లేటెస్ట్

ప్రజల్లో ధైర్యం నింపేందుకే పోలీసుల ఫ్లాగ్ మార్చ్

కొత్తగూడెం డీఎస్పీ రెహమాన్ సుజాతనగర్, వెలుగు :  ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛయుత వాతావరణంలో వినియోగించుకునే విధంగా భరోసా కల్పించడం కోసమే

Read More

కాంగ్రెస్​ హయాంలోనే గ్రామాల అభివృద్ధి : మాజీ మంత్రి జానారెడ్డి

సూర్యాపేట, వెలుగు : కాంగ్రెస్​ హయాంలోనే గ్రామాలు అభివృద్ధి చెందాయని మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం ఆత్మకూర్

Read More

మోదీ సహకారంతోనే రేవంత్ రెడ్డి సీ‌‌‌‌‌‌‌‌ఎం : ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి

సూర్యాపేట, వెలుగు :  ప్రధాని మోదీ సహకారంతోనే రేవంత్ రెడ్డి సీ‌‌‌‌‌‌‌‌ఎం అయ్యారని సూర్యాపేట ఎమ్మెల్యే గుంట

Read More

తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు : డీఎస్పీ చంద్రభాను

గుండాల, వెలుగు :  సోషల్ మీడియాలో ఇతర పార్టీల గురించి తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని ఇల్లెందు డీఎస్పీ చంద్రభాను హెచ్చరించారు.  మం

Read More

ఇందూర్ ను ఓల్డ్ సిటీగా మార్చే కుట్ర : ధన్ పాల్ సూర్య నారాయణ

నిజామాబాద్​అర్బన్​, వెలుగు: చారిత్రక నేపథ్యం ఉన్న ఇందూరు నగరాన్ని పాతబస్తీలా మార్చడానికి కాంగ్రెస్​  కుట్రలు చేస్తుందని అర్బన్​ఎమ్మెల్యే ధన్​పాల్

Read More

తనిఖీల్లో రూ.9.43 కోట్లు స్వాధీనం

యాదాద్రి, వెలుగు : లోక్​సభ ఎన్నికల పర్యవేక్షణ, తనిఖీల్లో భాగంగా భువనగిరి లోక్​సభ పరిధిలోని ఏడు సెంబ్లీల్లో రూ.9,43,17,069 స్వాధీనం చేసుకున్నామని ఎన్ని

Read More

నిజాం షుగర్స్ ఆస్తులను కవిత కొనాలనుకుంది : జీవన్ రెడ్డి

ఎడపల్లి, వెలుగు: నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఆస్తులు కొనుగోలు చేయడానికే మాజీ సీఎం కూతురు కవిత ఫ్యాక్టరినీ మూసివేయించారని కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ ఎంపీ అభ

Read More

నాగర్‌కర్నూల్ నుంచి ఎంపీగా మాజీ నర్సు పోటీ

తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.  తమిళనాడుకు చెందిన చిరుతైగల్‌ కట్చి (వీసీకే) పార్టీ ఇక్కడ పోటీ చేస్తుంది. ఆ

Read More

గ్రామాల్లో తాగు నీటి సమస్య రావొద్దు : వంశీకృష్ణ

అచ్చంపేట,  వెలుగు : వేసవికాలం  గ్రామాల్లో తాగు నీటిసమస్య రాకుండా చూడాలని  అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అధికారులను ఆదేశించారు. మ

Read More

మరణించిన పోలీసు కుటుంబానికి చెక్కు పంపిణీ

నిజామాబాద్ క్రైమ్, వెలుగు: పోలీసు శాఖలో విధులు నిర్వహిస్తూ మరణించిన పోలీస్ కుటుంబానికి మంగళవారం పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ చెక్కును అందజేశారు.  వర

Read More

బిచ్కుందలో 44.3 డిగ్రీల ఉష్ణోగ్రత

కామారెడ్డి​, వెలుగు: కామారెడ్డి జిల్లా బిచ్కుందలో మంగళంవారం అత్యధికంగా 44.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.  కొల్లూర్​లో 44.2, హాసన్​పల్లిలో44.1 , &n

Read More

ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరపాలి : ఎస్పీ రామేశ్వర్

కల్వకుర్తి, వెలుగు: పార్లమెంట్ ఎన్నికల్లో  అవాంఛనీయమైన  ఘటనలు జరగకుండా, ప్రశాంతమైన వాతావరణంలో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని నాగర్

Read More

శ్రీరాముని ఆశీస్సులతోనే స్పైసెస్​ బోర్డు సాకారమైంది : ధర్మపురి అర్వింద్

నందిపేట, వెలుగు: జిల్లాలో పసుపు రైతులకు ఇచ్చిన హామీ మేరకు స్పైసెస్ బోర్డు ఆ అయోధ్య రాముడి ఆశీస్సులతోనే సాకారమైందని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. పార

Read More