ఆంధ్రప్రదేశ్
వైసీపీకి చెందిన రెండు వర్గాల మధ్య ఘర్షణ
కర్నూలు: ఓర్వకల్లు మండల పరిధిలోని కాల్వబుగ్గలో తాగునీటి కోసం వైసీపీకి చెందిన రెండు వర్గాల నాయకులు గొడవపడ్డారు. గ్రామంలో నాలుగు రోజులుగా తాగునీటి సరఫరా
Read Moreశ్రీవారి లడ్డు ధర పెంపుపై స్పందించిన టీటీడీ చైర్మన్
చెన్నై: తిరుమలలో లడ్డు ప్రసాదం ధరలను పెంచుతున్నారంటూ వస్తున్న వదంతులను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఖండించారు. ధరలను పెంచట్లేదని, వదంతులను నమ్మవద
Read Moreవిశాఖ బీచ్లో వైజాగ్ నేవీ మారథాన్
విశాఖ బీచ్లో వైజాగ్ నేవీ మారథాన్ నిర్వహించారు. ఇవాళ తెల్లవారు జామున నాలుగున్నర గంటలకే 21 కిలోమీటర్లు ఆఫ్ మారథాన్, 10 కిలోమీటర్ల, 5 కిలోమీటర్ల మార
Read Moreజగన్ చిటికేస్తే.. టీడీపీని వైసీపీ స్టోర్ రూమ్ లో పడేస్తాం
అమరావతి, వెలుగు: మాజీ సీఎం, టీడీపీ చీఫ్చంద్రబాబు ఓ సన్నాసి, పెద్ద డ్రామా ఆర్టిస్ట్ అనిఏపీ సివిల్ సప్లయ్స్ మంత్రి కొడాలి నాని కామెంట్ చేశారు. చంద్రబాబు
Read Moreకేరళ ఎక్స్ ప్రెస్ కు తృటిలో తప్పిన పెను ప్రమాదం
హైదరాబాద్ రైలు ప్రమాదం మరిచిపోకముందే..తిరుపతిలో కేరళ ఎక్స్ ప్రెస్ కు తృటిలో పెనుప్రమాదం తప్పింది. న్యూఢిల్లీ నుంచి త్రివేండం వెళుతున్న కేరళ ఎక్స్ ప్రె
Read Moreటీడీపీ లీడర్ రాజేంద్రప్రసాద్కు ఎమ్మెల్యే వంశీ క్షమాపణ
విజయవాడ: టీడీపీ నేత రాజేంద్ర ప్రసాద్ కు క్షమాపణలు చెప్పారు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలను బట్టే తాను అలా మాట్లాడవలసివచ్చిందని అ
Read Moreడాక్టర్నంటూ 20మంది యువతులకు ట్రాప్
విశాఖపట్నం: డాక్టర్నంటు యువతులకు లోబరుచుకుని వేధించిన ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ ఘటన ఆంధ్ర ప్రదేశ్ విశాఖపట్నం లోని కంచెరపాలేంలో జరిగింది.
Read Moreపార్టీ మారితే అనర్హత వేటు తప్పదు: ఏపీ స్పీకర్ హెచ్చరిక
టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆ పార్టీకి రాజీనామా చేసిన నేపథ్యంలో ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ ఎమ్మెల్యే అయినా సర
Read Moreకార్టూన్ పోస్ట్ చేసి జగన్ పై సెటైర్ వేసిన పవన్
ఏపీలో వైసీపీ, జనసేన మద్య ఇసుక దుమారం రేగుతోంది. మూడు పెళ్లిళ్లు అంటూ తనపై వ్యక్తిగత విమర్శలకు దిగిన సీఎం జగన్ పై సెటైర్లు వేశారు జనసేన అధినేత పవన్ కళ
Read Moreపరీక్షకు లేటుగా వచ్చిన 399 మంది విద్యార్థులు.. కారణమేంటంటే..
తిరుపతి ఎస్వీ విశ్వవిద్యాలయం డిగ్రీ పరీక్షల్లో గందరగోళం తలెత్తింది. హాల్ టికెట్ల జారీ విషయంలో సాంకేతిక సమస్యలు రావడంతో పరీక్షలు రాయాల్సిన విద్యార్థులు
Read Moreకృష్ణాజిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి
ఒకరు మృతి.. మరో ముగ్గురికి గాయాలు కృష్ణాజిల్లా కంచికచర్ల మండలం దోనబండ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్తున్న కారు ఆగిఉన్న లార
Read Moreమందు కోసం ఏపీ నుంచి తెలంగాణకు క్యూ
ఆంధ్రప్రదేశ్ లో లిక్కర్ ధరలు పెరగడంతో పాటు…టైం లిమిట్ విధించడంతో ఆ రాష్ట్రం నుంచి తెలంగాణకు క్యూ కడుతున్నారు మద్యం ప్రియులు. దీంతో ఏపీ బోర్డర్ లోని తె
Read Moreచనిపోయిన దూడను ఎత్తుకెళ్లిన వ్యక్తిపై ఆవు దాడి – వీడియో
తల్లి మనసు ఆక్రోషించింది. కోపం కట్టలు తెంచుకుంది.. తన దూడను కోల్పోయిన ఘటన ఓ ఆవును ప్రశాంతంగా ఉండనీయలేదు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం కృష్ణాజిల్లా మచిలీపట్
Read More












