హైదరాబాద్, వెలుగు: కమిషన్ఏర్పాటు చేసి, కులగణన సర్వే చేస్తే న్యాయపరమైన చిక్కులు రావని బీజేపీ ఎమ్మెల్యే పాయల్శంకర్అన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడే ప్రభుత్వాలకు కులగణన గుర్తుకొస్తున్నదని విమర్శించారు. ఆలస్యంగానైనా కాంగ్రెస్ప్రభుత్వం కులగణన చేస్తుండడం మంచి విషయమని చెప్పారు. శుక్రవారం కులగణన తీర్మానంపై చర్చ సందర్భంగా పాయల్ శంకర్ మాట్లాడారు. అసెంబ్లీలో బీసీలు ఎంతమంది ఉన్నారో చూస్తే, రాష్ట్రంలో బీసీల పరిస్థితి ఎట్లుందో అర్థమవుతున్నదన్నారు. బీసీలు ఎప్పుడూ ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉన్నారని పేర్కొన్నారు.
కులగణనపై కమిషన్ ఏర్పాటు చేయాలి : ఎమ్మెల్యే పాయల్ శంకర్
- హైదరాబాద్
- February 17, 2024
లేటెస్ట్
- అలర్ట్.. మే 5న శంషాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు
- మిస్సింగ్ కేసు నమోదైన కాంగ్రెస్ లీడర్ డెడ్బాడీ లభ్యం
- Vada Pav Girl: వడా పావ్ గర్ల్ను అరెస్ట్ చేయలేదు..: ఢిల్లీ పోలీసులు
- రైల్వేను కూడా : కేరళ ఫస్ట్ ప్రైవేట్ రైలు వచ్చేస్తోంది..
- ఊటీనా తొక్కా.. అక్కడ కూడా ఎండ మండిపోతుంది
- రైతుల రుణం తీర్చుకోకపోతే ఈ జన్మ వృథా: సీఎం రేవంత్
- IPL 2024: డేవిడ్ వార్నర్ 70 శాతం భారతీయుడు: ఆస్ట్రేలియా క్రికెటర్
- షాకింగ్ : 86 ఏళ్ల భర్త.. 85 ఏళ్ల భార్యను చంపాడు.. కారణం తెలిస్తే
- బ్రేకింగ్: కిడ్నాప్ కేసులో పోలీసుల అదుపులోకి ఎమ్మెల్యే రేవణ్ణ
- డీకే అరుణ ఢిల్లీ దొంగలకు సద్దులు మోస్తూ.. నన్ను పడగొట్టాలని చూస్తుంది: సీఎం రేవంత్
Most Read News
- Health Alert: బ్రెయిన్ స్ట్రోక్ ఇలా కూడా వస్తుందా... జాగ్రత్త
- మే 5 నుంచి భారీ వర్షాలు పడే చాన్స్
- T20 World Cup 2024: ప్రపంచ కప్ జట్టును ప్రకటించిన అమెరికా.. అన్ని దేశాల వారికి చోటు
- రోడ్లు ఇక వాటికవే రిపేర్లు చేస్కుంటయ్ .. కొత్త టెక్నాలజీపై ఎన్హెచ్ఏఐ ఫోకస్
- ఖమ్మంలో విక్టరీ వెంకటేష్ కుమార్తె ఎన్నికల ప్రచారం
- రోహిత్ వేముల కేసులో కీలక మలుపు: రీఓపెన్ చేయాలని డీజీపీ ఆదేశం
- GT vs RCB: గుజరాత్తో కీలక మ్యాచ్.. టాస్ గెలిచిన బెంగళూరు
- నగలు తాకట్టు పెట్టి డబ్బు తెస్తుండగా.. పోలీసులు సీజ్
- AI టెక్నాలజీ CCTV నిఘాలో నీట్ ఎగ్జామ్స్
- బాబోయ్ ఎండలు : ఏంది సామీ ఇది.. తట్టుకోలేకపోతున్నాం..