లేటెస్ట్

మీ వాళ్లకు ఇలాంటి ఆస్పత్రిలోనే ట్రీట్మెంట్ చేయిస్తరా?

నల్లగొండ జిల్లా : నల్గొండ ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం వల్లే అఖిల అనే గర్భిణి ప్రాణాలు కోల్పోయిందంటూ బాధిత కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగిన

Read More

క్వీన్ ఎలిజబెత్కు ద్రౌపది ముర్ము నివాళి

లండ‌న్‌ : బ్రిట‌న్ రాణి ఎలిజ‌బెత్‌ అంత్య‌క్రియ‌లు ఈ రోజు జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేపథ్యంలో ఆమెకు నివాళి అర

Read More

కడెం ప్రాజెక్టుకు మళ్లీ పెరిగిన వరద

నిర్మల్ జిల్లా: ఎగువన నది పరివాహక  ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. దీంతో అధికారులు డ్యాం వద్

Read More

గిరిజనుల రిజర్వేషన్లపై కేసీఆర్ డ్రామాలాడుతున్నారు

గిరిజనుల రిజర్వేషన్లపై కేసీఆర్ డ్రామాలాడుతున్నారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. బీజేపీ స్టేట్ ఆఫీసులో మోడీ ఫోటో ఎగ్జిబిషన్  ను ప్రారంభించిన &

Read More

చండూరులో గడపగడపకూ కాంగ్రెస్

నల్లగొండ జిల్లా: మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం క్రమంగా వేడెక్కుతోంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ఇంటింటి ప్రచారం ప్రారంభించారు. ఇవాళ చండ

Read More

డబుల్ బెడ్ రూం ఇళ్లు, ఇంటికో ఉద్యోగం ఏమైనయ్ ?

ప్రజలకు ఇచ్చిన హామీలు మర్చిపోతున్న సీఎం కేసీఆర్ ను మించిన అబద్ధాలకోరు మరొకరు లేరని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి విమర్శించారు. డబు

Read More

చీర కట్టి.. ఫుట్‍బాల్ ఆడిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ

ఓ మహిళా ఎంపీ చీరకట్టులో ఫుట్ బాల్ ఆడి అందర్నీ ఆశ్చర్యపరిచారు. దీనికి సంబంధించిన పలు ఫొటోలను స్వయానే ఆమే సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇటీవల ప్రారంభమైన క

Read More

గ్రామం నుంచి కలెక్టరేట్ వరకు గ్రామస్తుల పాదయాత్ర

వాగు వద్ద 6 రోజులుగా రాత్రి, పగలు దీక్ష ఎవరూ పట్టించుకోకపోవడంతో గ్రామం నుంచి కలెక్టరేట్ కు పాదయాత్ర కుమ్రంభీం జిల్లా: తమ గ్రామం వద్ద వాగుపై

Read More

ప్రయాణికున్ని బ్లాక్ లిస్ట్ లో పెట్టిన విమానయాన సంస్థ.. !

పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (PIA) ఓ ప్రయాణికున్ని బ్లాక్ లిస్ట్ లో చేర్చినట్టు తెలుస్తోంది. దానికి కారణం అతను విమానంలో ప్రయాణిస్తున్న సమయ

Read More

10 మందిని విచారిస్తున్న ఎన్ఐఏ

నిజామాబాద్ : పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) కార్యకలాపాల కేసులో ఎన్ఐఏ ఎదుట  విచారణ కు 10 మంది యువకులు, వారి తల్లిదండ్రులు హాజరయ్యారు. పీఎఫ్ఐ స

Read More

చిన్ననాటి ఫొటోలు షేర్ చేసిన కంగనా రనౌత్

ప్రముఖ నటి కంగనా రనౌత్ దర్శకత్వం వహిస్తున్న 'ఎమర్జెన్సీ' చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాలో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ పాత్రను కంగనా ప

Read More

బుల్లెట్ రైల్ టెక్నాలజీతో.. ఎగిరే కార్లు

గాల్లో వాహనాలు ఎగరడాన్ని మనం సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో చూసి ఉంటాం. కానీ ఆ ఊహను నిజం చేసే పనిలో చైనా నిమగ్నమైంది. గాలిలో వాహనాలు ఎగిరేందుకు ఉన్న సాంకేత

Read More

మరో ఆప్ లీడర్కు ఈడీ సమన్లు

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత దుర్గేష్ పాఠక్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసిం

Read More