లేటెస్ట్

యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు

యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వరుస సెలవులు కావడంతో భక్తులు భారీగా తరలి వస్తున్నారు. స్వామి వారి సర్వదర్శనానికి 5 గంటల

Read More

రోళ్ల వాగు నిర్మాణంలో జాప్యం, సాంకేతిక లోపం మానవ తప్పిదమే : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

జగిత్యాల జిల్లా :  రోళ్ల వాగు నిర్మాణంలో జాప్యం, సాంకేతిక లోపం మానవ తప్పిదమేనని కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. రోళ్ల

Read More

బీజేపీ, కాంగ్రెస్ పై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ విమర్శలు

మహబూబాబాద్: బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ప్రజలను రెచ్చగొడుతున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. జిల్లాలోని పెద్ద వంగరలో నూతనంగా నిర్మి

Read More

డిసెంబర్ 9న ‘పంచతంత్రం’ విడుదల

కళా బ్రహ్మ బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతి రెడ్డి, శివాత్మిక రాజశేఖర్, యువ హీరో రాహుల్‌ విజయ్‌, ‘మత్తు వదలరా’ ఫేమ్‌ నరేష్&zw

Read More

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామివారి సర్వదర్శనానికి 24గంటల సమయం పడుతోంది. శిలాతోరణం వరకు తాత్కాలిక క్యూలో భక్తులు వేచి ఉన్నారు. రద్దీ దృష్ట్

Read More

హైదరాబాద్ లో భారీగా పట్టుబడ్డ హవాలా డబ్బు

హైదరాబాద్ : హైదరాబాద్ లో హవాలా డబ్బు భారీగా పట్టుబడుతోంది. రెండు రోజుల వ్యవధిలో రూ. 4 కోట్ల నగదును పోలీసులు సీజ్ చేశారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ప

Read More

కేంద్రం, రాజగోపాల్ మధ్య క్విడ్ ప్రో కో ఆరోపణలు.. ఈసీకి టీఆర్ఎస్ ఫిర్యాదు

మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై టీఆర్ఎస్ పార్టీ ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేసింది. కేంద్రం, రాజగోపాల్ మధ్య క్విడ్ ప్రో కో జరి

Read More

ఉద్ధవ్ వర్గం ప్రతిపాదించిన కొత్త గుర్తులివే..

ప్రస్తుతం మహారాష్ట్ర రాజకీయం శివసేన పార్టీ గుర్తు ‘విల్లు -బాణం’  చుట్టూ తిరుగుతోంది. నవంబర్ 3న జరగనున్న తూర్పు అంధేరి అసెంబ్లీ నియోజ

Read More

బండి సంజయ్ నల్ల పిల్లుల వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్

హైదరాబాద్: తాంత్రికుడి సలహాతో కేసీఆర్ ఫాంహౌజ్ లో నల్ల పిల్లులతో క్షుద్ర పూజలు చేస్తున్నారన్న బండి సంజయ్ వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. ఈ మేరక

Read More

కూరగాయలు కొన్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్

చెన్నై: నిత్యం రాజకీయ, ఆర్ధిక పరమైన పనులతో బిజీగా ఉండే  కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా మార్కెట్ కు వెళ్లి కూరగాయలు కొన్నారు.

Read More

కాళేశ్వరం, మిషన్ భగీరథ పేరుతో వేల కోట్ల దోపిడీ: వివేక్ వెంకటస్వామి

అవినీతిలో నెంబర్ వన్ సీఎం కేసీఆర్ అని మునుగోడు ఉపఎన్నిక స్టీరింగ్ కమిటీ చైర్మన్ , బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి అన్నారు. కాళేశ్వరం

Read More

భారత్ జోడో యాత్ర ఏర్పాట్లపై రాష్ట్ర కాంగ్రెస్ నేతల మధ్య విబేధాలు

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఏర్పాట్లపై రాష్ట్ర కాంగ్రెస్ నేతల మధ్య విబేధాలు భగ్గుమన్నాయి. రాహుల్ యాత్ర ఏర్పాట్లపై ఓ హోటల్ లో

Read More

టీఆర్ఎస్ లో తండ్రీ కొడుకులు మాత్రమే అధ్యక్షులైతరు : లక్ష్మణ్ 

అత్యంత వెనుకబడిన వర్గాలు రాజకీయంగా  అత్యున్నత స్థానాలకు ఎదగడమనేది బీజేపీలోనే సాధ్యమవుతుందని ఎంపీ , పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా.లక్ష్మ

Read More