లేటెస్ట్
వచ్చే ఎన్నికల్లో సంగారెడ్డి టిక్కెట్ కాంగ్రెస్ కార్యకర్తకే..
సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని చెప్పారు. కాంగ్రెస్ కార్యకర్తకే ఈసారి సంగారెడ్డి ఎ
Read Moreమునుగోడులో మా సత్తా ఏంటో చూపిస్తాం
సీఎం కేసీఆర్కి దుమ్ముంటే తనను అసెంబ్లీలోకి రానివ్వాలని బీజేపీ ఎమ్మెల్యే ఈటల సవాల్ విసిరారు. తనను శాసనసభలోకి రానివ్వకుండా అడ్డుకునేందుకు ముఖ్యమంత్రి ప
Read Moreసాగర్ లో నిమజ్జనాలు చేయొద్దని ఏ కోర్టూ చెప్పలె
హైదరాబాద్ లో గణేశ్ నిమజ్జనంపై ప్రభుత్వం ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడంపై నగరంలో ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి
Read Moreస్పీకర్ రాజకీయ విమర్శలు చేస్తారా?
బీజేపీని చూస్తేనే కేసీఆర్ గజగజ వణికిపోతున్నారని బండి సంజయ్ అన్నారు. ఇవాళ పార్లమెంట్ కన్వీనర్లు, జాయింట్ కన్వీనర్లు, బీజేపీ జిల్లా ఇంఛార్జ్ లతో భ
Read Moreమంత్రి పర్యటనను అడ్డుకుంటారని అరెస్టు
జగిత్యాల జిల్లా డీసీసీ అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ పర్యటనను అడ్డుకుంటారన్న ఉద్దేశంతో అడ్లూరి లక్ష్మణ
Read Moreమోడీ రాష్ట్రంలో అమలైతున్న పథకాలను ఆపేసే కుట్ర చేస్తుండు
రాష్ట్రానికి నిర్మలాసీతారామన్ వచ్చి ఫొటోల పంచాయితీ పెట్టారని.. గతంలో రేషన్ షాపుల్లో ప్రధానమంత్రుల ఫొటోలు ఉన్నాయా అని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. మోడీ
Read Moreకాళేశ్వరం ప్రాజెక్టు వల్ల రాష్ట్రంలో పుష్కలంగా నీళ్లు
దేశంలో రైతులకు 24 గంటల ఉచిత కరెంటు ఇచ్చిన సీఎం కేసీఆర్ ఒక్కడేనని మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లాలోని నంగునూర్ మండలం రాజగోపాల్ పేట గంగమ్మ గ
Read Moreవిద్యార్థుల నిరసనకు గ్రామస్తుల మద్దతు.. రాస్తారోకో
ఇబ్రహీంపట్నం (రంగారెడ్డి జిల్లా): స్కూళ్లు, కాలేజీలకు వెళ్లేందుకు టైంకు బస్సులు నడపకపోవడంతో తీవ్ర ఇబ్బందులుపడుతున్న విద్యార్థులు తమ ఆవేదనను తెలియజేసేం
Read Moreఅమిత్ షా అలా అనడం బీజేపీ దుర్మార్గానికి నిదర్శనం
మునుగోడు ఎన్నికల వరకే టీఆర్ఎస్ తో పొత్తు ఉంటుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్
Read Moreకలెక్టర్ వచ్చే వరకు నిరసన కొనసాగిస్తాం
కుమ్రంభీం జిల్లా కాగజ్ నగర్ కస్తూర్బా స్కూల్ దగ్గర హైటెన్షన్ నెలకొంది. ఎస్.ఓ. కార్యాలయంలోని ఫర్నీచర్ ధ్వంసం చేశారు ఆందోళనకారులు. సిబ్బంది నిర్లక్ష్యం
Read Moreఉప ఎన్నిక నేపథ్యంలో తహసీల్దార్లకు స్థానచలనం
నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో బదిలీల పర్వం మొదలైంది. త్వరలో ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో తాహసీల్దార్లకు స్థాన చలనం కల్పిస్తూ ఇవాళ ఉత్తర్వులు జ
Read Moreఏ రూల్స్ ప్రకారం ఈటలకు నోటీసులు ఇస్తరు
మర మనిషి అనే పదం అన్ పార్లమెంటరీ పదం కాదని బీజేపీ ఎమ్మల్యే రఘునందన్ రావు తెలిపారు. ఆ పదం రాజ్యాంగంలో నిషేధించబడిందా అని ప్రశ్నించారు.
Read Moreప్రేమ ద్వేషాన్ని జయిస్తుంది... ఆశ భయాన్ని ఓడిస్తుంది
విద్వేష, విభజన రాజకీయాలకు తన తండ్రి బలయ్యాడని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ఇప్పటికే తండ్రిని కోల్పోయాను.. ఇప్పుడు దేశాన్ని వదులుకోవడానికి
Read More












