లేటెస్ట్

మాజీ రంజీ క్రికెటర్ నాగరాజు అరెస్ట్

ఆంధ్రా మాజీ రంజీ క్రికెటర్ నాగరాజును పోలీసులు అరెస్ట్ చేశారు. మంత్రి కేటీఆర్ పీఏ అంటూ మోసాలు చేస్తున్న మోసగాడిని సోమవారం సాయంత్రం హైదరాబాద్ పోలీసులు అ

Read More

కరోనా నిర్మూలనకు భారత్‌ బయోటెక్‌ చుక్కల మందు

కరోనా వైరస్‌ను నిర్మూలించేందుకు అందరూ సులభంగా వేసుకునేలా ముక్కులో వేసుకునే చుక్కుల మందును తయారు చేస్తున్నట్లు భారత్‌ బయోటెక్‌ ఎండి కృష్ణా ఎల్లా తెలిపా

Read More

ప్రియురాలు మోసం చేసిందని యువకుడి సూసైడ్?

అనంతపురం : ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించిన ఓ యువతి చివరకి తన కొడుకుని మోసం చేయడంతోనే సూసైడ్ చేసుకున్నాడని మృతుడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్న ఘట

Read More

కరోనా కష్టం: డెలివ‌రీ బాయ్‌గా నెదర్లాండ్ క్రికెటర్‌

కరోనా సృష్టించిన కల్లోలంతో గ్రౌండ్ లో క్రికెట్ ఆడాల్సిన ఓ క్రికెటర్…డెలివరీ బాయ్ గా మారాడు. కరోనా వైరస్ ధాటికి ఒలింపిక్స్‌, టీ 20, వరల్డ్ కప్తో సహా మె

Read More

మరో శుభవార్త : హ్యూమన్ ట్రయల్స్ లో 94.5శాతం పనిచేస్తున్న కరోనా వ్యాక్సిన్

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాక్సిన్ పై నిర్వహిస్తున్న పరిశోధనల్లో పాజిటీవ్ రిజల్ట్ వస్తున్నట్లు తెలుస్తోంది.  ఫైజర్ వ్యాక్సిన్ ప్రకటన మరువక ముందే

Read More

రూ.1200 కోట్లతో..215 అడుగుల హనుమంతుడి విగ్రహం..ఎక్కడంటే..?

215 అడుగులు రూ.1200 కోట్లతో భారీ హనుమంతుడి విగ్రహ నిర్మాణం ప్రారంభం కానుంది. హనుమంత్ జన్మభూమి క్షేత్ర ట్రస్ట్ అధ్యక్షులు స్వామి ఆనంద్ గోవింద్ సర్వస్వత

Read More

GHMC ఎన్నికల పై స్టే ఇవ్వలేం: హైకోర్టు

GHMC ఎన్నికలపై స్టే ఇవ్వలేమని హైకోర్టు తేల్చిచెప్పింది. అయితే విచారణ జరిపేందుకు తమకు అభ్యంతరం లేదని చెప్పింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వం, ఎన్నికల

Read More

ఇవాళ్టి ఏపీ కరోనా అప్డేట్

అమరావతి: ఏపీలో గడిచిన 24 గంటల్లో 753 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని తెలిపింది వైద్యారోగ్యశాఖ.  దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 854764కు

Read More

జీవితం అంటే ఇదే : ఇద్దరు స్నేహితులు…ఒకరు డీఎస్పీ కాగా..మరొకరు బెగ్గర్..? ఎందుకు..?

బ‌ళ్లు ఓడ‌లు అవ్వ‌డం.. ఓడ‌లు బ‌ళ్లు అవ్వ‌డం మానవ జీవితంలో మామూలే. అప్పటి వరకు మనకళ్లకు హీరోల్లా కనిపించిన వాళ్లు ఒక్కసారిగా మాయం అవుతుంటారు. మాయమైన మన

Read More

జహీరాబాద్ శివారులో కాల్పుల కలకలం

సంగారెడ్డి జిల్లా : జహీరాబాద్ మండలం గోవింద్ పూర్ గ్రామశివారులో కాల్పులు కలకలం రేపాయి. 31ఎకరాల భూవివాదంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. గోవింద్ పూర

Read More

ప్రైవేట్ అంబులెన్స్, కారు ఢీ..ఒకరు మృతి

రంగారెడ్డి జిల్లా: ప్రైవేట్ హాస్పిటల్ కి చెందిన అంబులెన్స్, కారు ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలో జరిగింది

Read More