లేటెస్ట్

సెప్టెంబర్​ 17  వేడుకలు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పోటాపోటీ ఏర్పాట్లు

సెప్టెంబర్‌ 17 వేడుకలను అట్టహాసంగా నిర్వహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోటాపోటీగా ఏర్పాట్లు చేస్తున్నాయి. ‘తెలంగాణ విమోచన దినోత్సవం

Read More

బాల నటి నుంచి స్టార్ హీరోయిన్‌ స్థాయికి మీనా

తండ్రి తెలుగు.. తల్లి మలయాళీ..  కానీ ఆమె పుట్టింది మాత్రం తమిళనాడులో.. అందుకేనేమో.. అన్ని భాషల్లోనూ ఒక వెలుగు వెలిగిపోయింది.  బాల నటిగా కె

Read More

బిగ్ బాస్ హౌస్ లో కొన్ని మెమొరీస్.. బోలెడన్ని ఎమోషన్స్

రోజూ గొడవలు, వాదనలతో వేడెక్కిపోయే తెలుగు బిగ్‌బాస్ హౌస్ ఒక్కసారిగా చల్లబడిపోయింది. బేబీస్ టాస్క్ ముగిసిపోవడంతో దాని రిలేటెడ్‌గానే మరో టాస్క్

Read More

తెలంగాణ రణభేరి అనభేరి ప్రభాకర్ రావు

దొర కొడుకు చిన్న దొర కావాలి. కానీ, ఆయన ప్రజల మనియ్యాడు. బానిసత్వాన్ని, వెట్టి చాకిరిని ఎదిరించి కొట్లాడాడు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ప్రాణాలర్పిం

Read More

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డా.. తల్లిప్రేమను నిరూపించుకుంటున్న వానరం

సృష్టిలో దేవ‌త‌ల‌కు కూడా ద‌క్కని అపూర్వ బ‌హుమ‌తి మ‌నుషుల‌కు ద‌క్కింది.. ఆ బ‌హుమ‌తి అమ్మే.. అమ్మ

Read More

అమరులకు నివాళులర్పించడంలో టీఆర్ఎస్ సర్కార్ నిర్లక్ష్యం

నిజాం వ్యతిరేక పోరాటంలో అసువులు బాసిన అమరవీరులకు నేడు తెలంగాణ రాష్ట్ర బీజేపీ నాయకులు నివాళులర్పించనున్నారు. ఉమ్మడి జిల్లాల్లో ఏర్పాటు చేసిన స్మృతి కేం

Read More

సికింద్రాబాద్ ‘రూబీ’ ఘటనపై హోంమంత్రి సమీక్ష

సికింద్రాబాద్ రూబీ హోటల్ అగ్నిప్రమాదం ఘటనపై రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ.. లక్డీకాపూల్‌లోని తన కార్యాలయంలో హోం, జైళ్ళు, అగ్నిమాపకశాఖ అధికారుల

Read More

గాయపడిన వ్యక్తిని ఆసుపత్రిలో చేర్చిన రాజగోపాల్ రెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా : ఆపదలో ఉన్న వ్యక్తికి సాయం చేసి మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన మానవత్వాన్ని చాటుకున్నారు. చౌటు

Read More

నల్ల బ్యాడ్జీలతో కార్మికుల నిరసన

7వ రోజు సమ్మె కొనసాగించిన సింగరేణి కాంట్రాక్టు కార్మికులు పెద్దపల్లి జిల్లా: తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలంటూ సింగరేణి కాంట్రాక్ట్ కార్మి

Read More

శంషాబాద్ ఎయిర్ పోర్టులో కార్తీక్ కు ఘన స్వాగతం

హైదరాబాద్ కు చేరుకున్న బాక్సింగ్ ఛాంపియన్ కార్తీక్ కు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఘన స్వాగతం లభించింది. ఇంగ్లాండ్ లోని బర్మింగ్ హాంలో ఈ నెల 7,8 

Read More

దళితుల అభ్యున్నతే ధ్యేయంగా కేసీఆర్ కృషి

హైదరాబాద్: దళితుల అభ్యున్నతే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని బేవరేజ్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నగేష్ అన్నారు. తెలంగాణ నూతన సచివాలయా

Read More