ఆంధ్రప్రదేశ్
కర్నూలు జిల్లాలో ‘గద్దలకొండ గణేష్’ రిలీజ్ ను నిలిపివేసిన కలెక్టర్
కర్నూలు జిల్లాలో వరుణ్ తేజ్, పూజాహెగ్డే ప్రధాన పాత్రల్లో నటించిన గద్దలకొండ గణేష్ సినిమా రిలీజ్ ను కలెక్టర్ నిలిపివేశారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి త
Read Moreటీటీడీకి టాటా ఇంట్రాను విరాళంగా ఇచ్చిన జెస్పా
జెస్పా ఇండస్ట్రీ, టాటా ఇంట్రా అనే 6 లక్షలు విలువ చేసే వాహనాన్ని రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని చేతులు మీదగా టీటీడీకి విరాళంగా అందిచారు.
Read More24న కేసీఆర్, జగన్ భేటీ.. పెండింగ్ సమస్యలపై చర్చ
ఈ నెల 24న మరోసారి భేటీ కానున్నారు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు. రెండు రాష్ట్రాల మధ్య పెండింగ్ సమస్యలపై చర్చించే అవకాశం ఉంది. నీటి పారుదల, కేంద్రం
Read Moreటీటీడీ బోర్డు ఈవో పడే బాధ వర్ణనాతీతం: ఐవైఆర్
టీటీడీ బోర్డుపై రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఐవైఆర్ కృష్ణారావు కీలక వ్యాఖ్యలు చేశారు. 29 మంది సభ్యులతో ఉన్న బోర్డును నిర్వహించడంలో ఈవో పడే బాధ వర్ణనాతీతమని
Read Moreరోడ్డుపై వైసీపీ ఎమ్మెల్యే కొడుకు బర్త్ డే ..ఎఫ్ఐఆర్ నమోదు
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు కొడుకు అవినాష్ వీరంగం సృష్టించాడు. నడిరోడ్డుపై అతని స్నేహితులతో బర్త్ డే సెలబ్రేషన్స్ జరుపుకుని నానా హంగామా
Read Moreఅనంతపురంలో వాల్మీకి సినిమా విడుదల నిలిపివేత
వరుణ్ తేజ్ హీరోగా నటించిన సినిమా వాల్మీకి రేపు(సెప్టెంబర్-20) విడుదల కానుంది. అయితే సినిమా విడుదలను నిలిపేయాలంటూ అనంతపురం జిల్లాలో బోయ కమ్యునిటీ సభ్యు
Read Moreనిన్న కుటుంబాన్ని కోల్పోయి.. నేడు ఆ ఒక్కడూ మృతి
చిత్తూరు : ఈ నెల (సెప్టెంబర్)14న పలమనేరు జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన టీటీడీ ఉద్యోగి విష్ణు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం మరణించాడు.
Read Moreఎక్కడికక్కడే నిలిచిపోయిన లారీలు
విశాఖ: ఆలిండియా మోటారు ట్రాన్స్పోర్టు కాంగ్రెస్ బంద్ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఎక్కడ లారీలు అక్కడే నిలిచిపోయాయి. విశాఖలో కూడా 20 వేల లారీలు వివిధ ప
Read Moreబొబ్బిలిలో పేలుడు..నేలమట్టమైన 3 ఇళ్లు
ఏపీ విజయనగరం జిల్లా బొబ్బిలిలోని దేవాంగుల వీధిలో జిలిటెన్ స్టిక్స్ పేలి, రెండు పెంకుటిల్లు, ఒక రేకుల ఇల్లు నేలమట్టమయ్యాయి. ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయ
Read Moreటీటీడీ బోర్డులో..రాష్ట్రం నుంచి ఏడుగురు
మైహోం రామేశ్వర్రావు, డి.దామోదర్రావులకు చాన్స్ 28 మంది మెంబర్లతో బోర్డు ఏర్పాటు చేసిన ఏపీ సర్కారు ఏపీ వాళ్లు 8, తమిళనాడు నుంచి నలుగురు, కర్నాటక వాళ్
Read Moreపోతిరెడ్డిపాడు ద్వారా ఏపీకి వంద టీఎంసీలు
పోతిరెడ్డిపాడు ద్వారా వంద టీఎంసీలు తీసుకెళ్లారు రోజూ 44 వేల క్యూసెక్కులు తరలిస్తున్న ఏపీ మిగతా కాల్వల ద్వారా ఇప్పటికే 50 టీఎంసీల వినియోగం 10 వేల క్యూస
Read Moreఅద్దెకు ఇళ్లిస్తే అందినకాడికి దోచేశారు
విశాఖపట్నంలో యాజమానికే టోకరా వేశారు అద్దెకుంటున్న ముగ్గురు వ్యక్తులు. మాయమాటలు చెప్పి వారిని నమ్మించి అందినకాడికి దోచుకుని పరారయిన ఆ ముగ్గురుని పోలీసు
Read MoreTTD పాలక మండలి నియామకం
తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలిని నియమిస్తూ AP ప్రభుత్వం జీవో ఇచ్చింది. మొత్తం 24 మందిని పాలక మండలి సభ్యులుగా నియమించినట్టు జీవోలో తెలిపింది. మరో
Read More













