ఆంధ్రప్రదేశ్
ఉన్మాది సర్కార్ లా వైసీపీ : చంద్రబాబు
వైసీపీ ఉన్మాది సర్కార్ లా వ్యవహరిస్తుందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. కోడెల మృతిపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కోడెలది ప్రభుత్వం చేసి
Read Moreఇంకా తెలియని 33 మంది ఆచూకీ
బోటు ప్రమాదంలో మరో నలుగురి మృతదేహాలు గుర్తింపు కొనసాగుతున్న గాలింపు 351 అడుగుల లోతులో బోటు బయటికి తీసేందుకు ప్రయత్నిస్తున్న నేవీ, ఎన్డీఆర్ఎఫ్ నదీలో,
Read Moreకోడెలను కొడుకే హత్య చేశాడు.. మేనల్లుడి ఫిర్యాదు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు ఆత్మహత్య మిస్టరీగా మారింది. కోడెల మరణం ఆత్మహత్య కాదన్నారు ఆయన మేనల్లుడు కంచేటి సాయి. కోడెల కు
Read Moreబోటు ప్రమాద స్థలంలో జగన్ ఏరియల్ సర్వే.. ఎర్రబెల్లి పరామర్శ
తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన బోటు ప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాలకు నివాళులర్పించారు ఏపీ సీఎం వైఎస్ జగన్. డెడ్ బాడీస్ ను స్వస్థలాలకు తరలించే ఏర్పాట్
Read Moreకోడెల శివప్రసాద్ కూతురి స్టేట్మెంట్ ఇదే..!
హైదరాబాద్: ఆంధ్ర ప్రదేశ్ మాజీ మంత్రి, టీడీపీ నాయకులు కోడెల శివప్రసాద్ రావు ఆత్మహత్యపై… వెస్ట్ జోన్ డీసీపీ ఎఆర్ శ్రీనివాస్ మాట్లాడారు. శివప్రసాద్ బిడ్డ
Read Moreఆస్పత్రికి వచ్చేసరికే కోడెల మృతి: డీసీపీ
హైదరాబాద్: ఏఫీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని హైదరాబాద్ వెస్ట్ జోన్ డీసీపీ శ్రీనివాస్ చెప్పారు. ఆయన ఈ
Read Moreనా భర్త నన్ను కాపాడి నీళ్లలో మునిగిపోయాడు..
అందమైన కుటుంబం. అమ్మా, నాన్న, ఓ చిన్నారి. ఎంతో ఆనందంగా గోదావరి అందాలను, పాపికొండలను చూసేందుకు తిరుపతి నుంచి రాజమహేంద్రవరం వచ్చారు. గోదావరిలో జరిగిన లా
Read Moreపాపికొండల ప్రయాణం ఆహ్లాదకరమే.. కానీ ప్రమాదకరం
రాజమహేంద్రవరం నుంచి భద్రచలానికి పడవ ప్రయాణం ఈనాటిది కాదు. ఈ ప్రయాణం ఆహ్లాదకరంగా ఉండడంతో అందరూ రాజమహేంద్రవరం నుంచి పాపికొండల టూర్ కు ఇష్టపడుతుంటారు. తూ
Read Moreగోదావరిలో సుడి గుండాలు చాలా డేంజర్…
గోదావరిలో సుడి గుండాలు చాలా డేంజర్. బోట్ డ్రైవర్లకు అనుభవం ఉంటేనే వీటి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. కానీ కచ్చులూరు దగ్గర జరిగిన పడవ ప్రమాదంలో డ్రైవర్ల
Read Moreగోదావరి పడవ ప్రమాదంలో ఖమ్మం జిల్లా సాప్ట్ వేర్ ఇంజినీర్ గల్లంతు
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలానికి చెందిన రేపాకుల విష్ణు కుమార్ పడవ ప్రమాదంలో గల్లంతయ్యాడు. విష్ణుకుమార్ హైదరాబాద్ లో యాస్ టెక్నాలజిలో సాఫ్ట్ వేర్
Read Moreసెలవులు కావడంతో స్నేహితులతో పాపికొండలకు వెళ్లి..
ఏపీ పడవ ప్రమాదంలో నల్లగొండ జిల్లా అనుముల మండలం హాలియాకు చెందిన సురభి రవీందర్, రామడుగుకు చెందిన పాశం తరుణ్ రెడ్డి గల్లంతయ్యారు. ఇద్దరు పోలీస్ హౌసింగ్ క
Read Moreఏపీ మాజీ స్పీకర్ కోడెల ఆత్మహత్య
ఏపీ శాసనసభ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు కన్నుమూశారు. హైదరాబాద్ లోని ఇంటిలో ఆత్మహత్యయాత్నానికి పాల్పడ్డారు కోడెల. దీంతో ఆయన్ను
Read Moreజగన్ 100 రోజుల పాలనపై జనసేన బుక్ లెట్
సీఎం జగన్ వంద రోజుల పాలనపై తీవ్ర విమర్శలు చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. వంద రోజుల పాలనపై 33 పేజీల బుక్ లెట్ రిలీజ్ చేసిన ఆయన జగన్ పాలనలో పారదర్శకత
Read More













