ఆంధ్రప్రదేశ్
ఏపీకి 4 రాజధానులు రాబోతున్నాయ్ : టీజీ వెంకటేశ్
కర్నూలు : రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ సంచలన కామెంట్స్ చేశారు. కర్నూలులో ప్రెస్ మీట్ లో మాట్లాడిన ఆయన… అతి త్వరలోనే ఆంధ్రప్రదేశ్ కు రాజధాని మారబోతోంద
Read Moreఇంటర్నెట్ లో ఆర్డర్ చేస్తే ఖాళీ బాక్స్ పంపించారు…
ఆన్ లైన్ లో ఆరోగ్యానికి సంబంధించిన వస్తువు ఆర్డర్ ఇస్తే కాళీ బాక్సు వచ్చింది. ఈ ఘటన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లా లక్కిరెడ్డి పల్లెలో జరిగింది. ఆన
Read Moreఅనంతపురం సిమెంట్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం..
అనంతపురం జిల్లా బోయరెడ్డిపల్లి సమీపంలోని పెన్నా సిమెంట్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం జరిగింది. ఘటనలో ఆరుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ఫ్యాక్టరీలో
Read Moreప్రముఖ రచయిత్రి జగద్ధాత్రి సూసైడ్
వైజాగ్లోని తన ఇంట్లో ఉరేసుకున్న కేంద్ర సాహిత్య అకాడమీ సభ్యురాలు విశాఖపట్నం, వెలుగు: ప్రముఖ రచయిత్రి, అనువాదకురాలు, కేంద్ర సాహిత్య అకాడమీ సభ్యురాలు జ
Read Moreమాజీ స్పీకర్ కోడెలకు గుండెపోటు
ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తీవ్ర అస్వస్థకు గురయ్యారు. గుండె పోటు రావడంతో ఆయన కుటుంబ సభ్యులు వెంటనే గుంటూరు విజయలక్ష్మి సూపర్ స్పెషాలిటీ హాస్
Read Moreవోక్స్ వ్యాగన్ కేసులో బొత్సకు సీబీఐ నోటీసులు
వోక్స్ వ్యాగన్ కేసులో సాక్షిగా ఉన్న ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణకు హైదరాబాద్ సీబీఐ కోర్టు శుక్రవారం నోటీసులు ఇచ్చింది. సెప్టెంబర్ 12న విచారణకు హాజరు కా
Read Moreఅమరావతి షిఫ్ట్ అవుతుందా?
ఏపీ రాజధాని అమరావతి మరోసారి హాట్ టాపిక్ గా మారింది. రాజధానిపై త్వరలో కీలక ప్రకటన ఉంటుందని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటనతో రాజకీయ దుమారం
Read Moreతిరుమల బస్ టికెట్ల వెనుక జెరూసలేం యాత్రపై ప్రచారం
తిరుమలలో బస్సు టికెట్ల ముద్రణ వివాదాస్పదమవుతోంది. కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి కొలువై ఉన్న తిరుమలలో అన్యమత ప్రచారంపై నిషేధం ఉంది. ఐతే.. ఇతర
Read Moreపోలవరం తీర్పుపై జగన్ ఇప్పుడేమంటారో..! : చంద్రబాబు
పోలవరం రివర్స్ టెండరింగ్ వద్దంటూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు స్పందించారు. పోలవరంపై ప్రభుత్వం
Read Moreపోలవరం : జగన్ సర్కారు స్పీడుకు ఏపీ హైకోర్టు బ్రేక్
ఆంధ్రప్రదేశ్ : పోలవరం రివర్స్ టెండరింగ్పై ఏపీ హైకోర్టు కీలక తీర్పు చెప్పింది. హైడల్ ప్రాజెక్ట్ రివర్స్ టెండరింగ్ను నిలిపేయాలంటూ హైకోర్టు మధ్యంతర ఉత్
Read Moreవిజయవాడ: వాహనాలకు నిప్పు పెట్టిన ఆకతాయిలు
బెజవాడలో అర్ధరాత్రి ఆకతాయిలు రెచ్చిపోయారు.ఇంటి బయట పార్క్ చేసిన వాహనాలకు నిప్పు పెట్టి పరారయ్యారు. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత రెండు ప్రాంతాల్లో
Read Moreరోడ్డు ప్రమాదంలో ఇద్దరు సజీవదహనం
విజయనగరం జిల్లా గజపతినగరం దగ్గర ఇవాళ(గురువారం) తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. 26వ నెంబరు జాతీయ రహదారిపై ఆగివున్న లారీని విశాఖ నుంచి పార్వతీపు
Read Moreఇందిరాగాంధీకి పట్టినగతే జగన్ కు వస్తుంది : టీడీపీ మాజీ మేయర్
కర్నూల్ : వరద బాధితులను వెంటనే ఆదుకోవాలి.. పేదలకు ఆహారం అందించాలంటూ నినాదాలు చేస్తూ కలెక్టరేట్ ఆఫీస్ దగ్గర అర్ధనగ్న ప్రదక్షిణలు చేశారు కర్నూల్ మాజీ మే
Read More













