ఆంధ్రప్రదేశ్

కాలినడకన తిరుమలకు రాహుల్

తిరుపతి: ఏపీ పర్యటన కోసం ఇవాళ తిరుపతికి వచ్చారు కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ. పర్యటనకు ముందు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు కాలినడక బయల్దేర

Read More

బాబు పాక్ ను సమర్థించడం దిగజారుడు రాజకీయం : రోజా

ఉగ్రదాడిపై ఏపీ సీఎం చంద్రబాబు చేసిన కామెంట్లను తప్పుపడుతున్నారు ప్రతిపక్ష నేతలు. ఉగ్రదాడిని దేశమంతా ఖండిస్తుంటే.. చంద్రబాబు మాత్రం పాకిస్థాన్ చర్యను స

Read More

ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు

TDP నేత, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఎస్సీలను కించపరిచే వ్యాఖ్యలు చేశారంటూ అందిన ఫిర్యాదుపై జాతీయ

Read More

నెల్లూరు జిల్లాలో వెంకయ్య టూర్ : రేపు రాష్ట్రపతి రాక

నెల్లూరు జిల్లాలో  ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్

Read More

అప్పు కట్టలేదని… వివాహితను చెట్టుకు కట్టేసి కొట్టారు

ఆదోని : కర్నూలు జిల్లా ఆదోని రాజీవ్‌ గాంధీనగర్‌లో దారుణం జరిగింది. అప్పు కట్టలేదన్న కారణంతో… ఓ వివాహిత జమ్మక్క( ఎల్లమ్మ )ను ఆమె భర్త జమ్మన్న చెట్టుకు

Read More

వోల్వో బస్సుకు తప్పిన పెను ప్రమాదం

ఆంధ్రప్రదేశ్ లో వోల్వో బస్సుకు ఘోర ప్రమాదం తప్పింది. విజయవాడ నుంచి హైదరాబాద్‌ వస్తున్న తెలంగాణ Rకి చెందిన వోల్వో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వ

Read More

మేమూ ఉగ్ర బాధితులమే: యూకే

న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల అమరులు కావడం తమను ఎంతో బాధించిందని యూకే చెప్పింది. భారత్ లో బ్రిటిష్ రాయబారి అయిన డొమినిక్ అ

Read More

మార్చి 16 నుంచి శ్రీవారి తెప్పోత్సవాలు

ఫైల్ ఫొటో తిరుమలలో మార్చి 16 నుంచి 20వ తేదీ వరకు ఐదు రోజులపాటు శ్రీ‌వారి సాలకట్ల తెప్పోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. తెప్పోత్సవాలను ప్రతిరోజూ రాత్రి 7

Read More

గోద్రాలో నరమేధం మరువలేం: మోడీపై చంద్రబాబు ఫైర్

బీజేపీ రాజకీయాల వల్లే జమ్ము కశ్మీర్ లో సంక్షోభం పుల్వామా దాడిని మోడీ ఎన్నికల లబ్ధికి వాడుకుంటున్నారు మమత కామెంట్స్ కు ఏపీ సీఎం చంద్రబాబు సమర్థన విజయ

Read More

వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టిన టీటీడీ

టీటీడీ వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టారు చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్. తిరుమల అన్నమయ్యభవన్ లో సుధాకర్ యాదవ్ అద్యక్షతన సమావేశం జరిగింది. ఈ మీటింగ్ లో ట

Read More

టీడీపీ మేనిఫెస్టో కమిటి: 15 మందికి చోటు

టీడీపీ మేనిఫెస్టో కమిటీ సభ్యులను ఖరారు చేశారు టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు..  కమిటీలో సీనియర్లకు ప్రాధాన్యత ఇచ్చారు.15 మంది సభ్యులకు మేనిఫెస్టో క

Read More

సినీ రాజకీయం : జగన్, నాగార్జున భేటీ

హైదరాబాద్: లోటస్ పాండ్ లోని తన ఇంట్లో రాజకీయ, సినీ, పారిశ్రామికవేత్తలతో భేటీలతో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బిజీగా గడుపుతున్నారు. టీడీపీ నుంచ

Read More

YSRCPలో చేరనున్న కిల్లి కృపారాణి

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లో చేరనున్నట్లు తెలిపారు కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి. కాంగ్రెస్, టీడీపీ కలిసి ఆంధ్ర ప్రదేశ్ ప్రజలను మోసం చేశాయని అన్న

Read More