ఆదిలాబాద్

సింగరేణి ఏరియా ఆస్పత్రి మూసేస్తే ఊరుకోం

కోల్​బెల్ట్, వెలుగు: బెల్లంపల్లి పట్టణంలోని సింగరేణి ఏరియా ఆస్పత్రిని మూసివేందుకు యాజమాన్యం చేస్తున్న కుట్రలకు నిరసనగా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్

Read More

భూములు కోల్పోతున్న రైతులకు పరిహారం పెంచాలి

జైపూర్, వెలుగు: జైపూర్​మండలంలోని నర్వ గ్రామ శివారు నుంచి గోపాల్ పూర్ వరకు గ్రీన్ ఫీల్డ్ హైవే రోడ్డు నిర్మాణం కోసం భూములు కోల్పోతున్న రైతులకు నష్టపరిహా

Read More

ఎల్లంపల్లి ప్రాజెక్టులో ఫ్లడ్​ రెస్క్యూ టీమ్​ డెమో

మంచిర్యాల, వెలుగు: రామగుండం పోలీస్​కమిషనర్ ఎం.శ్రీనివాస్​ ఆధ్వర్యంలో ఎల్లంపల్లి ప్రాజెక్టులో బుధవారం నిర్వహించిన ఫ్లడ్​రెస్క్యూ టీమ్ ​డెమో ఆకట్టుకుంది

Read More

ప్రజల వద్దకే వెళ్లి సమస్యలు తెలుసుకోవాలి : సీతక్క

అధికారులకు మంత్రి సీతక్క ఆదేశం  ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటాం ఆసిఫాబాద్, వెలుగు: ఆర్డర్స్ ఇస్తే పనిచేసే అధికారులుగా ఉండవద్దని, క్రియేట

Read More

కాళేశ్వరం బొందలగడ్డలా మారింది

కాగజ్ నగర్, వెలుగు: కేసీఆర్ పాలనలో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును మూలకు పెట్టి రూ. లక్ష కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టును ఆగమేఘాల మీద నిర్మించారని.. కానీ

Read More

గొర్రెల స్కామ్​పై ఎంక్వైరీతో  అక్రమార్కుల్లో టెన్షన్

రీసైక్లింగ్ ​దందాతో కోట్లు  దండుకున్న అధికారులు, దళారులు  ఒక్కో యూనిట్​కు రూ.20 నుంచి రూ.30 వేల వరకు దోపిడీ  మంచిర్యాల జిల్లాలో

Read More

దుబ్బలోనే విత్తుకుంటుండ్రు.. ఒకట్రెండు వర్షాలకే పత్తి విత్తనాలు వేస్తున్న రైతులు

వారం రోజులుగా జోరుగా సాగు  వర్షాలు ఆగిపోవడంతో స్ప్రింకర్లపై ఆధారం ఆదిలాబాద్, వెలుగు: ఈ ఏడాది తొలకరికే చాలా మంది రైతులు పత్తి విత్త

Read More

మాకు ప్రజా సమస్యలే ముఖ్యం.. ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటం : మంత్రి సీతక్క

ఆసిఫాబాద్: ఆర్డర్స్ ఇస్తే పాస్ చేసే అధికారులుగా ఉండవద్దని, క్రియేటివిటీతో ఆలోచన చేసి ప్రజలకు మంచి జరిగేలా చూడాలని  మంత్రి సీతక్క అన్నారు. ఇవాళ &n

Read More

ఏఐసీసీ ప్రెసిడెంట్​ను కలిసిన ఎమ్మెల్యే వినోద్

బెల్లంపల్లి, వెలుగు: ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గేను బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ వెంకటస్వామి కలిశారు. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో మంగళవారం

Read More

మంచిర్యాల జిల్లాలో రూ.342 కోట్ల ధాన్యం కొనుగోళ్లు

286 సెంటర్ల ద్వారా 1.55 లక్షల టన్నులు సేకరణ  రైతుల అకౌంట్లలో రూ.254.53 కోట్లు జమ  ట్యాబ్​ ఎంట్రీ పూర్తి కాగానే మిగతా మొత్తం చెల్లింపు

Read More

లక్కీ డ్రా ద్వారా విద్యార్థుల ఎంపిక

ఆదిలాబాద్​టౌన్, వెలుగు: షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ద్వారా అమలు చేస్తున్న బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకంలో భాగంగా ప్రముఖ ప్రైవేట్ పాఠశాలల్లో ఒకటో తరగత

Read More

పాఠశాలలు పునఃప్రారంభానికి సర్వం సిద్ధం

వేసవి సెలవుల అనంతరం నేడు పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో పాఠశాలల్లో ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు అధికారులు. క్లాస్​రూమ్​లు, స్కూల్ పరిసరాలు

Read More

డిపెండెంట్ల ఏజ్​ లిమిట్​ పెంపు ఘనత మాదే : అక్బర్​అలీ

కోల్​బెల్ట్, వెలుగు: ఏఐటీయూసీ డిమాండ్​తోనే సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలకు వయోపరిమితి 35 నుంచి 40 ఏండ్లకు పెంచేందుకు సింగరేణి​ యాజమాన్యం ఆంగీకరించిందని

Read More