ఆంధ్రప్రదేశ్
APFDC ఛైర్మన్ గా నటుడు అలీ
ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్(APFDC) గా హాస్యనటుడు అలీ నియమితులయ్యారు. దీనికి సంబంధించి జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. త్వ
Read Moreపోలీసులకు చిక్కిన ఎర్ర చందనం స్మగ్లర్ల ముఠా
రేణిగుంట: అక్రమంగా తరలిస్తున్న ఎర్ర చందనం దుంగల భారీ డంప్ ను స్వాధీనం చేసుకున్నారు రేణిగుంట టాస్క్ ఫోర్స్ పోలీసులు. సుమారు 2 కోట్ల రూపాయల విలువైన 94 ఎ
Read Moreటిక్ టాక్ మోజు.. అడవిలో తప్పిపోయాడు
తిరుపతి: టిక్ టాక్ మోజులో పడి ఓ విద్యార్ది అడవికెళ్లి వీడియోలు తీసి దారి తప్పి ఇరుక్కుపోయాడు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలో జరిగింది. కలక
Read Moreచిరుతపులి దాడిలో 10 గొర్రెలు మృతి
చిరుత దాడిలో 10 గొర్రెలు మృతి చెందాయి. ఈ సంఘటన చిత్తూరు జిల్లా, కుప్పం మండలంలో ఆదివారం జరిగింది. చిన్న గోపనపల్లి, గరిగచినపల్లి, అగ్రహారం, బైరప్పని గుట
Read Moreఏపీలో మూతబడ్డ అన్నక్యాంటీన్లు…
ఏపీలో అన్న క్యాంటీన్లకు ఆదీలోనే ఎదురు దెబ్బ తగిలింది. కర్నూలు జిల్లా ఆదోనిలో అన్న క్యాంటీన్లు మూతపడ్డాయి. రెండు రోజులుగా అన్న క్యాంటీన్లు తెరవడం లేదు
Read Moreఅమరావతిలో బాలయ్య భూములుంటే నిరూపించండి: నారా లోకేశ్
వైఎస్సార్సీపీకి లోకేశ్ సవాల్ అమరావతి, వెలుగు: ఏపీ రాజధాని అమరావతిలో సినీనటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు భూములున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార
Read Moreక్లాస్ రూమ్ లో టీచర్లకు సెల్ ఫోన్ నిషేధం
ఏపీ ప్రభుత్వ స్కూళ్లలో టీచర్లు ఫోన్ వాడకాన్ని ప్రభుత్వం నిషేధించింద.అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను సీఎం జగన్ ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారు
Read Moreగుంటూరు జిల్లాలో ఘనంగా బోనాలు
నాలుగేళ్లుగా బోనం సమర్పిస్తున్న భక్తులు ఏపీలోని గుంటూరు జిల్లాలో బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఆదివారం దుగ్గిరాల మండలం కంఠంరాజు కొండూరులోని మహంకాళి అ
Read Moreరిజర్వేషన్లు రద్దు చేయడంపై మాజీ హోంమంత్రి ఆగ్రహం
ఏపీ ప్రభుత్వం కాపుల రిజర్వేషన్లు రద్దు చేయడంపై మాజీ హోంమంత్రి చిన రాజప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం అగ్రవర్ణ పేదలకు కేటాయించిన 10శాతం రిజ
Read Moreప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం: నలుగురి మృతి
ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం గుండ్లపల్లి దగ్గర ఇవాళ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పాల ట్యాంకర్ను కారు ఢీ కొన్న ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందా
Read Moreశ్రీవారికి భారీ విరాళం రూ.2.40 కోట్లు
తిరుమలలోని శ్రీ వేంకటేశ్వరస్వామికి ఓ భక్తుడు భారీ విరాళం అందించాడు. TTDలోని వివిధ ట్రస్టులకు రూ.2.40 కోట్ల విరాళం ఇచ్చాడు. శ్రీవారిని దర్శించుకున్న తర
Read Moreటిక్ టాక్ మోజులో కొందరు ప్రభుత్వ ఉద్యోగులు
ప్రభుత్వ ఉద్యోగులు టిక్ టాక్ మోజులో పడి వీడియోలు తీస్తూ వార్తల్లోకి ఎక్కుతున్నారు. వారం రోజుల క్రితం ఖమ్మం జిల్లా మున్సిపల్ సిబ్బంది టిక్ టాక్ వీడియోల
Read Moreలాటరీ డబ్బు కోసం 70 లక్షలు కట్టి మోస పోయిండు
వైజాగ్ : సైబర్ మోసాలకు ఓ వ్యక్తి భారీ అమౌంట్ ను కోల్పోయాడు. మీరు రూ.2 వేల500 కోట్లు లాటరీ గెలుచుకున్నారని.. ముందుగా రూ.34 వేల 500 డిపాజిట్ చెయ్యాలంటూ
Read More













