నిర్మల్, వెలుగు: జిల్లాలోని గ్రామపంచాయతీలకు పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని సర్పంచ్ ల సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ వరకు బుధవారం ర్యాలీ చేశారు. అనంతరం కలెక్టర్ వరుణ్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల కాకపోతుండడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, అభివృద్ధి పనులను చేపట్ట లేకపోతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు వీరేశ్, సర్పంచులు ముత్యంరెడ్డి, రాజేందర్, జీవన్ రెడ్డి, గంగన్న, గంగాధర్, రవి, రాకేష్, నవీన్, వెంకట్ రెడ్డి, మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు.
పెండింగ్ బిల్లుల కోసం సర్పంచ్ ల నిరసన
- ఆదిలాబాద్
- April 27, 2023
లేటెస్ట్
- Yashwant Reddy, Shobha Shetty Engagement: ఘనంగా జరిగిన శోభా శెట్టి, యశ్వంత్ రెడ్డిల నిశ్చితార్థం
- పోతురాజు దినేష్ ఇక లేరు
- Thalaimai Seyalagam Official OTT: ఓటీటీలోకి శ్రీయారెడ్డి పొలిటికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్..తెలుగు స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
- బంగారు తెలంగాణ అని చెప్పి నిరుద్యోగుల తెలంగాణగా మార్చిన్రు : గడ్డం వంశీకృష్ణ
- అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డి పై ఈసీ వేటు
- T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదేనా
- తెలంగాణ సెట్ నోటిఫికేషన్ 2024 విడుదల
- బీజేపీకి బిగ్ షాక్ ... కాంగ్రెస్ లో చేరిన బొమ్మ శ్రీరామ్
- Kubera: పది గంటలపాటు డంప్యార్డ్లో.. నీ డెడికేషన్కి హ్యాట్సాఫ్ ధనుష్
- అమిత్ షా మార్పింగ్ వీడియో కేసుపై స్పందించిన హైదరాబాద్ సీపీ
Most Read News
- ఈదురుగాలులతో వడగళ్ల వాన : పిడుగుపాటుకు ఇద్దరు మృతి
- రాష్ట్రంలో ఈదురు గాలులతో వర్షం: ఒక్కసారిగా కూల్.. కూల్
- గాలివాన బీభత్సం.. పంట నష్టం
- SRH vs MI: ముంబైతో హై వోల్టేజ్ మ్యాచ్.. సన్ రైజర్స్ జట్టులో కీలక మార్పు
- వాష్ రూం వాటర్ ఫ్లష్ కు రెండు బటన్స్ ఎందుకో తెలుసా..
- హైదరాబాద్లో హీట్ ఐలాండ్స్!
- సచిన్ టెండూల్కర్ ఇంట్లో నుంచి పెద్ద పెద్ద శబ్దాలు వస్తున్నాయి : పక్కింటోళ్ల కంప్లయింట్
- వామ్మో.. ఇంత తక్కువా!.. రెయిన్ బో ఎలక్ట్రిక్ కారు రూ. 3.6 లక్షలే..
- శ్రీరాముని భార్య సీతాదేవి ఎప్పుడు పుట్టారో తెలుసా
- పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు