ఆంధ్రప్రదేశ్

కాలేజ్ నుంచి డైరెక్ట్ గా జాబ్‌‌‌‌కు పంపుతాం: ఏపీ సీఎం జగన్

స్కిల్​ టెస్ట్​ పాసైతేనే చేతికి డిగ్రీలు అమరావతి, వెలుగు: పరిశ్రమలకు అవసరమైన స్కిల్స్ ను విద్యార్థులకు నేర్పించి కాలేజ్ నుంచి డైరెక్ట్ గా ఉద్యోగానికి

Read More

‘గోదావరి బోటు’ మృతులకు పరిహారం విడుదల

అమరావతి, వెలుగు: తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరిలో జరిగిన బోటు ప్రమాదంలో చనిపోయిన తెలంగాణ వాసుల కుటుంబీకులకు పరిహారం విడుదల చేస్తూ ఏపీ ప్ర

Read More

జగన్ భార్య భారతిని కలిసిన నమ్రత

హీరో మహేష్ బాబు ఏపీలోని బుర్రిపాలెం గ్రామాన్ని దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. గ్రామాభివృద్ధి కోసం మహేష్ భార్య నమ్రత శిరోద్కర్ కూడా ఇప్పటికే ఎన్నో సే

Read More

ఇసుక దోపిడిలో టీడీపీకి, వైసీపీకి పెద్ద తేడా లేదు

ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల నిర్మాణ రంగం సంక్షోభంలో పడిందని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. ఇసుక విషయంలో ప్రభుత్వ నిర్ణయం కొండ నాలుకకు మందు

Read More

గుండు కొట్టించుకుని నిరసన తెలిపిన టీడీపీ నేత

కర్నూలు మాజీ మేయర్ బంగి అనంతయ్య వెరైటీ నిరసన చేపట్టారు. ఇసుక కొరత తీర్చాలంటూ గాడిదపై ఊరేగుతూ నినాదాలిచ్చిన బంగి అనంతయ్య..తాజాగా కలెక్టరేట్ గాంధీ విగ్ర

Read More

ప్రకాశం బ్యారేజ్ దగ్గర రెండో ప్రమాద హెచ్చరిక జారీ

కృష్ణానదికి వరద నీటి ఉధృతి పెరుగుతుండడంతో ప్రకాశం బ్యారేజ్ దగ్గర రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు అధికారులు. ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో 6లక్షల క్యుసెక్కు

Read More

ఏపీలో ఆర్టీసీ విలీనానికి వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు

అమరావతి, వెలుగు: ఆర్టీసీ విలీనంలో ఏపీ సర్కారు మరో ముందడుగు వేసింది. విలీన ప్రక్రియను 3 నుం చి 4 నెలల్లో పూర్తి చేసేందుకు ఏడుగురు సభ్యులతో వర్కింగ్ గ్ర

Read More

చంద్రబాబు దత్తత పుత్రుడు పవన్ కళ్యాణ్ : అంబటి

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు పుత్రుడు మంగళగిరిలో ఓడిపోతే ఆయన దత్తత పుత్రుడు పవన్ కళ్యా

Read More

బాలకృష్ణను అడ్డుకున్న గ్రామస్థులు

హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు తన నియోజకవర్గంలో నిరసన తగిలింది. టీడీపీ నాయకుడి కూతరు పెళ్లికి వెళ్లిన బాలకృష్ణను లేపాక్షి మండలం గలిబిపల్లి గ్రామస్థులు

Read More

బండ్ల గణేశ్ కు బెయిల్ మంజూరు

చెక్ బౌన్స్ కేసులో  అరెస్టయిన సినీ నిర్మాత బండ్ల గణేష్ కు ఊరట లభించింది.  కడప మొబైల్  మెజిస్ట్రేట్ కోర్టు  గణేశ్ కు  బెయిల్ మంజూరు చేసింది.  బాధితులతో

Read More

అప్పుడూ.. ఇప్పుడూ జగన్ మా అబ్బాయే.. కానీ న్యాయపోరాటం తప్పదు

మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి జగన్ పాలనకు 100కు 150 మార్కులు వేస్తా గుంటూరు: సీఎం జగన్ పాలన జనరంజకంగా సాగుతోందని, ఆయన పాలనుకు 100కు 150 మార్కులు వేస

Read More

టీటీడీ సంచలన నిర్ణయాలు: తిరుమలలానే తిరుపతిలోనూ నో లిక్కర్!

తిరుపతిలోనూ పూర్తి స్థాయి మద్య నిషేధం కోరుతూ ప్రభుత్వానికి లేఖ కళ్యాణ కట్ట ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని నిర్ణయం సంక్రాంతి నుంచి కొండపై పూర్తిస్థాయిల

Read More

రాయల్ వశిష్ఠ బోటుతో పాటు ఏడు మృతదేహాలు లభ్యం

తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు రాయల్ వశిష్ఠ పున్నమి బోటు 38రోజుల తరువాత వెలుగులోకి వచ్చింది. గత నెల 15న 77మంది పర్యాటకులు పాపికొండల్లో పర్యటించేందుకు

Read More