V6 News

ఆంధ్రప్రదేశ్

ప్రభుత్వ వైద్యుల ప్రైవేట్ ప్రాక్టీస్‌ నిషేదం

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ వైద్యుల ప్రైవేటు ప్రాక్టీస్‌పై నిషేధం విధించింది. ఆరోగ్యరంగంపై సుజాతరావు కమిటీ సిఫార్సు లను ప్రభుత్వం

Read More

లభించిన బోటు జాడ

దేవీపట్నం: నాలుగు రోజుల క్రితం గోదావరిలో బోల్తా పడిన పడవ ఆచూకీని బుధవారం గుర్తించారు. సోనార్ (నీటిలోకి తరంగాలు పంపి వస్తువు ఉందా లేదా అని కనిపెట్టడం)

Read More

ట్విట్టర్ ఖాతాలు ఎందుకు బ్లాక్ చేశారో అర్థం కావట్లే: పవన్

జనసేన పార్టీకి సంబంధించిన ట్విట్టర్ ఖాతాలను బ్లాక్ చేయడంపై ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన పార్టీకి మద్దతుదారులైన 400 ట్విట్

Read More

తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

తెలంగాణ తో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీగా వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. రెండు రాష్ట్రాల్లో మూడు రోజుల పాటు భారీగా వర్షాలు కుర

Read More

పోలీసుల చేతికి కోడెల పోస్ట్​మార్టం రిపోర్ట్

హైదరాబాద్/ అమరావతి, వెలుగు: ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఆయన బెడ్ రూమ్ నుంచి స్వాధీనం చేసుక

Read More

రాయలసీమలో భారీ వర్షం: పలు రైళ్లు నిలిపివేత

కర్నూలు: ఆంధ్ర ప్రదేశ్ కర్నూలులో పడిన భారీ వర్షాలకు రైలు పట్టాలు తెగిపడ్డాయి. ఈ ఘటన నంద్యాల – గిద్దలూరు రైలు మార్గమద్యంలోని గాజులపల్లి దిగువమెట్ట మధ్య

Read More

దేశాన్ని అభివృద్ధి చేసిన ఘనత మోడీదే: పూరంధేశ్వరి

తక్కువ కాలంలో దేశాన్ని అభివృద్ధి చేసిన ఘనత ప్రధాని మోడీకి దక్కుతుందని అన్నారు బీజేపీ నాయకురాలు పూరంధేశ్వరి. ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాలో మాట్లాడిన ఆమ

Read More

24 మందితో TTD పాలక మండలి ఏర్పాటు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొత్తం 24 మంది సభ్యులతో  తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) పాలక మండలిని ప్రకటించింది. ఏపీ ప్రభుత్వం నుంచి 8మందికి…తెలంగాణ నుంచి ఏడు

Read More

ముగ్గురు టీడీపీ MLAలకు హైకోర్టు నోటీసులు..!

ఆంధ్ర ప్రదేశ్: టీడీపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలకు నోలీసులు జారీచేసింది హైకోర్టు. గంటా శ్రీనివాసరావు, అనగాని సత్యప్రసాద్, గద్దె రామ్మోహన్‌ల ఎన్నికను

Read More

జల దిగ్బంధంలో మహానంది ఆలయం

కర్నూలు జిల్లాలోని మహానంది ఆలయం జల దిగ్బంధంలో చిక్కుకుంది. ఆలయంలోని మొదటి, రెండో ప్రాకారంలోకి వరద నీరు ప్రవేశించింది. నీట మునగడంతో పంచలింగాల మంటపం, కో

Read More

బోటుప్రమాదం: కొట్టుకు వస్తున్న మృతదేహాలు

ఆంధ్ర ప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా పాపికొండలలో జరిగిన బోటు ప్రమాదంలో గల్లంతైన వారికోసం మూడోరోజు గాలింపుచర్యలు జరుగుతున్నాయి.  ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలతో పా

Read More

దసరా సెలవులు 28 నుంచి అక్టోబర్ 13 వరకు

దసరా పండుగ సెలవులను ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. రాష్ట్రంలోని విద్యాసంస్థలకు ఈ నెల 28 నుంచి సెలవులు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందులో ప్రభు

Read More

బోటు ప్రమాదం: 17కు చేరిన మృతుల సంఖ్య

తూర్పుగోదావరి జిల్లాలో ఆపరేషన్ దేవీపట్నం కొనసాగుతోంది. కచ్చులూరు దగ్గర లాంచీ మునిగిన ఘటనలో చనిపోయినవారి సంఖ్య 17కు చేరింది. నిన్నటి వరకు 8 మంది మృతదేహ

Read More