ఆంధ్రప్రదేశ్
“అయ్యా, తుగ్లక్ సీఎం గారూ “.. జగన్ పై లోకేశ్ సెటైర్లు
పోలవరం ప్రాజెక్ట్ కు సంబంధించిన రివర్స్ టెండర్ల విషయమై సీఎం జగన్ పై టీడీపీ నేత నారా లోకేశ్ సెటైర్లు వేశారు. ట్విటర్ వేదికగా జగన్ పై విమర్శలు, ఆరోపణలు
Read MoreAPSRTC ఎండీ సురేంద్ర బాబు బదిలీ
అమరావతి: ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబు బదిలీ అయ్యారు. సురేంద్ర బాబు డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. రవాణా శాఖ ముఖ్య కార్
Read Moreహంద్రీనీవా కాలువలో ట్రాక్టర్ బోల్తా..నలుగురు మృతి
అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నంబలపూలకుంట సమీపంలోని పవర్ ప్లాంట్ వద్ద హంద్రీనీవా కాలువలో ట్రాక్టర్ బోల్తాపడటంతో నలుగురు మృతి చెందార
Read Moreకోడెల కేసు: సీబీఐకి అప్పగించేందుకు హైకోర్టు నో
కొద్దిరోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్న ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కేసులో విచారణ కొనసాగుతోంది. చనిపోయిన రోజు కోడెల చివరి ఫోన్ కాల్ తన గన్మెన
Read Moreసీఎం పీఏనని.. బోటు బాధితులకు పరిహారం ఇస్తానని మోసం
విశాఖ: తూర్పు గోదావరి బోటు ప్రమాదంలో భార్యా, కూతుర్ని కోల్పోయి బాధలో ఉన్న వ్యక్తిని ఓదార్చాల్సింది పోయి.. సీఎం పీఏ అంటూ అతని దగ్గరి నుంచి డబ్బులు గుంజ
Read Moreవిద్యుత్ కంపెనీలకు హైకోర్టు షాక్
పీపీఏల రివ్యూపై ఏపీ ప్రభుత్వ వాదనకు సమర్థన అమరావతి: విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (పీపీఏ)పై సమీక్ష వ్యవహారంలో విద్యుత్ కంపెనీలకు షాక్ తగిలింది. పీపీఏల
Read Moreఅనంతపురంలో భారీ వర్షాలు…
అనంతపురం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. యడికి మండలంలో కుండపోత వాన పడింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పిన్నేపల్లి గ్రామంలో చెరువు తె
Read Moreఏపీలో నిరంకుశ పాలన.. ప్రశ్నిస్తే ప్రాణాలు పోతున్నయ్: చంద్రబాబు
వైసీపీ ప్రభుత్వంలో పాలకుల అక్రమాలు బయటపెడితే ప్రాణాలు పోయే పరిస్థితి ఉందని అన్నారు ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. చీరాల విలేఖరి
Read Moreవిశాఖలో రెండోరోజు కాల్పులు: ఇద్దరు మావోయిస్టుల మృతి
విశాఖ మన్యంలో వరుసగా రెండోరోజు కాల్పుల మోత కొనసాగింది. పట్నం రూరల్ జిల్లా గాలికొండ- పెద్దబైలు అటవీ ప్రాంతంలో మావోయిస్ట్ లకు, గ్రే హౌండ్స్ బల
Read Moreటీలో విషం కలిపింది: తల్లి మృతి, చికిత్స పొందుతున్న చిన్నారులు
నలుగురు పిల్లలతో తల్లి ఆత్మహత్యాయత్నం తల్లి మృతి, చికిత్స పొందుతున్న చిన్నారులు కర్నూలు జిల్లా డోన్ లో ఘటన కర్నూలు: ఏపీలోని కర్నూలు జిల్లా డోన్ తారకరా
Read Moreనదుల అనుసంధానంపై కేసీఆర్, జగన్ చర్చ
మూడు గంటలుగా CM క్యాంప్ ఆఫీసులో భేటీ అయిన కేసీఆర్, జగన్.. నదుల అనుసంధానంపై సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. ఈ భేటీలో రెండు రాష్ట్రాలకు చెందిన ఉన్నతాధికారుల
Read Moreఅమరావతి వెంకన్న గుడికి రూ.36 కోట్లు చాలు
టీటీడీ ధర్మకర్తల మండలి తొలి భేటీలో తీర్మానం తిరుమల అన్నమయ్య భవన్ లో టీటీడీ ధర్మకర్తల మండలి తొలి సమావేశం సోమవారం జరిగింది. చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి
Read Moreవిశాఖలో ఎన్కౌంటర్: ఐదుగురు మావోయిస్టుల మృతి
విశాఖ పట్నం ఎజెన్సీ ప్రాంతంలో ఆదివారం ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు మావోయిస్టు మృతి చెందారు.ఈ ఘటన విశాఖ పట్నంలోని మదిమల్ల గ్రామ సమీపంలో జరిగింద
Read More













