
సంగారెడ్డి జిల్లా సింగూర్ ప్రాజెక్టు వద్ద విషాద ఘటన జరిగింది. ప్రాజెక్టు దిగువన సెల్ఫీలు దిగుతూ ఇద్దరు యువకులు ప్రమాదవశాత్తు నీటి ప్రవాహంలో పడ్డారు. యువకులను రక్షించేందుకు అధికారులు ప్రాజెక్టు గేట్లు మూసేశారు. సదాశివపేటకు చెందిన ఒకరిని తాడు సహాయంతో రక్షించారు పర్యాటకులు, స్థానికులు. హైదరాబాద్ కు చెందిన మరొక యవకుడు చనిపోయాడు.
మరిన్ని వార్తల కోసం..
కేసీ కాలువలో పడి హైదరాబాద్ కానిస్టేబుల్ గల్లంతు
ఓడినా.. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ నేనే