ఆంధ్రప్రదేశ్
స్విగ్గీ, జొమాటోలపై హోటల్స్ బ్యాన్
ఈ నెల 11వ తేది నుంచి అమరావతిలో స్విగ్గీ, జొమాటో, ఉబర్ ఈట్ బ్యాన్ కానున్నాయి. ఫుడ్ ఆర్డర్లపై ఫుడ్ యాప్ లు తీసుకుంటున్న కమీషనే ఇందుకు కారణం. ప్రస్తుతం
Read Moreఅది టీడీపీ చడ్డీ గ్యాంగ్.. పవన్ ఆ పార్టీ అంబాసిడర్
వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అమరావతిలో రాజధాని నిర్మాణ పనుల తీరుపై పరిశీలనకు వెళ్లిన టీడీపీ బృందాన్ని చడ్డీ గ్యాంగ్ అంటూ తీవ్ర విమర్శలు చేశారు వైస
Read Moreమరో 30 సంవత్సరాలు జగనే సీఎంగా ఉండాలి: రమణదీక్షితులు
తిరుమల: మరో 30 సంవత్సరాలు జగనే సీఎంగా ఉండాలని కోరుకుంటున్నానని అర్చకులు రమణదీక్షితులు అన్నారు. పదవీవిరమణ చేయించిన వారిని తిరిగి విదుల్లోకి తీసుకోవడంపై
Read Moreమా పొలం.. ఎవరికో పట్టా: MRO ఆఫీస్లో ఉరేసుకోబోయిన రైతు కుటుంబం
చిత్తూరు: ఓ వైపు అబ్దుల్లాపూర్మెట్ తహశీల్దార్ విజయారెడ్డి హత్య ఘటనపై రెవెన్యూ అధికారుల ఆందోళనలు.. మరోవైపు పొలం పట్టాదారు పాసు పుస్తకాల అన్యాయం జరిగిం
Read Moreవిజయారెడ్డి ఘటనతో మరో తహసీల్దార్ ముందు జాగ్రత్త
నిజాయితీతో పనిచేస్తే ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదంటున్న పబ్లిక్ కర్నూల్: తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్లో తన ఆఫీస్లోనే హత్యకు గురైన
Read Moreఏపీ ఇన్ ఛార్జి సీఎస్ గా నీరబ్ కుమార్
ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జి సీఎస్గా నీరబ్కుమార్ ప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు. మాజీ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం ఆయనకు బాధ్యతలు అప్పగించారు. గత
Read Moreసాఫ్ట్ వేర్ రంగంలో కాస్ట్ కటింగ్
సాఫ్ట్ ఉద్యోగులకు మరోసారి కష్టాలొచ్చిపడ్డాయి. దిగ్గజ కంపెనీలు ఉద్యోగులను తీసేసే పనిని ముందేసుకున్నాయి. ఆటోమేషన్ కారణంగా కొన్ని సంస్థలు.. ప్ర
Read Moreవిశాఖలో 725 కేజీల గంజాయి స్వాధీనం
విశాఖపట్నంలో భారీగా గంజాయిపట్టుబడింది. 725 కేజీల గంజాయిని ట్రక్కులో విశాఖపట్నం నుంచి ఉత్తర ప్రదేశ్ కు తరలిస్తున్న ఇద్దరిని నర్సీపట్నం వద్ద ఎక్సైజ్
Read Moreప్రభుత్వానికి వ్యతిరేకంగా చంద్రబాబు నిరాహార దీక్ష
ఇసుక కొరతపై ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా ఈ నెల 14న నిరాహార దీక్ష చేస్తానని మాజీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబు అన్నారు. జగన్ సర్కారు తీసుకొచ్చిన
Read Moreదివ్య శక్తులున్నాయని పిలిచి.. ప్రసాదంలో సైనైడ్.. రెండేళ్లలో 10 మంది హత్య
చేసేదేమో ఏపీలోని ఏలూరులో వాచ్ మెన్ డ్యూటీ రియల్ ఎస్టేట్ వ్యాపారినని.. దివ్యశక్తులున్నాయని వల డబ్బు, బంగారం తీసుకుని.. ప్రసాదంలో సైనైడ్ విషం రెండేళ్ల
Read More‘ఓటమిపై ఇన్నాళ్లకు చంద్రబాబుకు క్లారిటీ వచ్చింది’
మొన్నటి ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పాలవడం, వైసీపీ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడం మనందరికి తెలిసిందే. అయితే ఎన్నికల్లో ఓటమికి గల కారణాలు తనకు తెలియ
Read Moreనెల్లూరులో విద్యార్థుల డ్రగ్ ముఠా అరెస్ట్..!
ఆంధ్ర ప్రదేశ్ రాష్టం నెల్లూరు జిల్లాలో ఐదుగురు విద్యార్థుల డ్రగ్ ముఠాను పట్టుకున్నారు పోలీసులు. కావలిలోని ఉదయగిరి రోడ్డు దగ్గర వాహనాలు తనిఖీ చేస్తుండ
Read Moreవెనక్కి తగ్గిన జగన్.. వెంటనే జీవో రద్దు
ఏపీజే అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కార్ పేరు మార్పుపై వెనక్కి తగ్గింది ఏపీ ప్రభుత్వం. అబ్దుల్ కలాం అవార్డులను వైఎస్సార్ విద్యా పురస్కార్ గా పేరు మారుస్
Read More












