లేటెస్ట్
ప్రజలను రెచ్చగొట్టమని సంజయ్కు మోడీ చెప్పిండు
కేసీఆర్ కుటుంబం జోలికి వస్తే చూస్తూ ఊరుకోమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఎమ్మెల్సీ కవిత ఇంటిపై బీజేపీ కార్యకర్తలు దాడిని ఆయన ఖండి
Read Moreఈత కొడుతూ బీఎస్పీ నేతల నిరసన
వికారాబాద్: అండర్ గ్రౌండ్ బ్రిడ్జి నిర్మాణంలో లోపాలున్నాయంటూ బీఎస్పీ నేతలు వినూత్నంగా నిరసనకు దిగారు. వరద నీరు చేరి స్విమ్మింగ్ పూల్లా మా
Read Moreకోర్టులో వాదనలు.. బయట ఆందోళనలు
హైదరాబాద్: నాంపల్లి కోర్టు వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్ తో కోర్టు వద్దకు చేరుకున్న బీజేపీ కార్యకర్తలు రాజాసింగ్ అర
Read Moreగాయంతో యూఎస్ ఓపెన్ నుంచి సానియా మీర్జా ఔట్
ఇండియన్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ..కీలక టోర్నీకి దూరమైంది. గాయం కారణంగా త్వరలో ప్రారంభం కానున్న యూఎస్ ఓపెన్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించింది.
Read Moreకల్వకుంట్ల కుటుంబం లిక్కర్ మాఫియాతో చేతులు కలిపింది
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవిత ప్రమేయం ఉందని ఎంపీ ధర్మపురి అర్వింద్ తెలిపారు. దీని వెనక సీఎం కేసీఆర్ హస్తం ఉందన్నారు. కుంభకోణంపై సీబీఐ విచారణ జ
Read Moreపరువు నష్టం కేసులో అస్సాం కోర్టు సమన్లు
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు అస్సాం కోర్టు సమన్లు జారీ చేసింది. ఆ రాష్ట్ర సీఎం హిమంత
Read Moreవిద్యా శాఖ మంత్రి సబిత రాజీనామా చేయాలె
కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలె బాసర్ ట్రిపుల్ ఐటీ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలె ట్రిపుల్ విద్యార్థికి కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా చెల్లించ
Read Moreఆసియాకప్లో అత్యధిక వికెట్లు తీసింది వీరే..
ఆసియా దేశాల మధ్య మరో ఐదు రోజుల్లో క్రికెట్ యుద్దం మొదలవబోతుంది. ఆగస్టు 27 నుంచి ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఆసియాకప్లో ఇప్పటి వరకు స్
Read Moreభారీ బందోబస్తు మధ్య నాంపల్లి కోర్టుకు రాజాసింగ్
హైదరాబాద్: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ను నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. భారీ బందోబస్తు మధ్య బొల్లారం పోలీసు స్టేషన్ నుంచి నాంపల్లి కోర్టుకు తరలించారు
Read Moreబండి సంజయ్ పాదయాత్ర నిలిపివేయాలంటూ నోటీసులు
వరంగల్: బండి సంజయ్ పాదయాత్రను నిలిపివేయాలంటూ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు ప్రజా సంగ్రామ యాత్ర ప్రముఖ్ గంగిడి మనోహర్ రెడ్డి, బీజే
Read Moreప్రజా సంగ్రామ యాత్రతో కేసీఆర్ పతనం ఖాయం
బండి సంజయ్ ఆరెస్ట్ను బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ ఖండించారు. సంజయ్ పాదయాత్రకు ప్రజల్లో వస్తున్న మద్దతును చూసి ఓర్వలేని సీఎం
Read Moreఅప్పుడు లేని అభ్యంతరాలు..ఇప్పుడెందుకు..?
ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజా సంగ్రామ యాత్రను ఆపే ప్రసక్తే లేదని బీజేపీ నేతలు మనోహర్ రెడ్డి, ప్రేమేందర్ రెడ్డి, ప్రదీప్ కుమార్ తెలిపారు. పోలీసుల అనుమతిత
Read Moreకాసేపట్లో నాంపల్లి కోర్టుకు రాజాసింగ్
హైదరాబాద్: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ను కాసేపట్లో నాంపల్లి కోర్టులో హాజరుపరచనున్నారు. ఇవాళ ఉదయమే ఆయన రాజాసింగ్ ఇంటికి వెళ్లి పోలీసులు అరెస్టు చే
Read More













