
లేటెస్ట్
బీహార్ ను ఎన్డీయే మాత్రమే కాపాడుతుంది
ఎన్నికల్లో ఇచ్చిన హావిూలన్నింటినీ నెరవేర్చడమే తమ లక్ష్యమన్నారు ప్రధాని మోడీ. గత ప్రభుత్వాల హయాంలో ప్రజా సంక్షేమం మరిచి అవినీతి రాజ్యమేలిందన్నారు. ప్రజ
Read Moreకేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి కరోనా పాజిటివ్
న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతూనే ఉంది. సామాన్యులతో పాటు ప్రముఖులు సైతం కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖులు, రాజకీయ నాయక
Read Moreమరోసారి పప్పులో కాలేసిన పాకిస్తాన్
ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ క్రాన్ ఇస్లాం గురించి చేసిన వ్యాఖ్యలపై ఇస్లామిక్ దేశాలు మరియు ఫ్రాన్స్ దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకున్నాయి. ఈ నేపథ్యంల
Read Moreకాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారికి భారీ విరాళం
చిత్తూరు : కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థాన చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఓ ప్రవాస భారతీయుడు దేవస్థానం ఖాతాకు బుధవారం రూ. లక్ష అమెరికన్ డాలర్
Read MoreSVBC కొత్త ఛైర్మన్గా సాయికృష్ణ యాచేంద్ర
తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) ఆధ్వర్యంలో నడిచే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ (SVBC)కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త ఛైర్మన్ను నియమించింది. మాజీ ఎమ్మెల్
Read More(వైరల్) నాకు కోపం వచ్చింది..రూ.2.4కోట్ల మెర్సిడెజ్ బెంజ్ తగలబెట్టా
నాకు కోపం వచ్చింది అందుకే రూ.2.4 కోట్ల విలువైన మెర్సిడెజ్ బెంజ్ తగ్గలబెట్టానంటూ విచారం వ్యక్తం చేశాడో యువకుడు. రష్యాకు చెందిన ప్రముఖ యూట్యూబర్ మైఖెల్
Read Moreడాక్టర్ కిడ్నాప్ కేసులో ఏడుగురు అరెస్టు.. భార్య బంధువే ప్రధాన నిందితుడు
హైదరాబాద్: రాజేంద్రనగర్ డాక్టర్ హుస్సేన్ కిడ్నాప్ కేసును చేధించారు పోలీసులు. కిడ్నాప్ కు పాల్పడ్డ ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు. ప్రధాన నిందితు
Read Moreదుబ్బాక ఎన్నికకు ప్రత్యేక పరిశీలకుడిగా సరోజ్ కుమార్ నియామకం
దుబ్బాక ఉప ఎన్నికకు ప్రత్యేక పరిశీలకుడిగా సరోజ్ కుమార్ ను నియమించింది కేంద్ర ఎన్నికల సంఘం. దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ,టీఆర్ఎస్ మధ్య నోట్ల కట్లల వ్యవహా
Read Moreఆర్ఆర్ఆర్ షూట్లో జాయిన్ కానున్న ఆలియా భట్
హైదరాబాద్: ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్టు ఆర్ఆర్ఆర్. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాలో చరణ్ సరసన బ
Read Moreనన్ను కాపాడండి.. సీఎంకు తమిళ డైరెక్టర్ లేఖ
చెన్నై: తమిళ దర్శకుడు ఆర్.శీను రామస్వామి తనకు ప్రాణ హాని ఉందని ట్వీట్ చేశారు. తనను కాపాడాలని కోరుతూ తమిళనాడు సీఎం పళనిస్వామికి శీను లేఖ రాశారు. ‘నా లై
Read Moreరేవంత్ రెడ్డి బీజేపీలో చేరడం ఖాయం: కేటీఆర్
దుబ్బాక ఉప ఎన్నికల్లో గతంలో కంటే రెట్టింపు మెజార్టీతో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్ లో మీడియాతో చిట్ చాట్ చేసిన
Read MoreATM నుంచి విత్డ్రాయల్ పరిమితిని పెంచిన SBI
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ATM ల నుంచి రోజువారీ విత్ డ్రా చేసుకునే నగదు పరిమితిని పెంచుతున్నట్టు ప్రకటించింది
Read More