ఆంధ్రప్రదేశ్
పొలాల్లోకి దూస్కెళ్లి బోల్తా కొట్టిన ఆర్టీసీ బస్సు
కృష్ణా జిల్లాలో ఇవాళ(శనివారం) ఓ ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. విజయవాడ నుంచి అవనిగడ్డ వెళుతున్న బస్సు పెనమలూరు మండలం చోడవరం దగ్గరకు రాగానే డ్రైవర్ బస్సు
Read Moreరోకలి బండతో భార్యను చంపిన భర్త
కుటుంబ తగాదాలతో భార్యను అత్యంత దారుణంగా హత్య చేశాడు ఓ భర్త. ఈ ఘటన విజయవాడ రూరల్ మండలంలో జరిగింది. మరో వ్యక్తితో క్లోజ్ గా ఉంటుందనే కోపంతో భార్యను రోక
Read Moreశివాలయంలో దొంగతనం: మూడుకిలోల వెండి చోరి
కృష్ణా జిల్లా పెద్దవరం మండలం లోని శ్రీ పార్వతీ సమేత నీలకంఠ స్వామి గుడిలో దొంగతనం జరిగింది. ఈ ఘటనలో మూడు కిలోల వెండి ఆభరణాలు, 25 గ్రాముల బంగారం చోరీ జర
Read Moreదున్నపోతుపై ఎక్కి కలెక్టరేట్ దగ్గర ప్రదక్షిణలు
కర్నూలు మాజీ మేయర్ బంగి అనంతయ్య మరోసారి రోడ్డెక్కి నిరసన తెలిపారు. తన ఇంటి దగ్గర నుంచి టీడీపీ కార్యకర్తలతో ర్యాలీగా వచ్చిన అనంతయ్య… దున్నపో
Read Moreశభాష్ పిల్లలు : కారు అద్దాలు పగలగొట్టి బాలికను కాపాడారు
వైజాగ్ : కామాంధుడి చేతిలో ముక్కుపచ్చలారని పదేళ్ల బాలిక జీవితం పాడు కాపాడి భేష్ అనిపించుకున్నా పిల్లలు. పదేళ్ల బాలికపై రాజేశ్ అనే యువకుడు కారులోకి తీసు
Read More4న ఏపీ కేబినెట్ భేటీ
వచ్చే నెల 4న ఏపీ కేబినెట్ భేటీ కానుంది. సీఎం జగన్ అధ్యక్షతన జరగనున్న ఈ భేటీలో సంక్షేమ కార్యక్రమాల అమలుపై చర్చించనున్నారు. అలాగే రాజధాని మార్పుపై వస్
Read Moreఇసుక షార్టేజ్ పై నారా లోకేష్ ఆందోళన..
ఇసుక కొరత పై ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ ఆందోళనలకు దిగింది. అన్ని జిల్లాల్లోనూ ధర్నాలు నిర్వహిస్తున్నారు తమ్ముళ్లు. విజయవాడ అలంకార్ సెంటర్ లో న
Read Moreఇక నుంచి జైజవాన్, జైకిసాన్, జైవిజ్ఞాన్ : వెంకయ్య
వైజాగ్ : జైజవాన్, జైకిసాన్ తో పాటు జై విజ్ఞాన్ కూడా చేర్చాలన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. బుధవారం జరిగిన విశాఖలో ఎన్.ఎస్.టి.ఎల్ యాభై సంవత్సరాల స్
Read Moreపాఠ్యాంశంగా మద్యంతో అనర్థాలు: సీఎం జగన్
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మద్యంతో నష్టాలు అంశాన్ని పాఠ్యాంశంగా ప్రవేశ పెట్టాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి అధికారులకు ఆదేశాలు జారీ చేశ
Read Moreజగన్ రాజ్యంలో మందుబాబులే మహరాజులు
అమరావతి: ఏ రంగంలోనూ ఆదాయం రాబట్టలేని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం.. మద్యం అమ్మకాల్లో మాత్రం దూసుకుపోతోందని అన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్
Read Moreరాజధాని రైతులకు కౌలు డబ్బులు విడుదల
అమరావతి : రాజధానికి భూములిచ్చిన రైతులకు గుడ్ న్యూస్ అందించారు సీఎం జగన్. రాజధాని రైతులకు కౌలు డబ్బులను విడుదల జూస్తూ ఏపీ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు
Read Moreటీటీడీలో కిరీటం, ఉంగరాలు మాయం
టీటీడీలో మరోసారి కలకలం చెలరేగింది. ట్రెజరీలో ఉన్న 5 కిలోల వెండి కిరీటం, రెండు బంగారు ఉంగరాలు మాయమయ్యాయి. ఈ ఘటన ఆలస్యంగా తెలిసింది. మరోవైపు.. దీనికి సం
Read Moreబీమా డబ్బుల కోసం పాలేరును ట్రాక్టర్ తో తొక్కించి…
బీమా డబ్బుకోసం దారుణం లాయర్, ఇన్సూరెన్స్ ఏజెంట్లతో కలిసి 15 లక్షలు కొట్టేసిన యజమాని లేని సోదరుడిని సృష్టించి ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఆకాశ రామన్న ఉత్తర
Read More













