‘సరిగమప’లో పూజా హెగ్డే

‘సరిగమప’లో పూజా హెగ్డే

జీ తెలుగు ఛానెల్‌‌లో ప్రసారమయ్యే ‘సరిగమప’షో ఎంతోమంది సింగర్స్‌‌ను తయారు చేసింది. ఇప్పుడు మళ్లీ ‘సరిగమప–ది సింగింగ్‌‌ సూపర్‌‌‌‌ స్టార్‌‌‌‌’గా ప్రేక్షకులముందుకు రాబోతోంది. ‘ఒక్కొక్కరిది ఒక్కో కథ, అందరిది ఒకే కల’ అంటూ జీ తెలుగు ఛానెల్‌‌ వాళ్లు ప్రోమోను రిలీజ్‌‌ చేశారు. ఈ నెల 20న సాయంత్రం 6 గంటలకు ప్రసారమయ్యే సరిగమప మెగా లాంచ్ ఎపిసోడ్‌‌కు స్పెషల్‌‌ గెస్ట్‌‌గా హీరోయిన్‌‌ పూజా హెగ్డే రాబోతోంది. ఈ షోకు యాంకర్‌‌‌‌గా శ్రీముఖి, జడ్జెస్‌‌గా కోటి, ఎస్‌‌.పి. శైలజ, సింగర్‌‌‌‌ స్మిత, అనంత శ్రీరామ్‌‌ ఉన్నారు. సరిగమప–ది సింగింగ్‌‌ సూపర్‌‌‌‌ స్టార్‌‌‌‌ షో ఈ నెల 27 నుంచి రాత్రి 9 గంటలకు టెలికాస్ట్‌‌ అవుతుంది.

మరిన్ని వార్తల కోసం:

ప్రముఖ కమెడియన్ ప్రదీప్ మృతి

మైనస్ డిగ్రీల టెంపరేచర్లో జవాన్ల పెట్రోలింగ్

భగవంత్ మాన్ ఓ తాగుబోతు