కశ్మీరీ పండిట్ల సంబురాలు

కశ్మీరీ పండిట్ల సంబురాలు

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఢిల్లీలో సంబురాలు చేసుకుంటున్నారు కశ్మీరీ పండిట్లు. రోడ్ల మీదకు చేరుకొని పటాకులు కాల్చి, స్వీట్లు పంచుకున్నారు. 70ఏళ్ల తర్వాత మాకు స్వాతంత్ర్యం వచ్చిందన్నారు. పండిట్లు కశ్మీర్ కు తిరిగి వెళ్లే సమయం వచ్చిందన్నారు.