ఆకట్టుకుంటున్న రాణిగారి  రాజసం

ఆకట్టుకుంటున్న రాణిగారి  రాజసం

అప్పుడెప్పుడో ‘రోబో’లో రజినీకాంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కలిసి సౌత్ ప్రేక్షకుల ముందుకొచ్చింది ఐశ్వర్యారాయ్. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ‘పొన్నియిన్ సెల్వన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ మూవీతో రాబోతోంది. విక్రమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కార్తి లీడ్ రోల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మణిరత్నం తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మందాకినీ దేవి, నందిని అనే తల్లీకూతుళ్లుగా డ్యూయెల్ రోల్ చేస్తోంది ఐష్. చాలా రోజుల క్రితమే మందాకిని లుక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని విడుదల చేశారు. నిన్న రాణీ నందిని పాత్ర లుక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని వదిలారు. పట్టుచీర.. ఒంటి నిండా నగలు.. విరబూసిన జుట్టు.. కాటుక కళ్లతో అట్రాక్టివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉంది ఐష్. కల్కి కృష్ణమూర్తి రాసిన నవల ఆధారంగా అదే పేరుతో రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని తీస్తున్నారు మణి. సుభాస్కరన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కలిసి ఆయనే నిర్మిస్తున్నారు కూడా. రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. జయం రవి, త్రిష, జయరామ్, శోభిత ధూళిపాళ, ఐశ్వర్య లక్ష్మి, విక్రమ్ ప్రభు తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 30న సినిమా విడుదల   కానుంది.