దేశంలోని పలు నగరాల్లో ఇప్పటికే 5జీ సేవల్ని విస్తరించిన భారతీ ఎయిర్టెల్... ఇప్పుడు వరంగల్, కరీంనగర్ లో కూడా సర్వీసులు అందుబాటులోకి తెచ్చింది. వీటితో పాటు విజయవాడ, రాజమండ్రి, కాకినాడ, కర్నూలు, గుంటూరు, తిరుపతి నగరాల్లో ఈ రోజు నుంచి 5జీ సేవలు ప్రారంభించినట్లు ప్రకటించింది. ఇప్పటి వరకు ఎయిర్టెల్ 5జీ సేవలు హైదరాబాద్. వైజాగ్ లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. సంస్థ తన నెట్ వర్క్ ను విస్తరిస్తున్నందున ఎయిర్టెల్ 5జీ ప్లస్ సేవలు దశల వారీగా అందుబాటులో రానున్నాయి. ప్రస్తుతం 4జీ సిమ్ ద్వారానే 5జీ సేవలను పొందవచ్చని ఎయిర్టెల్ ప్రకటించింది. జియో 5జీ కన్నా ఎయిర్టెల్ 5జీ సేవలే మెరుగ్గా ఉన్నా దేశంలో విస్తరణపరంగా జియో 5జీనే ముందుంది. ఇప్పటికే దాదాపు 110 నగరాల్లో కస్టమర్లు జియో 5జీ సేవల్ని ఉపయోగించుకుంటున్నారు.
Airtel 5G : వరంగల్, కరీంనగర్లో ఎయిర్టెల్ 5జీ
- బిజినెస్
- February 1, 2023
లేటెస్ట్
- చెలరేగిన కేఎల్ రాహుల్, డికాక్..CSK పై LSG విక్టరీ
- రంగారెడ్డి జిల్లాలో పిడుగుపాటుకు రైతు మృతి
- లోక్ సభ ఎన్నికలు... దీర్ఘకాలిక సెలవులు రద్దు
- కరీంనగర్లో రూ.7లక్షల నగదు పట్టివేత
- తొందర్లోనే బీఆర్ఎస్ ఖాళీ అవుతుంది : వివేక్ వెంకటస్వామి
- నిమ్మ చెట్టుకు ఎరువులు ఇవే... ఎలా వాడాలంటే..
- తెలంగాణలో ఆ పార్టీలకు చాలాచోట్ల డిపాజిట్లు గల్లంతు: బండి సంజయ్
- CSK vs LSG : బ్యాట్ ఝళిపించిన జడేజా, ధోనీ.. చెన్నై భారీ స్కోర్
- ఎండకు ముఖం నల్లగా మారిందా.. ఇలా చేస్తే అందంగా తయారవుతుంది..
- జగన్ ప్రచారాన్ని రాజస్థాన్ లో కూడా వాడుకుంటున్నారు..ఏమైందంటే..
Most Read News
- Summer Tour : తెలంగాణ ఊటీ.. మెదక్ గొట్టంగూడ.. ఫ్యామిలీతో మస్త్ ఎంజాయ్ చేయొచ్చు
- వెడ్డింగ్ కార్డ్లో తెలంగాణ యాస..పెళ్లి పిలుపులో నయా ట్రెండ్
- దుబాయ్లో ఆకుపచ్చగా ఆకాశం
- ఏప్రిల్23 హనుమత్జయంతి..ఆ రోజు ఏ రాశివారు ఏం చేయాలంటే....
- ఆధార్ అప్డేట్కు ఎంత చెల్లించాలి.. కొత్త రేట్లు ఇవే..
- కామారెడ్డి జిల్లా జడ్పీ హైస్కూల్లో...టీచర్ సస్పెన్షన్
- హనుమత్ జయంతి 2024: ఆంజనేయుని జన్మ రహస్యం ఇదే..
- డ్యూటీలో నిర్లక్ష్యం.. ఆరుగురు పోలీసు అధికారుల సస్పెన్షన్
- చిలుకూరులో సంతాన ప్రసాదం : పోటెత్తిన భక్తులు, ట్రాఫిక్ జాం
- లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి