V6 News

లేటెస్ట్

రాష్ట్రానికి వాతావరణశాఖ అలర్ట్

కొనసాగుతున్న ఉపరితల ద్రోణి..  నైరుతి నుంచి గాలులు ఈనెల 19న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం హైదరాబాద్: ఉపరితల ద్రోణి ప్రభావం కొనసాగుతోంది. ఈ

Read More

సైమా అవార్డ్స్ నామినేషన్ ప్రకటన.. చిత్రాలివే

సౌత్ ఇండియా ఇంటర్నేషనల్ (SIMHA) అవార్డ్స్ పండుగ త్వరలోనే జరుగనుంది. ఈ సంవత్సరం కూడా ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దక్షిణాదికి చెందిన న

Read More

పళని ఎన్నిక చెల్లదు..మద్రాసు హైకోర్టు తీర్పు

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామికి మద్రాసు హైకోర్టు షాకిచ్చింది. అన్నాడీఎంకే పార్టీలో జూన్‌ 23 కంటే ముందున్న  స్థితిని కొనసాగించాలని ఆదే

Read More

యూపీలో చాక్లెట్లు ఎత్కపోయిన దొంగలు

లక్నో : యూపీలో వింత చోరీ జరిగింది. సాధారణంగా దొంగలు డబ్బులు, నగలు, విలువైన వస్తువులు ఎత్తుకెళ్తారు. కానీ ఆ దొంగలు చాక్లెట్లు ఎత్తుకుపోయారు. గౌడన్లో న

Read More

200కోట్ల దోపిడి కేసులో బాలీవుడ్ నటికి బిగుస్తున్న ఉచ్చు

మనీలాండరింగ్ కేసులో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్కు ఈడీ ఉచ్చు బిగుస్తోంది. 200కోట్ల దోపిడి ఆరోపణలు ఎదుర్కొంటున్న సుకేష్ చంద్రశేఖర్ పై మనీలాండరి

Read More

కేంద్రం ప్రో యాక్టివ్ పాత్రను తీసుకోవాలి..

ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్‌పై ఫిఫా విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేసేందుకు కృషి చేయాలని కేంద్ర ప్రభుత్వానికి భారత అత్యున్నత న్యాయస్థానం సుప

Read More

కొత్త పార్లమెంటరీ కమిటీని ప్రకటించిన బీజేపీ

బీజేపీ పార్టీ కొత్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసింది. పార్టీ అత్యున్నత నిర్ణాయక కమిటీలో సభ్యులుగా ఎంపిక చేసిన 11 మంది పేర్లను ప్రకటించింది. తెలంగాణ

Read More

ప్రాజెక్టుల సందర్శనకు వెళ్తున్న కాంగ్రెస్ నేతల అడ్డగింత

జయశంకర్ భపాలపల్లి జిల్లా:  కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన.. మేడిగడ్డ  ముంపు బాధితులను పరామర్శించడానికి  వెళ్తున్న సీఎల్పీ నేత భట్టి విక్ర

Read More

వజ్రోత్సవాల ముగింపు వేడుకలకు సీఎం కేసీఆర్

భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల ముగింపు వేడుకలను ఈ నెల 22న అట్టహాసంగా నిర్వహిస్తామని వజ్రోత్సవ కమిటీ చైర్మన్, ఎంపీ కే.కేశవరావు తెలిపారు. కేశవరావు అధ్యక్ష

Read More

జగిత్యాలలో బీజేపీ గెలుపును ఎవరూ ఆపలేరు

జగిత్యాల జిల్లాలో మంచి మంచి నాయకులు తమ పార్టీలోకి వస్తున్నట్లు.. రెండు, మూడు నెలల్లో భారీగా చేరికలు జరుగుతాయని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ వ్యాఖ్

Read More

మిషన్ భగీరథతో ఫ్లోరోసిస్కు చెక్

గత పాలకుల నిర్లక్ష్యం వలనే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ భూతం ప్రజలకు శాపంగా మారిందని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. 40 ఏండ్లు రాష్ట్రాన్ని పాలించిన

Read More

అక్టోబర్ చివరి వారంలో రాష్ట్రంలో రాహుల్ పాదయాత్ర

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడమే లక్ష్యంగా పనిచేయాలని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్ పిలుపునిచ్చారు. మన మునుగోడు.. మన

Read More

మునుగోడు ఉప ఎన్నిక.. పార్టీల స్ట్రాటజీ

మునుగోడులో త్వరలో జరగబోయే ఉప ఎన్నికపై అందరి దృష్టి నెలకొంది. ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆ

Read More