V6 News

ఆంధ్రప్రదేశ్

పంద్రాగస్టున అమెరికాకు సీఎం జగన్

అమరావతి : ఆగస్ట్ 15 నుంచి 24 వరకూ ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ అమెరికాలో పర్యటించనున్నారు. ఇటీవలే జెరూసలేం పర్యటనకు వెళ్లొచ్చిన వైఎస్ జగన్… తాజాగా.. పదిరోజు

Read More

ఎందుకు ఓడిపోయారో మంగళగిరి ప్రజలని అడగండి: డిప్యూటి సీఎం

ఏపీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి.. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలవ్వడంతో చంద్రబాబు మతిభ్రమించి

Read More

ఇంద్రకీలాద్రి పై దొంగలు.. పట్టుకున్న ఆలయ సిబ్బంది

విజయవాడ: ఇంద్రకీలాద్రి పై అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులను లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న కొందరిని ఆలయ సిబ్బంది పట్టుకున్నారు. గత కొంతక

Read More

కిరాతకుడు : భార్య తలనరికి..రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లి..

విజయవాడలోని సత్యనారాయణపురం పీఎస్ పరిధిలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి తన భార్యను అత్యంత కిరాతకంగా చంపేశాడు.  భార్య తలనరికి, ఆ తలతో రోడ్డుపై నడుచుకుంటూ వ

Read More

ఏపీ మద్యం షాపుల్లో 12 వేల ఉద్యోగాలు.. జీతం రూ.17,500

ఏపీలోని మద్యం దుకాణాలను ప్రభుత్వ వైన్ షాపులుగా మార్చాలని నిర్ణయించిన జగన్ ప్రభుత్వం వాటిలో యువతకు ఉపాధి కల్పించాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్ర

Read More

రైలు పట్టాలపై గ్యాస్ సిలెండర్ పెట్టి..

యు ట్యూబ్ లో ఫేమస్ అవడానికి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడిన ఓ యువకుడిని  పోలీసులు అరెస్ట్ చేశారు.  చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం చెందూరుకు చెందిన రామిరెడ్

Read More

రూ.30వేల లంచం తీసుకుంటూ దొరికిపోయిన ఎస్సై

కర్నూలు :  పోలీస్ సర్టిఫికెట్ కావాలని వచ్చిన ఓ వ్యక్తి నుంచి రూ. 30,000 తీసుకుంటూ ఓ ఎస్సై, కానిస్టేబుల్  ఏసీబీ అధికారులకు చిక్కారు.  అధికారులు తెలిపిన

Read More

‘మమ్మీ’ మనకే..

‘మమ్మీ’ మనకే.. బుద్ధుడి చితాభస్మం ఏపీకి.. మొదలైన ‘ఆర్కియాలజీ’ పంపకాలు తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్కియాలజీ డిపార్ట్​మెంట్ కు సంబంధించిన పంపకాల ప్రక్రియ మొ

Read More

గవర్నమెంట్ స్కూళ్ల రూపు రేఖలు మారిపోవాలి

అమరావతి: ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మారుస్తానని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన ఏపీ ముఖ్యమంత్రి  ఆ దిశగా చర్యలు చేపట్టారు. శనివారం సీఎం క్యాంపు ఆఫీస్ లో వి

Read More

గుంటూరులో మహిళ దారుణ హత్య

గుంటూరు జిల్లా దుగ్గిరాలలో దారుణం జరిగింది. పద్మావతి అనే మహిళను సుబ్బారెడ్డి అనే వ్యక్తి దారుణంగా హత్యచేశాడు. గాంధీనగర్‌ నివాసి అయిన సుబ్బారెడ్డి, చెన

Read More

ఏపీలోని తాడేపల్లి  గోశాలలో  విషాదం: 100 ఆవులు మృతి

ఆంధ్రప్రదేశ్ లోని  తాడేపల్లి  గోశాలలో  విషాదం చోటు చేసుకుంది. గో సంరక్షణ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గో శాలలో ఉదయం లేచి చూసే సరికి దాదాపు 100 ఆవులు

Read More

రోడ్డు ప్రమాదంలో ఒకే ఫ్యామిలీకి చెందిన ఐదుగురు మృతి

ఒంగోలు: ఆగివున్న లారీని కారు ఢీకొనడంతో ఐదుగురు మరణించారు. ఈ సంఘటన శుక్రవారం ప్రకాశం జిల్లాలో జరిగింది. గుడ్లూరు మండలం మోచర్ల దగ్గర ఆగివున్న లారీని వెన

Read More

తిరుమల శ్రీవారికి రూ.14 కోట్ల విరాళం

కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరునికి ఓ ఎన్నారై భక్తుడు భారీ విరాళాన్ని అందించాడు. ఇవాళ (శుక్రవారం) ఉదయం తిరుమలకు వచ్చిన ఆ భక్తుడు, టీటీడీ చైర్మన్ వైవీ సుబ

Read More