యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు సర్వ శక్తులు ఒడ్డుతున్నారు ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్. అందుకే మెయిన్ పురి పార్లమెంట్ నియోజకవర్గంలోని కర్హాల్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. మెయిన్ పురి జిల్లా ఎస్పీకి కంచుకోట. ఇక్కడ ఐదు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అందులో కర్హాల్ నియోజకవర్గం ఒకటి. సమాజ్ వాదీ వ్యవస్థాపకుడైన ములాయం సింగ్ యాదవ్ మెయిన్ పురి పార్లమెంట్ స్థానం నుంచి ఐదుసార్లు ఎంపీగా గెలుపొందారు. ఇక్కడ సమాజ్ వాదీ పార్టీకి మంచి పట్టుంది. కర్హాల్ లో అఖిలేష్ గ్రాండ్ విక్టరీ సాధిస్తారని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
కర్హాల్ నుంచి అఖిలేష్ పోటీ
- దేశం
- January 22, 2022
లేటెస్ట్
- తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షం..
- వేదమంత్రాలతో పులకించిన భద్రగిరి
- స్కామ్లు, అవినీతికి కేరాఫ్ కాంగ్రెస్, బీఆర్ఎస్: రాజ్నాథ్ సింగ్
- సుల్తానాబాద్ గురుకులంలో ఫుడ్ పాయిజన్
- సంగారెడ్డిలో 3, మెదక్లో 4 నామినేషన్లు
- కేసీఆర్ వ్యూహాల్ని తిప్పికొడ్తాం : జగ్గారెడ్డి
- పరారీలో హోంగార్డు
- రాహుల్ గాంధీని పీఎం చేద్దాం : శ్రీహరి రావు
- వివాహ వేడుకలకు హాజరైన ఎమ్మెల్యే వివేక్
- హైదరాబాద్ లో భారీ వర్షం..
Most Read News
- వెడ్డింగ్ కార్డ్లో తెలంగాణ యాస..పెళ్లి పిలుపులో నయా ట్రెండ్
- Summer Tour : తెలంగాణ ఊటీ.. మెదక్ గొట్టంగూడ.. ఫ్యామిలీతో మస్త్ ఎంజాయ్ చేయొచ్చు
- దుబాయ్లో ఆకుపచ్చగా ఆకాశం
- ఆధార్ అప్డేట్కు ఎంత చెల్లించాలి.. కొత్త రేట్లు ఇవే..
- ఏప్రిల్23 హనుమత్జయంతి..ఆ రోజు ఏ రాశివారు ఏం చేయాలంటే....
- కామారెడ్డి జిల్లా జడ్పీ హైస్కూల్లో...టీచర్ సస్పెన్షన్
- Good Health: చిరుధాన్యాల బ్రేక్ఫాస్ట్.. ఆరోగ్యదాయకం
- హనుమత్ జయంతి 2024: ఆంజనేయుని జన్మ రహస్యం ఇదే..
- డ్యూటీలో నిర్లక్ష్యం.. ఆరుగురు పోలీసు అధికారుల సస్పెన్షన్
- హనుమత్ జయంతి 2024స్పెషల్: హనుమాన్ దీక్ష.. ఆరోగ్య రక్ష