లేటెస్ట్
రాజాసింగ్ లాంటి వాళ్లను పట్టించుకోవద్దు
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ లాంటి వాళ్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదని పీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ అన్నారు. &
Read Moreబండి సంజయ్ పాదయాత్రపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్
ప్రజా సంగ్రామ యాత్ర నిలిపివేతపై బండి సంజయ్ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో బండి సంజయ్ తరపున లాయర్లు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రజా సంగ
Read Moreప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే వారి సంఖ్య పెరిగింది
ప్రభుత్వం చేపట్టిన చర్యలతో ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే వారి సంఖ్య పెరిగిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అమీర్ పేట అత్యంత ప్రతిష్టాత్మకంగా
Read Moreఏఐసీసీ నుంచి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఫోన్
ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఏఐసీసీ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. దీంతో ఆయన ఢిల్లీ బయల్దేరి వెళ్లనున్నారు. ఇవాళ ప్రియాంక గాంధీతో భేటీ అయ్యే ఛాన్స్ ఉం
Read Moreవరంగల్ లో టీఆర్ఎస్, బీజేపీ ఫ్లెక్సీల రగడ
వరంగల్ లో టీఆర్ఎస్, బీజేపీ ఫ్లెక్సీల రగడ కొనసాగుతోంది. బండి సంజయ్ చెప్పులు మోసినట్లు రాత్రికి రాత్రే వివిధ సర్కిళ్లలో టీఆర్ఎస్ కార్యకర్తలుఫ్లెక్సీలు ఏ
Read Moreపుజారా ధనాధన్ ఇన్నింగ్స్.. 73 బంతుల్లోనే సెంచరీ
కౌంటీల్లో టీమిండియా టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్మన్ పుజారా చిచ్చరపిడుగులా చెలరేగుతున్నాడు. విధ్వంసకర ఆటతీరుతో అదరగొడుతున్నాడు. ధనాధన్ ఇన్నింగ్స్లతో ద
Read More900 యూరియా బస్తాలు మాయం.. విచారణలో వాస్తవాలు
కరీంనగర్ జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, ఇతర కో ఆపరేటివ్ సొసైటీల్లో తరుచూ అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. ప్రయివేటు వ్యక్తులను ఆడిట్ బాధ్యతలను
Read Moreఈటల తండ్రి మృతి పట్ల బండి సంజయ్ సంతాపం
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తండ్రి మల్లయ్య (104) మృతి పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్ సంతాపం వ్యక్తం చేశారు. ఈటల కుటుంబాన
Read Moreఆసక్తికరంగా మారిన గవర్నర్ తమిళిసై ఢిల్లీ టూర్
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఢిల్లీ పర్యటన ఆసక్తికరంగా మారింది. ఓ ప్రైవేటు కార్యక్రమం కోసం హస్తినకు వెళ్లినట్లు చెబుతున్నా ఆమె.. పలువురు కేంద్రమంత్రులను
Read Moreమహాఘట్బంధన్ సర్కారుకు ఇవాళ విశ్వాస పరీక్ష
బిహార్ లో నితీశ్ కుమార్ నేతృత్వంలోని మహాఘట్ బంధన్ సర్కారు ఇవాళ విశ్వాస పరీక్షను ఎదుర్కోనుంది. ప్రస్తుతం బిహార్ అసెంబ్లీ స్పీకర్ గా బీజేపీకి చెం
Read Moreసమాచారం ఇవ్వకుండానే.. ఎన్డీటీవీలో వాటాల కొనుగోలు
అదానీ గ్రూప్ అనుబంధ సంస్థ విశ్వ ప్రధాన్ కమర్షియల్ ప్రైవేట్ లిమెటెడ్ (వీసీపీఎల్) ఎన్డీటీవీలో 29.18 శాతం వాటాను కొనుగోలు చేసిందంటూ వార్తలు వస్తున్న నేపథ
Read More'ఇండియన్ 2' పోస్టర్ రిలీజ్
స్టార్ హీరో కమల్ హాసన్ కెరీర్ లోనే ది బిస్ట్ మూవీగా నిలిచిన (భారతీయుడు) ఇండియన్ కు స్వీక్వెల్ గా ఇండియన్ 2 తెరకెక్కుతున్న విషయం తెలి
Read Moreపాతబస్తీలో టెన్షన్.. భారీగా మోహరించిన పోలీసులు
హైదరాబాద్ పాతబస్తీలో హైటెన్షన్ కంటిన్యూ అవుతోంది. ఎంఐఎం కార్యకర్తలు రోడ్ల పైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. నిరసనకారుల ఆందోళనతో పోలీస్ వాహనం ధ్వంసమ
Read More













