ఆదిలాబాద్
తర్నం బ్రిడ్జికి ప్రత్యామ్నాయంగా రోడ్డు విస్తరణ
ఆదిలాబాద్, వెలుగు: రెండు నెలల కిందట జైనథ్ మండలంలోని తర్నం బ్రిడ్జి కుంగిపోయింది. రాకపోకలు నిలిచిపోయాయి. అంతరాష్ట్ర రోడ్డు కావడంతో వెహికల్స్ను ఇతర గ్ర
Read Moreపెద్దపల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కౌన్సిలర్ల తిరుగుబాటు
సోషల్ మీడియా సాక్షిగా పెద్దపల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కౌన్సిలర్ల తిరుగుబాటు బహిర్గతమైంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర
Read Moreమున్సిపాలిటీల్లో పర్మినెంట్ డంపింగ్ యార్డులు లేవు
మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లాలోని మున్సిపాలిటీల్లో పర్మినెంట్ డంపింగ్ యార్డులు లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు.రోజ
Read Moreమహేశ్ హత్య కేసులో ఐదుగురు కుటుంబసభ్యుల అరెస్ట్
జైపూర్, వెలుగు : మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారంలోని గంగపుత్ర కాలనీలో మూడు రోజుల కింద జరిగిన ముష్కె మహేశ్హత్య (27) కేసులో పోలీసులు నిందితులను అర
Read Moreతాగునీళ్లు అందడం లేదని మహిళల ఆందోళన
ఆసిఫాబాద్, వెలుగు: రెబ్బెన మండలం గంగాపూర్ లో తాగునీళ్లు అందడం లేదనిమహిళలు ఖాళీ బిందెలతో గ్రామ పంచాయతీ ఆఫిస్ వద్ద &
Read Moreఆదిలాబాద్ జిల్లాలో మొక్కజొన్న రైతులు వినూత్న నిరసన
అకాల వర్షం అన్నదాతకు తీరని శోకాన్ని మిగిల్చింది. అరుగాలం కష్టపడి పండించిన పంట నీటిపాలవడంతో రైతులు దిక్కతోచని స్థితిలో ఉన్నారు. ఉరుములు, మెరుపులతో కూడి
Read Moreపెండింగ్ బిల్లుల కోసం సర్పంచ్ ల నిరసన
నిర్మల్, వెలుగు: జిల్లాలోని గ్రామపంచాయతీలకు పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని సర్పంచ్ ల సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ వరకు బుధవా
Read Moreనేషనల్ హైవే కోసం భూములను ఇచ్చిన రైతుల అవస్థలు
కోల్బెల్ట్,వెలుగు:నేషనల్ హైవే కోసం భూములను ఇచ్చిన వందల మంది రైతులు ఇప్పుడు పంటచేన్లకు వెళ్లేందుకు దారిలేక అవస్థలు పడుతున్నారు. మంద
Read Moreనిరుద్యోగులకు ఒక్కొక్కరికి 1.60లక్షల నిరుద్యోగ భృతి ఇవ్వాలి: రేవంత్
రాష్ట్రంలోని 30 లక్షల మంది నిరుద్యోగులకు ఒక్కొక్కరికి లక్షా 60 వేల నిరుద్యోగ భృతి ఇవ్వాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ లో ని
Read Moreఇంద్రకరణ్ రెడ్డి అవినీతిని ఆధారాలతో రుజువు చేస్తాం : ఏలేటి మహేశ్వర్ రెడ్డి
ఇంద్రకరణ్ రెడ్డి అవినీతిని ఆధారాలతో రుజువు చేస్తాం జిల్లాలో చెరువులు, భూముల కబ్జాలు చేసిండ్రు బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ని
Read Moreబీజేపీలోకి సీనియర్ లీడర్ మల్యాల రాజమల్లు
మంచిర్యాల, వెలుగు: మందమర్రి పట్టణానికి చెందిన సీనియర్ నాయకుడు మల్యాల రాజమల్లు మంగళవారం బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు జి.వివేక్ వెంకటస్వామి సమక్షంలో
Read Moreచెన్నూరులో రౌడీ పాలన.. బీఆర్ఎస్ గ్యాంగ్స్టర్లను తయారు చేస్తున్నది
ఇంటింటికీ నీళ్లిస్తే గ్రామాల్లో సమస్య ఎందుకున్నదని ప్రశ్న వెంకటస్వామి ఫౌండేషన్ ఆధ్వర్యంలో వేసిన బోర్ వెల్స్ ప్రారంభం మంచిర్యాల/చెన్నూర్, వెల
Read Moreఇద్దరు రైతుల సూసైడ్
పంట దెబ్బతినిందని ఒకరు.. అప్పుల బాధతో మరొకరు నిర్మల్ జిల్లాలో ఘటనలు కడెం/పెంబి, వెలుగు: నిర్మల్ జిల్లాలో ఇద్దరు రైతులు ఆత్
Read More












