లేటెస్ట్
ప్రపంచమంతా మునుగోడు వైపు చూస్తోంది
నా రాజకీయ ప్రస్థానం మొదలయింది చేనేత కార్మికులతోనే చండూరులో చేనేత కార్మికుల ధర్నాకు మద్దతు ప్రకటించిన రాజగోపాల్ రెడ్డి నల్గొండ జిల్లా:
Read Moreకవిత, కేటీఆర్ జైలు కూడు తినడం ఖాయం
బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత ఓటమి, ప్రస్తుతం ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆమె పేరు బయటకు రావడం వెనుక ఆమె సోదరుడు, మంత్రి కేటీఆ
Read Moreసిరిసిల్లలో బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన కేటీఆర్
పేదింటి ఆడబిడ్డల ముఖాల్లో చిరునవ్వులు చూసేందుకు బతుకమ్మ పండుగ సారెగా ప్రభుత్వం చీరలు పంపిణీ చేస్తోందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇవాళ రాజన్న స
Read Moreవేదికపై డీజే పాటలు.. స్టెప్పులేసిన ఎంపీ, ఎమ్మెల్యే
టీఆర్ఎస్ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనం బతుకమ్మ బోనాలు, కోలాటాల, డప్పు చప్పుళ్లతో ర్యాలీ ర్యాలీలో కర్రసాము చేసిన తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశో
Read Moreహెచ్సీఏ తీరుపై సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న విమర్శలు
జింఖానా గ్రౌండ్స్ ఘటనపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. సోషళ్ మీడియా వేదికగా HCAపై క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. పరిస్థితి ఇంత దారుణంగా మారేందుకు HC
Read Moreటిక్కెట్ల అమ్మకాలపై నిఘా పెట్టాం
హైదరాబాద్ : సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్స్ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది. టిక్కెట్ల అమ్మకాలపై నిఘా పెట్టామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ చ
Read Moreమునుగోడు బైపోల్ కోసం బీజేపీ స్టీరింగ్ కమిటీ
మునుగోడు ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాజకీయ పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాలకు పదునుపెడుతున్నాయి. బై పోల్లో గెలుపు కోసం అన్ని పార్టీలు సర్వశక్త
Read Moreమహిళ నోట్లో నోరు పెట్టి శ్వాస
హైదరాబాద్ : సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్స్ లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. క్రికెట్ టికెట్ల కోసం ఫ్యాన్స్ ఎగబడడంతో పరిస్థితి అదుపు తప్పింది. ఈ
Read Moreమంచి పనులు చేద్దాం, ప్రజల మనసు గెలుచుకుందాం
తాను ఇప్పటివరకు ఎప్పుడూ ఎన్నికల్లో డబ్బు, మద్యం పంచలేదని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 6 వేల మం
Read Moreజింఖానా గ్రౌండ్ ఘటనపై ప్రభుత్వం సీరియస్
జింఖానా గ్రౌండ్స్ ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. క్రికెట్ టికెట్ల గందరగోళంపై మధ్యాహ్నం 3 గంటలకు హెచ్సీఏ ప్రెసిడెంట్ అజారుద్దీన్ సహా అధికారులు తన క
Read Moreఆదివాసులను, గిరిజనులను మోసం చేయడానికే గిరిజన బంధు
తెలంగాణలో దోపిడీ పాలన, గడీల పాలన పోతేనే బహుజనల బతుకులు మారుతాయని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌ
Read MoreHCA యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలె
సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్స్ లో క్రీడాభిమానులపై జరిపిన లాఠీచార్జ్ దారుణమని బీజేపీ నేత దాసోజు శ్రవణ్ అన్నారు. ఇది పూర్తిగా హెచ్ సీఏ, ప్రభుత్వ వైఫల్య
Read Moreఅనాలోచిత నిర్ణయాలతో కేంద్రం రైతులను విస్మరిస్తోంది
కేంద్రం రైతు వ్యతిరేక ప్రభుత్వం అని..అనాలోచిత నిర్ణయాలతో రైతులను విస్మరిస్తుందని మంత్రి హరీష్ రావు అన్నారు. కేంద్రం కొనుగోలు చేయం అని అన్న.. రాష్ట్ర ప
Read More












