లేటెస్ట్
గోవా పంచాయతీ ఉపఎన్నికల్లో సత్తా చాటిన బీజేపీ
గోవాలోని మూడు జిల్లా పంచాయతీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) విజయం సాధించింది. దావోర్లిమ్, రీస్ మాగోస్, కోర్టాలిమ్ జిల
Read Moreరాహుల్ గాంధీని కలిసిన అమరావతి రైతులు
ఏపీకి అమరావతే రాజధానిగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ పాదయాత్ర కర్నూలు జిల్లాలో కొనసాగుతోంది
Read Moreరాజగోపాల్ రెడ్డితోనే మునుగోడు అభివృద్ధి : బండి సంజయ్
రాజగోపాల్ రెడ్డితోనే మునుగోడు అభివృద్ధి జరుగుతుందని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ వెల్లడించారు. మర్రిగూడెంలో ఎన్నిక ప్రచారం నిర్వహించిన ఆయన.. మర్
Read Moreగజ్వేల్లో వందమందికి పైగా టీఆర్ఎస్ కార్యకర్తలు రాజీనామా
సిద్దిపేట జిల్లా : సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గమైన గజ్వేల్ లో టీఆర్ఎస్ కు షాక్ తగిలింది. కొండపాక మండలం జప్తినాచారంకు చెందిన వందమందికి పైగా టీఆర
Read Moreమునుగోడు అభివృద్ధిపై ఎక్కడైనా సరే చర్చకు సిద్ధం: పాల్వాయి స్రవంతి
మునుగోడు అభివృద్ధిపై ఎక్కడైనా సరే చర్చకు సిద్ధమంటూ కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి సవాల్ విసిరారు. ఈ ప్రాంత ప్రజల సమస్యలపై ఎవరికెంత అవగాహన ఉందో చూ
Read Moreరేపు జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలోకి బూర నర్సయ్యగౌడ్
ఢిల్లీ : రాష్ట్రం బంగారు తెలంగాణ కాలేదని, కేవలం కేసీఆర్ ఫ్యామిలీ మాత్రమే బంగారమైందని రాష్ట్ర బీజేపీ వ్యవహారాల ఇన్ చార్జ్ తరుణ్ చుగ్ అన్నారు. తన క
Read Moreచిన్న సినిమాలపై TFPC కీలక నిర్ణయం
టాలీవుడ్ లో చిన్న సినిమాలకు సంబంధించి విధి–విధానాలను తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి తాజాగా ఖరారు చేసింది. నాలుగు కోట్ల రూపాయలతో తీసే సినిమాను చి
Read Moreరాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరముంది : పవన్ కళ్యాణ్
ఏపీలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ప్రజాస్వామ్యాన్ని కాపాడ
Read Moreఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకూ కటాఫ్ ప్రకటించాలి : జగ్గారెడ్డి
కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్షలలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను అమలు చేయాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి డిమాండ్ చేశారు
Read Moreప్రజాస్వామ్య పరిరక్షణకు అన్నిపార్టీలు కలిసి రావాలి: చంద్రబాబు
ప్రజాస్వామ్య పరిరక్షణకు అన్ని పార్టీలతో కలిసి పోరాటం చేస్తామని టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు అన్నారు. ఇదే విషయాన
Read Moreభారతదేశ కీర్తిని పెంచే శక్తి బీజేపీకే ఉంది : డీకే అరుణ
నల్గొండ జిల్లా : మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా టీఆర్ఎస్ పార్టీకి ఓటమి భయం పట్టుకుందని, అందుకే వందమంది ఇన్ చార్జ్ లను నియమించిందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్
Read Moreదావూద్ అప్పగింతపై ప్రశ్న.. సమాధానం చెప్పని పాక్
ఢిల్లీలో జరుగుతున్న ఇంటర్పోల్ సదస్సుకు పాకిస్తాన్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎఫ్ఐఏ) డైరెక్టర్ జనరల్ మొహ్సిన్ భట్ హాజరయ్యారు. ఈ సందర్భం
Read Moreహంట్ టైటిల్ పై పూర్తి హక్కులు మావే
సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న యాక్షన్ మూవీ 'హంట్'. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ మూవీకి మహేష్ సురపనేని దర్శకత్వం వహిస్తున్నారు.
Read More












