ఆంధ్రప్రదేశ్
జగన్ ఆర్నెల్ల పాలన గురించి ఆరు ముక్కల్లో చెప్పిన పవన్
ఏపీలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు గడిచింది. ఈ ఆరు నెలల్లో జగన్ ప్రభుత్వ పాలనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘
Read Moreఏపీలో జనవరి నుంచి రచ్చబండ
అమరావతి, వెలుగు: జనవరి నుంచి రచ్చబండ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు. జిల్లాల్లో పర్యటించి సంక్షేమ పథకాల అమలుపై ప్రజలత
Read Moreపేలిన స్పైస్ జెట్ విమానం టైరు..తప్పిన పెను ప్రమాదం
తిరుపతి ఎయిర్ పోర్ట్ లో భారీ ప్రమాదం తప్పింది. స్పైస్ జెట్ విమానం ముంబై నుంచి హైదరాబాద్ మీదిగా తిరుపతి ఎయిర్ పోర్ట్ కు వచ్చింది. అయితే ఎయిర్ పోర్ట్ లో
Read Moreహైదరాబాద్: లాడ్జిలో కడప కార్పెంటర్ దారుణ హత్య
కడప నుంచి హైదరాబాద్ వచ్చి ఓ లాడ్జిలో దిగిన కార్పెంటర్ దారుణ హత్యకు గురయ్యాడు. సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాచిగూడ తారకరామా థియేటర్ ఎదురు
Read Moreడిసెంబరు 31 వరకు బార్లు బంద్
ఆంధ్రప్రదేశ్ లోని అన్ని బార్ల లైసెన్సులను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రద్దు చేశారు. దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ రద్దు వెంటనే అమలులోకి వ
Read Moreసినిమాల్లోకి లక్ష్మీ పార్వతి
వైసీపీ నేత, ఏపీ తెలుగు అకాడమీ ఛైర్మన్ లక్ష్మీపార్వతి సినీరంగ ప్రవేశం చేయనున్నారు. ఉమెన్ ఓరియెంటెడ్ సినిమాలో ఆమె కీలక పాత్ర పోషించనున్నారు. ఈ విషయాన్ని
Read Moreప్రేమ పెళ్లి : నవదంపతుల ఆత్మహత్య
విశాఖ జిల్లా గాజువాకలో విషాదం చోటుచేసుకుంది. కంటయ్యనగర్ లో నవ దంపతులు ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మృతులు నరేంద్రకుమార్( 22), దిల్లే
Read Moreనా వల్ల టీడీపీకే లాభం తప్ప.. నాకు ఒరిగిందేమి లేదు
తన వల్ల టీడీపీకే లాభం జరిగింది తప్ప పార్టీ వల్ల తనకెలాంటి ఉపయోగం జరగలేదన్నారు దేవినేని అవినాశ్. వైసీపీలో చేరిన అవినాశ్ మీడియాతో మాట్లాడారు. టిడిపిలో
Read Moreభక్తి పేరుతో అర్చకుడి మోసం: మూడు కోట్ల భూమి మాయం
ఆంధ్ర ప్రదేశ్: భక్తి పేరుతో మూడు కోట్ల విలువైన భూమిని కాజేశాడు ఓ అర్చకుడు. ఆంధ్ర ప్రదేశ్ గుంటూరు జిల్లా ముప్పాళ్ళ మండలం ఇరుకుపాలెం లో నిదానంపాటి శ్రీల
Read Moreవిశాఖ ఎజెన్సీని కమ్మేసిన పొగ మంచు
విశాఖ ఏజెన్సీలో ముఖ్యంగా అరకు, పాడేరు తదితర ప్రాంతాల్లో చలిగాలులు విజృంభిస్తున్నాయి. ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతూ ఉండటంతో, తెల్లారి 8 గంటలైనా భానుడు క
Read Moreక్వార్టర్ బాటిల్ అమ్మకం తగ్గిందా..? నారా లోకేష్
ఏపీసీఎం జగన్ పై నారా లోకేష్ మండిపడ్డారు. జగన్ మద్యం దుకాణాల్లో రేటు పెంచి వైసీపీ మార్క్ దోపిడీని యధావిధిగా కొనసాగిస్తున్నారని అన్నారు . మద్య పాన నిషే
Read Moreఇక తిరుమల లడ్డూకు నార సంచులు, బాక్సులే.. ధరలివీ
తిరుమలలో ప్లాస్టిక్ కవర్లను పూర్తిగా నిషేధిస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా శ్రీవారి లడ్డూలకు ప్లాస్టిక్ కవర్లను ఇవ్వకూడదని ఆదేశాలిచ్చింది
Read Moreనేను ఇంత గడ్డి తిన్నానని సంతకం పెడతావా లేదా..?
నేను ఇంత గడ్డి తిన్నానని సంతకం పెడతావా లేదా..? అంటూ ప్రభుత్వ ఉద్యోగిపై గ్రామస్థులు తిరగబడ్డారు. కొంతమంది ప్రభుత్వ ఉద్యోగుల అవినీతిపై సామాన్యులు తిరగబడ
Read More












