లేటెస్ట్
కేసీఆర్ ముందు రాష్ట్రంపై దృష్టి పెట్టాలె
హైదరాబాద్: పరిపాలన చేతగాకపోతే దిగిపోవాలని సీఎం కేసీఆర్ ను టీజేఎస్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ కోదండరాం డిమాండ్ చేశారు. కు.ని ఆపరేషన్ వికటించి మృతి చెంద
Read Moreకాంగ్రెస్ను ఓడించే శక్తి అక్కడ మోడీకి లేదు..ఇక్కడి కేడీకి లేదు
మునుగోడులో కాంగ్రెస్ ను ఓడించే శక్తి కేంద్రంలోని మోడీకి లేదు..రాష్ట్రంలోని కేడీకి లేదని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ అభివృద్ధి చ
Read Moreమంత్రి కేటీఆర్ జైలుకు పోవడం ఖాయం
సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు ఎటుపోయినయని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ప్రశ్నించారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇన్నేళ్లు అయినా.. హామీలు అమలు కాలేదని వ
Read Moreఈటలను పరామర్శించిన బీజేపీ రాష్ట్ర ఇంఛార్జ్ తరుణ్ ఛుగ్
కమలాపూర్: హుజరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ను బీజేపీ రాష్ట్ర ఇంఛార్జ్ తరుణ్ ఛుగ్ పరామర్శించారు. ఈటల రాజేందర్ తండ్రి ఈటల మల్లయ్య (104) ఇటీవల అనారోగ్యం
Read Moreచరిత్ర సృష్టించిన జింబాబ్వే
క్రికెట్ మ్యాచ్ లో ఎప్పుడు ఏ టీమ్ గెలుస్తుందో చెప్పలేం. లాస్ట్ బాల్ వరకు థ్రిల్లింగ్ విక్టరీలు ఎన్నో చూస్తూనే ఉన్నాం. అలాంటి విక్టరీనే అందుకుంది జింబా
Read Moreగోషామహల్ నియోజకవర్గంలో రోడ్లన్నీ నిర్మానుష్యం
గోషామహల్ నియోజకవర్గంలో ప్రశాంతంగా బంద్ కొనసాగుతోంది. నియోజకవర్గంలోని మహారాజ్ గంజ్, ముక్తార్ గంజ్, కిషన్ గంజ్, ఉస్మాన్ షాహీ, అశోక్ బజార్, గౌలిగూడ, ఫిష్
Read Moreపార్లమెంటులో నిర్మలా సీతారామన్ ను నిలదీస్తాం
ఆయుష్మాన్ భారత్ లో కేంద్ర, రాష్ట్రాల వాటా ఎంత అని ఓ ఐఏఎస్ అధికారిని ప్రశ్నించడంపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ను టీఆర్ఎస్ ఎంపీ రం
Read Moreబీజేపీలో చేరితే మునుగోడు ఎట్ల అభివృద్ధి అయితదో చెప్పాలె
నల్లగొండ: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ తో పాటు ప్రజలను మోసం చేయడం వల్లే ఉప ఎన్నిక వచ్చిందని ఆ పార్టీ సీనియర్ నేత, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి
Read Moreదీన్ని ప్రజల మనోభావాలకు ఇచ్చే గౌరవం అనరు
ఎనిమిదేళ్లుగా కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలో ఉన్నాయని పీసీపీ చీఫ్ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దిన
Read Moreవినాయకుని లడ్డూ చోరీ ఘటన సీసీ కెమెరాలో..
జగిత్యాల హనుమవాడలో ఘటన సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు జగిత్యాల జిల్లా కేంద్రంలోని హనుమవాడలోని దేవాలయంలో ప్రతిష్టించిన వినా
Read Moreవీఆర్ఏలతో కలిసి అసెంబ్లీని ముట్టడిస్తాం
సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్ఏ) లకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని బీసీ రాజకీయ జేఏసీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది
Read Moreసెప్టెంబర్ 17 నిర్వాహణపై కేబినెట్లో నిర్ణయం..!
రాష్ట్ర కేబినెట్ మరి కాసేపట్లో సమావేశం కానుంది. బేగంపేట్ క్యాంప్ ఆఫీస్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన మంత్రివర్గం భేటీ జరగనుంది. అసెంబ్లీ సమావేశ
Read Moreరాష్ట్ర ప్రభుత్వానికి కిషన్ రెడ్డి లేఖ
సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని మహారాష్ట్ర, కర్ణాటక, తెల
Read More












