తెలంగాణలో డీసీసీ అధ్యక్షులను ప్రటించింది ఏఐసీసీ. 36 మందిని డీసీసీ అధ్యక్షులుగా ప్రకటించింది. 33 జిల్లాలతో పాటు పలు కార్పొరేషన్లకు కూడా డీసీసీ అధ్యక్షులను ప్రకటించింది. పలు జిల్లాలకు ఎమ్మెల్యేలను డీసీసీ అధ్యక్షులుగా ప్రకటించింది. హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగాఖలీఫ్ సైదుల్లా , సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షుడిగా దీపక్ జాన్ ను ప్రకటించింది ఏఐసీసీ.
ఏ జిల్లాకు ఎవరంటే.?
- ఆదిలాబాద్- నరేష్ జాదవ్
- అసిఫాబాద్- ఆత్రం సుగుణ
- భద్రాద్రి కొత్తగూడెం - తోట దేవీ ప్రసన్న
- భువనగిరి - బీర్ల అయిలయ్య
- గద్వాల - ఎం. రాజీవ్ రెడ్డి
- హన్మకొండ - వెంకటరాం రెడ్డి
- హైదరాబాద్ - ఖలీఫ్ సైదుల్లా
- జగిత్యాల - నందయ్య
- జనగాం - లఖావత్ ధనావతి
- భూపాలపల్లి - కరుణాకర్
- కామారెడ్డి - మల్లిఖార్జున్
- కరీంనగర్ - మేడిపల్లి సత్యం
- కరీంనగర్ కార్పొరేషన్ - వీ. అంజన్ కుమార్
- ఖైరతాబాద్ - రోహిత్ ముదిరాజ్
- ఖమ్మం - నూతి సత్యనారాయణ
- ఖమ్మం కార్పొరేషన్ - దీపక్ చౌదరి
- మహబూబాబాద్ - భూక్య ఉమా
- మహబూబ్నగర్ - సంజీవ్ ముదిరాజ్
- మంచిర్యాల - రఘునాథ్ రెడ్డి
- మెదక్ - శివన్నగిరి ఆంజనేయులు గౌడ్
- మేడ్చల్ మల్కాజిగిరి - తోటకూర వజ్రేష్ యాదవ్
- ములుగు - పైడాకుల అశోక్
- నాగర్ కర్నూలు - డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ
- నల్గొండ - కైలాశ్ నేత
- నారాయణ్పేట్ - కొల్లుకుదురు ప్రశాంత్ రెడ్డి
- నిర్మల్ - వెడ్మ బొజ్జు
- నిజామాబాద్ - నగేశ్ రెడ్డి
- నిజామాబాద్ కార్పొరేషన్ - బొబ్బిలి రామకృష్ణ
- పెద్దపల్లి - ఎంఎస్ రాజ్ ఠాకూర్,
- రాజన్న సిరిసిల్ల - సంగీతం శ్రీనివాస్
- సికింద్రాబాద్ - దీపక్ జాన్
- సిద్దిపేట్ - ఆంక్షా రెడ్డి
- సూర్యాపేట్ - గుడిపాటి నర్సయ్య
- వికారాబాద్ - ధారాసింగ్ జాదవ్
- వనపర్తి - శివసేనా రెడ్డి
- వరంగల్ - మహ్మద్ అయ్యుబ్
