ఆంధ్రప్రదేశ్
వైజాగ్-విజయవాడ మధ్య డబుల్ డెక్కర్ రైలు
వైజాగ్-విజయవాడ వాసులకు గుడ్ న్యూస్ చెప్పింది రైల్వే. ప్రయాణీకుల సౌకర్యార్థం వైజాగ్-విజయవాడ మధ్య డబుల్ డెక్కర్ రైలు పరుగులు తీయనుంది. ఈ నెల 26న వైజాగ్-
Read Moreలవ్ మ్యారేజ్ చేసుకున్న ఏడాదిలోపే మరో యువతితో పెళ్లి
అనంతపురం: నువ్వుంటే నాకిష్టం..నువ్వులేనిది నేను బతకలేను అన్నాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత ఏడాది లోపే మరో అమ్మాయిని ప్రేమ పెళ్లి చేసుకున
Read Moreవైజాగ్ టూర్ కోసం స్పెషల్ ప్యాకేజీలు
విశాఖ అందాలను చూసేందుకు వచ్చే పర్యాటకుల్లో ఎక్కువ మంది బీచ్ లకే ప్రాధాన్యత ఇస్తారు. దీంతో ప్రభుత్వం కూడా బీచ్ ల అభివృద్ధికి మరింత ప్రాధాన్యత ఇస్తోంది.
Read Moreగుండె పోటుతో మాజీ మంత్రి కన్నుమూత
మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత పసుపులేటి బ్రహ్మయ్య కన్నుమూశారు. గుండెపోటు రావడంతో కడప నుంచి హైదరాబాద్ తరలిస్తుండగా దారి మద్యలో ఖాజీపేట వద్ద మృతి చె
Read Moreకరెంట్ షాక్ తో జడ్జి మృతి
కర్నూలు జిల్లా : ఆదోని మండలం విరుపాపురం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. కరెంట్ షాక్ తగిలి జడ్జి దేవదాసు(43) మృతి చెందారు. నిర్మాణంలో ఉన్న ఇంటికి క్యూర
Read Moreమానవత్వం చాటుకున్న పోలీసులు
వైజాగ్ : వి.మాడుగుల రూరల్ పోలీసులు మానవత్వం చాటుకున్నారు. వి.మాడుగుల మండలం శంకరం గ్రామంలోని చుట్టుగెడ్డలో ఓ నిండు గర్భణికి పురిటినొప్పులు రావడంతో గ్రా
Read Moreనా ఇల్లు ముంచడానికే మీ ఇళ్లన్నీ ముంచారు
వరద సహాయక చర్యల్ని ప్రభుత్వం సమర్థంగా చేపట్టలేదని.. వరద నీటి మేనేజ్మెంట్ చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు. విజయవాడ త
Read Moreవిశాఖ ఎక్స్ ప్రెస్ కు తప్పిన ప్రమాదం
సికింద్రాబాద్-భువనేశ్వర్ ల మధ్య నడిచే విశాఖ ఎక్స్ ప్రెస్ కు పెను ప్రమాదం తప్పింది. విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం-తూర్పుగోదావరి జిల్లా తుని రైల్వేస్టేషన
Read Moreవరద ప్రాంతాల్లో రేపు చంద్రబాబు పర్యటన
అమరావతి : రేపు వరద ప్రాంతాలలో పర్యటించనున్నారు టీడీపీ అధినేత , మాజీ సీఎం చంద్రబాబు నాయుడు. కృష్ణా జిల్లాలో 4 నియోజకవర్గాలలో చంద్రబాబు పర్యటిస్తారని పా
Read Moreశ్రీశైలం షాపుల వేలం రద్దు.. కొత్త ఈవో నియామకం
శ్రీశైలంలో షాపింగ్ కాంప్లెక్సుల వేలం వివాదం అన్యమతస్తులకు అవకాశం కల్పించారని ఆరోపణలు సోషల్ మీడియాలో ప్రచారం తప్పుపట్టిన ఈవో దిద్దుబాటు చర్యలు తీసుకున
Read Moreడాక్టర్లు లేక ఆగిన సర్జరీలు.. క్లాస్ పీకిన ఎమ్మెల్యే
ఆంధ్రప్రదేశ్ : నర్సీపట్నం ఏరియా హస్పిటల్ లో డాక్టర్లు అందుబాటులో లేపోవటంతో సీరియస్ అయ్యారు ఎమ్మెల్యే గణేష్. డాక్టర్లు లేక కొన్నిరోజులుగా గర్భిణులకు ఆప
Read Moreతాగునీటి కోసం బిందెలతో మహిళల ధర్నా
కర్నూలు :తాగునీటి కోసం కర్నూలు కలెక్టరేట్ ఎదుట జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఖాళీ బిందెలతో ధర్నా చేశారు మహిళలు. రెండు రోజులకోసారి గంటసేపు నీటిసరఫరపై ఆంద
Read Moreడ్రోన్ ఉపయోగించాలంటే పోలీసుల అనుమతి తప్పనిసరి
‘ఎలాంటి కుట్ర లేదు..రాజకీయం చేయొద్దు’ డ్రోన్ వివాదంపై స్పందించిన డీజీపీ విజయవాడ: ఇకపై డ్రోన్ ఉపయోగించాలంటే స్థానిక పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకో
Read More













