లేటెస్ట్
ఢిల్లీలో దీపావళి వేడుకలపై కీలక నిర్ణయం
దేశ రాజధాని ఢిల్లీ మహానగరంలో దీపావళి వేడుకలపై ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తీవ్ర కాలుష్యంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న నేపథ్యంలో టపాసులపై గ
Read More'బ్రహ్మాస్త్ర' జంటను ఆలయంలోకి రాకుండా నిరసన
బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్ బీర్ సింగ్, ఆలియా భట్ లకు చేదు అనుభవం ఎదురైంది. మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయం దర్శనకు వెళ్లిన ఈ జంటను అక్కడి భజ
Read Moreవినాయక నిమజ్జనంపై ప్రభుత్వం ఆర్డినెన్స్ తేవాలి
ట్యాంక్ బండ్ చుట్టూ వినాయక విగ్రహాల నిమజ్జనాలకు అనుమతి ఇవ్వాలని హిందూ సంఘాలు ఆందోళనకు దిగాయి. మొజంజాహీ మార్కెట్ చౌరస్తాలో వీహెచ్ పీ, భజరంగ్ దళ్, భాగ్య
Read Moreరామచంద్ర పిళ్లైతో తిరుమలకు వెళ్ళడం అబద్దమా?
లిక్కర్ స్కాంలో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న అభిషేక్ రావు, రామచంద్ర పిళ్లైతో కలిసి కేసీఆర్ పుట్టిన రోజున కవిత తిరుమల వెళ్లారని రఘునందన్ రావు ఆరోపించార
Read Moreమంచిర్యాలలో బైక్ యాత్రను ప్రారంభించిన వివేక్ వెంకటస్వామి
ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి అమిత్ షా ఆదేశాలతో ప్రజా గోస - బీజేపీ భరోసా బైక్ యాత్రను చేపట్టామని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వా
Read Moreరాజకీయ పార్టీల పేరుతో విరాళాలపై ఐటీ కొరడా
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా ఉన్న రాజకీయ పార్టీల కార్యాలయాల్లో ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. పన్నెండుకుపైగా రాష్ట్రాల్లోని పలు నగరాల్లో ఐటీ సో
Read Moreలాల్బాగ్చా రాజాను దర్శించుకున్న రష్మిక మందన్న
ముంబైలోని లాల్బాగ్చా రాజా గణేషుడిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. అక్కడ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్టార్
Read Moreవచ్చే ఏడాదిలో కేఎల్ రాహుల్, అతియా శెట్టిల పెళ్లి
టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్, బాలీవుడ్ సీనియర్ హీరో సునీల్ శెట్టి గారాల పట్టి అతియా శెట్టి గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న విషయం తెల
Read Moreపనికి భయపడి సాకులు చెప్పే యువతకు ఈ బామ్మ స్ఫూర్తి
మనిషి జీవితం నిరంతర పోరాటం.. బతకడం కోసం ప్రతి రోజూ యుద్ధం చేయాల్సిందే. వృద్ధాప్యంలో కూడా కొందరు బతుకుబండిని ముందుకు నడిపేందుకు ఎంతో కష్టపడుతుంటార
Read Moreవైరల్ వీడియో..ప్రారంభిస్తుండగానే కూలిన బ్రిడ్జ్
డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఓ బ్రిడ్జ్ ప్రారంభోత్సవం చేస్తుండగానే కూలిపోయింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోం
Read Moreనేను శాసనసభలో ఉండకుండా కేసీఆర్ ప్లాన్ చేస్తుండు
ఇప్పటి వరకు తనకు ఎలాంటి నోటీసులు అందలేదని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తెలిపారు. నోటీసులు ఇస్తే ఇవ్వొచ్చేమో అన్న ఆయన.. తనను శాసనసభలో ఉండకుండా చేసేందు
Read Moreప్రభుత్వం నుంచి హామీలు తప్ప పనులు లేవు
గణేశ్ నిమజ్జనం కోసం ప్రతి సంవత్సరం లాగే రాచకొండ పరిధిలో గల సరూర్ నగర్, నల్ల చెరువుకట్ట ఉప్పల్, సఫిల్ గూడ లాంటి ఇతర టాంక్ లపైనా అన్ని ఏర్పాట్లు పూర్తి
Read Moreసాఫ్ట్ వేర్ కంపెనీల ప్రతినిధులతో కర్ణాటక ఐటీ మినిస్టర్ భేటీ
కర్ణాటక రాజధాని బెంగళూరును వరదలు ముంచెత్తాయి. గ త 75 ఏళ్లలో సెప్టెంబరు నెలలో కురిసిన మూడో అత్యధిక వర్షపాతం అని నివేదికలు వచ్చాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందు
Read More












