లేటెస్ట్

హైదరాబాద్ తో కీలక మ్యాచ్.. టాస్‌ గెలిచిన ఢిల్లీ

దుబాయ్:  ఐపీఎల్‌-సీజన్- 13లో భాగంగా మంగళవారం హైదరాబాద్ తో జరుగుతున్న కీలక మ్యాచ్ లో టాస్ గెలిచింది ఢిల్లీ. ఈ రసవత్తర పోరులో టాస్‌ గెలిచిన ఢిల్లీ కెప్ట

Read More

అక్షయ్ కుమార్ కు క్యాష్ కౌంటింగ్ మెషిన్ గిఫ్ట్

బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్  యాక్ట్ చేసిన లక్ష్మీ బాంబ్ సినిమా నవంబర్ 9న హాట్ స్టార్ లో రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్ షురూ చేశారు. ప్రమోషన

Read More

వరంగల్ జిల్లాలో ఘోర ప్రమాదం.. బావిలోకి దూసుకెళ్లిన జీపు

వరంగల్‌ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. మంగళవారం సాయంత్రం సంగెం మండలం గవిచర్ల దగ్గర ప్రయాణికులతో వెళ్తున్న జీపు అదుపుతప్పి బావిలో పడిపోయింది. ఆ జీపులో

Read More

రైతులను కష్టాల్లోకి నెట్టిన ఘనత బీజేపీదే

బీజేపీ అధికారంలోకి వస్తే… బ్లాక్ మనీ తీసుకొచ్చి అందరి అకౌంట్లలో 15 లక్షలు డిపాజిట్ చేస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు మంత్రి హరీష్ రావు. మార్కెట్లను

Read More

మళ్లీ ట్రంప్ గెలిస్తే అమెరికా మరింత దిగజారుతుంది: హిల్లరీ క్లింటన్

అమెరికాలో మరో వారం రోజుల్లో ఆ దేశ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ భార్య,

Read More

ఏపీలో 8,11,825 కి చేరిన పాజిటివ్‌ కేసులు

ఏపీలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు తగ్గుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 2901 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 8,11,825 కి చ

Read More

మేకప్ మెన్ ను సప్రైజ్ చేసిన బాలీవుడ్ హీరోయిన్

బాలీవుడ్ హీరోయిన్, సాహో సినిమాలో ప్రభాస్ తో కలిసి ఐటమ్ సాంగ్ చేసిన హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మరోసారి వార్తల్లో నిలిచింది. దసర పండగ సందర్భంగా  తన

Read More

అన్‌లాక్‌ 5.0 గైడ్‌లైన్స్‌ : నవంబర్‌ 30 వరకు అమలు

కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్‌కు సడలింపులు ఇస్తూ సెప్టెంబర్‌లో ప్రకటించిన అన్‌లాక్‌ 5.0 మార్గదర్శకాలు నవంబర్‌ 30 వరకూ కొనసాగుతాయని కేంద్ర ప్రభుత్వ

Read More

కాల్పుల ఘ‌ట‌న‌లో కొత్త కోణం.. క్రీడాకారిణి ఫాం హౌస్ నుండే ఫైరింగ్?

వికారాబాద్ అడవుల్లో కాల్పుల ఘటనలో కొత్త కోణం బ‌య‌ట‌ప‌డింది. దామగుండంలో ఎద్దును షూట్ చేసి చంపిన ఘ‌ట‌న‌లో కొత్త విష‌యం బ‌య‌ట‌ప‌డింది. ఆ ప్రాంతంలో ఓ ప్రమ

Read More

ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల పరీక్షా ఫలితాలు విడుదల

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్వహించిన గ్రామ, వార్డు సచివాలయాల పరీక్షా ఫలితాలను ఇవాళ (మంగళవారం) ఆ రాష్ట్ర సీఎం జగన్మోహన్ రెడ్డి విడుదల చేశారు. 13 శాఖల్లో

Read More