
ఆంధ్రప్రదేశ్
మోహన్ బాబు ర్యాలీని అడ్డుకున్న పోలీసులు
సినీ నటుడు, శ్రీ విద్యానికేతన్.. సంస్థల అధినేత మోహన్ బాబు చేపట్టిన నిరసన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. 19 కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలను వెం
Read More9న ఓటెయ్యండి : మరోసారి పప్పులో కాలేసిన లోకేశ్
అమరావతి, వెలుగు: ఏపీ సీఎం చంద్రబాబు కుమారుడు నారా లోకేశ్ ఎన్నికల ప్రచారంలో మరోసారి తడబడ్డారు. ఏప్రిల్ 9న అందరూ ఓటెయ్యం డని చెప్పి అందర్నీ షాక్ కు గురి
Read Moreమంత్రి గంటాకు త్వరలో గంట మోగిద్దాం : పవన్
రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలపై, అక్రమాలపై అధికారంలో ఉన్న ప్రభుత్వం మిన్నకుండి ఉండడం దురదృష్టకరమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ అన
Read Moreనామినేషన్ వేసిన పవన్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ జిల్లాలోని గాజువాక నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. విశాఖ నగర పాలక సంస్థ జోన్ 5 లో రిటర్నింగ్ అధికారిక
Read Moreబాబు మనవడి పుట్టినరోజు : రూ.30 లక్షలతో అన్నదానం
తిరుమల వెంకన్నను ఇవ్వాళ ఉదయం నైవేద్య విరామ సమయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలి
Read Moreవెన్నుపోటు పేటెంట్ హక్కులు చంద్రబాబుకే: పోసాని
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై డైరెక్టర్ పోసాని మురళీ కృష్ణ తీవ్ర విమర్శలు చేశారు. వెన్నుపోటు పొడిచే బుద్ధి.. ఆ పేటెంట్ హక్కులు చంద్రబాబుకే ఉన్నాయన్నారు
Read Moreఆస్ట్రేలియాలో అత్యున్నత శిఖరం అధిరోహించిన ఎస్పీ రాధిక
ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఆఫీసర్, ఆక్టోపస్ ఎస్పీ రాధిక అరుదైన ఘనత సొంతం చేసుకున్నారు. ఆస్ట్రేలియాలోనే అత్యంత ఎత్తైన శిఖరం కార్ స్టెంజ్ పిరమిడ్ ను ఆమె మార్చి
Read Moreజనసేన అయిదో జాబితా విడుదల
జనసేన పార్టీ నుంచి లోక్ సభ, శాసనసభ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులతో అయిదో జాబితాను విడుదల చేశారు. నాలుగు లోక్ సభ, 16 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరా
Read Moreజనసేనలోకి నాగబాబు..నరసాపురం నుంచి పోటీ
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేళ రాజకీయ చేరికలు ఊపందుకున్నాయి. తాజాగా పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు జనసేనలో చేరారు. నాగబాబుకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వాన
Read Moreమా నాన్న చావును రాజకీయం చేయొద్దు
కడప: తన తండ్రి హత్య కేసును రాజకీయం చేయడం తగదని వైఎస్ వివేకానందరెడ్డి కూతురు సునీత అన్నారు. తన తండ్రిని అత్యంత క్రూరంగా హత్య చేశారని అన్నారు. బుధవారం మ
Read Moreబంగారమే..బంగారం
సార్వత్రిక ఎన్నికల నేపథ్యం లో వాహనాల తనిఖీలను ఈసీ వేగవంతం చేసింది. తమిళనాడులో మంగళవారం ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీల్లో 31 కిలోల బంగారం పట్టుబడింది. మధురై
Read Moreభూవివాదంతోనే వైఎస్ వివేకా హత్య!
గంగిరెడ్డి, పరమేశ్వర్ రెడ్డిని ప్రశ్నిస్తున్న సిట్ వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హ
Read Moreకేసీఆర్ కు 10 రిటర్న్ గిఫ్ట్ లిస్తా
కేసీఆర్ ఒక గిఫ్ట్ ఇస్తే.. తాను 10 రిటర్న్ గిఫ్ట్లు ఇస్తానని, కేసీఆర్ ఇంటికి తన ఇల్లు ఎంత దూరమో.. తన ఇంటికి కేసీఆర్ ఇల్లు కూడా అంతే దూరమని ఏపీ సీఎం చ
Read More