ఆంధ్రప్రదేశ్
ఆంధ్రాలో ఉల్లిగడ్డలపై సబ్సిడీ: రూ.25కే కిలో
దేశవ్యాప్తంగా ఉల్లిగడ్డ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అయితే ఆంధ్ర ప్రదేశ్ లో ఉల్లిగడ్డల రేటు కంట్రోల్ లో ఉంచడానికి సీఎం జగన్ చర్యలు చేపట్టారు. సబ్సిడీ
Read Moreటాలీవుడ్ హీరోలపై పవన్ విమర్శలు
తెలుగు భాషపై టాలీవుడ్ హీరోలపై కీలక వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. చాలా మంది హీరోలు తెలుగు మాట్లాడుతారో తెలియదు గానీ రాయడం మాత్రం రాదన్నార
Read Moreమేం రెచ్చిపోతే తట్టుకోలేరు జాగ్రత్త
ఏపీ ప్రభుత్వంపై మాజీ సీఎం చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. అవమానం భరించలేకే మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నారన్నారు. కోడెలది ముమ్మా
Read Moreపట్టాలు తప్పిన తిరుపతి-షిరిడీ ఎక్స్ప్రెస్
తిరుపతి-షిరిడీ ఎక్స్ప్రెస్ రైలుకు ఇవాళ ఉదయం పెను ప్రమాదం తప్పింది. కడప జిల్లా రైల్వే కోడూరు స్టేషన్ దగ్గర ఆ రైలు పట్టాలు తప్పింది. అలర్టైన డ్రైవర్
Read Moreఏపీలో ఆరోగ్యశ్రీ ఆసరా
అమరావతి, వెలుగు: ఏపీలో ఆరోగ్యశ్రీ పథకం కింద ఆపరేషన్ చేయించుకున్న రోగులు కోలుకునేవరకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించనుంది. సోమవారం గుంటూరు ప్రభుత్వ ఆస్పత
Read Moreకోర్టు సంచలన తీర్పు..రేపిస్టుకు 20 ఏళ్ల జైలుశిక్ష
అమరావతి, వెలుగు: బాలికపై అత్యాచారం చేసిన నిందితుడికి విజయవాడ స్పెషల్ కోర్టు 20 ఏళ్లు జైలు శిక్ష విధించింది. రెండేళ్ల విచారణ తర్వాత కోర్టు సోమవారం తీర్
Read Moreఎస్సారెస్పీ పునరుజ్జీవం ఖర్చు డబుల్!
హైదరాబాద్, వెలుగు: ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకం అంచనా వ్యయం ఏడాదిన్నరలోనే డబుల్ అవుతోంది. మొదట్లో రూ.1,067 కోట్ల అంచనాతో ప్రాజెక్టు మొదలుపెట్టగా..
Read Moreకాలువలో కొట్టుకుపోతున్న మహిళను కాపాడిన ఎస్సై
అమరావతి: కాలువలో కొట్టుకుపోతున్న ఓ మహిళ ప్రాణాలు కాపాడి రియల్ హీరో అనిపించుకున్నాడు ఓ ఎస్సై. విజయవాడకు సమీపంలోని బందరు కాలువలో అదుపుతప్పి పడిపోయిన ఓ
Read Moreచంద్రబాబు రాయలసీమ గొంతు కోశాడు: విద్యార్థి జేఏసీ
కర్నూలు: ఆంధ్ర ప్రదేశ్ మాజీ సీఎం చంద్ర బాబును అడ్డుకునేందుకు ప్రయత్నించారు రాయలసీమ విద్యార్థి యువజన సంఘాల నాయకులు. దీంతో పోలీసులు విద్యార్థులను అడ్డుక
Read Moreబైక్ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు: ముగ్గురు యువకుల మృతి
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండ
Read Moreఇద్దరు ఆడబిడ్డలతో సహా తల్లి ఆత్మహత్య…
ఆంధ్రప్రదేశ్: ఇద్దరు ఆడబిడ్డలతో సహా ఓ మహిళ రైలుకిందపడి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని అనంతపూర్ జిల్లాలో జరిగింది. అనంతపూర్ పాపంపేట ప్రాంత
Read Moreఅనంతపురంలో ప్రైవేట్ ట్రావెల్స్ బోల్తా
అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. తపోవనం జంక్షన్ దగ్గర బెంగళూరు నుంచి హైదరబాద్ వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ ఉదయం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో
Read Moreబాలికపై అత్యాచారం: నిందితుడికి యావజ్జీవ శిక్ష
ఆంధ్ర ప్రదేశ్: ఓ బాలికను అత్యాచారం చేసిన వక్తికి యావజ్జీవ శిక్షతో పాటు రెండు లక్షల జరిమానా విధించింది కోర్టు. ఈ ఘటన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జి
Read More












