ఆంధ్రప్రదేశ్
జేసీ దివాకర్ రెడ్డి మాజీ పీఏ ఇంటిపై ఏసీబీ సోదాలు
టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి మాజీ పీఏ సురేష్ రెడ్డి ఇంటిపై ఏసీబీ సోదాలు చేస్తున్నారు. అనంతపురం జిల్లా రాంనగర్ లోని సురేశ్ రెడ్డి ఇంట్లో
Read More50 మంది కార్మికులు చనిపోతే మౌనంగా ఉండాలా?
వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. రాష్ట్రంలో ఇసుక కొరతతో ప్రభుత్వం 50 మందిని హత్య చేసిందని విమర్శించారు. భవన
Read Moreశ్రీవారి సేవలో ‘దీప్ వీర్’
బాలీవుడ్ జంట దీపికా పదుకొనె, రణవీర్ సింగ్ పెళ్లి రోజును తిరుమల వెంకన్న సన్నిధిలో జరుపుకున్నారు. బుధవారం తిరుమలకు చేరుకున్న వీరు రాత్రి ఇక్కడే బ
Read Moreజగన్ తో కలిసి నడుస్తా: వల్లభనేని వంశీ
అమరావతి, వెలుగు: టీడీపీకి ప్రజల్లో నమ్మకం సన్నగిల్లిందని, ఇక నుంచి ఏపీ సీఎం వైఎస్ జగన్ తో కలిసి నడుస్తానని గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చెప
Read Moreజూనియర్ ఎన్టీఆర్, పవన్ కల్యాణ్ని వాడుకుని వదిలేయలేదా?
సెల్ఫోన్ కనిపెట్టారుగా.. ఆ టెక్నాలజీ కూడా కనిపెట్టండి వరదల్లో ఇసుక తీసే సాంకేతిక పరిజ్ఞానం కనిపెట్టండి ఆ శక్తి మీకు దేవుడు ప్రసాదించాలని ప్రార్థిస్త
Read Moreనిన్న గుడివాడ.. నేడు గన్నవరం: నియోజకవర్గాలు మారలేకే పార్టీ మారా
తెలుగు దేశం పార్టీకి కృష్ణా జిల్లాలో మరో షాక్ సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన దేవినేని అవినాశ్ టీడీపీ సీనియర్ నేత కడియాల బుచ్చిబాబు కూడా చేరి
Read Moreకర్నూలులో వాటర్ బెల్: బడి పిల్లలకు స్టీల్ వాటర్ బాటిళ్లు పంచిన ఎమ్మెల్యే
కర్నూలు స్కూల్లో రోజూ రెండుసార్లు వాటర్ బెల్ ఆరోగ్యం కోసం వాటర్ బెల్: కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ కర్నూలు: ప్రభుత్వం స్కూళ్లలో ప్రత్యేకంగా వాటర్ బ
Read Moreఏపీ సీఎస్ గా బాధ్యతలు చేపట్టిన నీలం సహాని
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి సీఎస్ గా గురువారం బాధ్యతలు చేపట్టారు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ నీలం సహాని. సెక్రటేరియట్ లోని ఫస్ట్ బ్లాక్ లో సీఎస్ గా బ
Read Moreపవన్ నాయుడు అంటూ వైసీపీ నేతలు ఎగతాళి చేస్తున్నారు
జగన్ రెడ్డి అని తాను సంబోధిస్తే పవన్ నాయుడు అంటూ వైసీపీ నేతలు ఎగతాళి చేస్తున్నారని జనసేన అధినేత ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ ను ఏం పిలవాలో వైసీపీ నేతలే
Read Moreటీడీపీకి తెలుగు యువత అధ్యక్షుడు దేవినేని అవినాష్ రాజీనామా
టీడీపీ అధినేత చంద్రబాబుకు షాక్ తగిలింది. ఓ వైపు ఇసుక పాలసీకి వ్యతిరేకంగా విజయవాడ ధర్నాచౌక్ లో చంద్రబాబు 12గంటల దీక్ష చేస్తుంటే…ఆ పార్టీకి చెందని కీలక
Read Moreనిరసన దీక్షలో బాబు మెయిన్ డిమాండ్లివే
ఏపీలో ఇసుక కొరతతో నిర్మాణరంగం కుదేలయ్యింది. పనులు లేక కార్మికులు రోడ్డున పడ్డారు. కొందరైతే ఏం చేయాలో పాలుపోక ఆత్మహత్య చేసుకుంటున్నారు. వీటన్నింటిని పర
Read Moreఏపీ తొలి మహిళా సీఎస్ గా నీలం సాహ్ని..
ఏపీ తొలిమహిళా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీలం సాహ్నిఇవాళ (గురువారం) పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ మేరకు బుధవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జా
Read Moreఏపీలో ఇవ్వాళ చంద్రబాబు దీక్ష
అక్రమార్జన కోసమే ఇసుక కొరత: చంద్రబాబు అమరావతి, వెలుగు: అధికారంలోకి వచ్చాక వైసీపీ నేతలు మాఫియాలుగా ఏర్పడి రాష్ర్టాన్ని దోచుకుంటున్నారని టీడీపీ చీఫ్, మా
Read More












