ఆంధ్రప్రదేశ్

తిరుపతి లడ్డూ తయారీ కేంద్రంలో ఫైర్ యాక్సిడెంట్

తిరుమలలో అగ్ని ప్రమాదం జరిగింది. లడ్డూ తయారీకి ఏర్పాటు చేసిన అదనపు బూందీపోటులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే

Read More

మరికొద్ది నిమిషాల్లో పెళ్లి… పెళ్ళికొడుకు అరెస్ట్

పెళ్లి పీటలెక్కబోతున్న పెళ్లి కొడుకును అరెస్ట్  చేశారు కర్నూలు జిల్లా నంధ్యాల వన్ టౌన్ పోలీసులు. మరి కాసేపట్లో వధువు మెడలో తాళి కడతాడు అనుకుంటుండగా.. 

Read More

లిఫ్ట్ ఇస్తామని చెప్పి బాలికపై అత్యాచారం

ఎన్ని కఠిన శిక్షలు అమలు చేసినా, ఎన్ కౌంటర్ లు చేసినా.. మహిళలపై అఘాయిత్యాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. హైదరాబాద్ లో జరిగిన దిశ ఘటన మరువక ముందే చిత్తూర

Read More

కృష్ణా నదిలో దూకిన యువతి..రక్షించిన పోలీసులు

కృష్ణా నదిలో దూకిన ఓ విద్యార్థినిని అవనిగడ్డ పోలీసులు రక్షించారు. పులిగడ్డ – పెనుముడి వారధి పైనుండి ఓ యువతి కృష్ణానదిలోకి దూకింది. దగ్గర్లోనే  పోలీసుల

Read More

వెంకన్నకు ఏడు నెలల్లో రూ.777 కోట్లు

తిరుమల వెంకన్న హుండీ ఆదాయం ఏటేటా పెరుగుతోంది. గడిచిన ఏడు నెలల్లో  రూ.777.78 కోట్ల కానుకలు అందాయి. 2018లో ఏడునెలల కాలంలో రూ. 707.95 కోట్లు లభిస్తే, ఈసా

Read More

ఏపీలోనూ RTC ఛార్జీల మోత

తెలంగాణ ప్రభుత్వం లాగే ఏపీ ప్రభుత్వం కూడా ఆర్టీసీ బస్సు ఛార్జీలను పెంచింది. పల్లె వెలుగు, సిటి సర్వీస్ లపై ప్రతి కిలో మీటర్ కు 10 పైసలు, మిగతా అన్ని స

Read More

స్కూల్ నుంచి వస్తుండగా..బాలికపై ఆటో డ్రైవర్ అత్యాచార యత్నం

శ్రీకాకుళం జిల్లాలో బాలికపై అత్యాచార యత్నం చేశాడు ఓ ఆటో డ్రైవర్. మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ బాలికను రోడ్డు పక్కన తోటలోకి లాక్కెళ్లేందుకు ప్రయత్నం చేశా

Read More

దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై విద్యార్థినిల సంబురాలు

దిశ హత్యాచార కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌పై తెలుగు రాష్ట్రాల్లో మహిళలు హర్షం వ్యక్తం చేశారు. దిశ కేసులో న్యాయం జరిగిందంటూ గుంటూరులో మహిళలు, విద్యార్థినుల

Read More

నా బిడ్డ విషయంలో ఎందుకు న్యాయం జరగడంలేదు: అయేషా మీరా తల్లి

దిశ హత్యకేసు నిందితుల ఎన్‌కౌంటర్ పై ఆయేషా మీరా తల్లి శంషాద్ బేగం స్పందించారు. దిశ తల్లిదండ్రులకు న్యాయం జరిగిందని సంతోషం వ్యక్తం చేసిన ఆమె…నాలాంటి వార

Read More

ఏపీలో లిక్కర్ రేట్లు పెంపు

అమరావతి, వెలుగు: ఏపీ మద్యం ధరలు భారీగా పెరిగాయి. దశలవారీ మద్య నిషేధం అమలులో భాంగా జగన్ సర్కారు మద్యంపై అదనపు పన్ను విధించింది. శుక్రవారం నుంచి కొత్త ర

Read More

కియాతో 18 వేల మందికి జాబ్స్

అమరావతి, వెలుగు:  కియా కార్ల సంస్థ ద్వారా ఆరున్నర వేల మందికి ఉపాధి లభిస్తోందని ఏపీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. కియా ప్రాజెక్టు చివరి దశ పనులు పూర్తయితే 1

Read More

మాదాపూర్​లో భూమి కొంటే కోట్లొచ్చేవి : పవన్

డబ్బుపై ఆశలేదు, దేశభక్తిలో సంఘ్​తో పోటీ పడలేం: పవన్​ తిరుమల, వెలుగు: ఆర్ఎస్ఎస్​లాంటి సంస్థల్లో దేశం కోసం పరితపించే వ్యక్తులు ఉన్నారని, అలాంటివాళ్లతో ఎ

Read More

మోడీని కలిసింది నిజమే.. కానీ పార్టీ మారట్లే: గంటా

తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తల్ని ఖండించారు టీడీపీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివారావు. తన రాజకీయ భవిష్యత్తుపై వస్తున్న ఊహాగానాలన్నీ మీడియా

Read More