తెలంగాణ ప్రభుత్వం లాగే ఏపీ ప్రభుత్వం కూడా ఆర్టీసీ బస్సు ఛార్జీలను పెంచింది. పల్లె వెలుగు, సిటి సర్వీస్ లపై ప్రతి కిలో మీటర్ కు 10 పైసలు, మిగతా అన్ని సర్వీస్ లకు 20 పైసలు చొప్పున పెంచినట్టు ఆ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పేర్నీ నాని తెలిపారు. సంస్థలో ఇప్పటికే 6735 కోట్ల రూపాయల మేర నష్టాలు పేరుకుపోయాయని, దానికి తోడు ప్రతినెలా 100 కోట్ల చొప్పున ఏటా 12 వందల కోట్ల రూపాయల అప్పు పెరుగుతుందని అన్నారు. ఉద్యోగుల జీతభత్యాలు , పి ఆర్ సి భారంగా మారడంతో ఛార్జీలు పెంచేందుకు నిర్ణయించామని తెలిపారు. పెంచకపోతే ఆర్టీసీ దివాళా తీయాల్సిన పరిస్థితులున్నాయన్నారు. ఛార్జీల పెంపుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆమోదం తెలిపారు.
ఏపీలోనూ RTC ఛార్జీల మోత
- ఆంధ్రప్రదేశ్
- December 8, 2019
లేటెస్ట్
- PBKS vs RR: చేజారిన అగ్రపీఠం.. రాజస్థాన్పై పంజాబ్ ఘనవిజయం
- పీఓకేను స్వాధీనం చేసుకుంటం: అమిత్ షా
- Federation Cup 2024: బల్లెం వీరుడు నీరజ్ చోప్రా ఖాతాలో స్వర్ణం
- T20 World Cup 2024: కోహ్లీతో జాగ్రత్త.. పాక్ ఆటగాళ్లను హెచ్చరించిన మాజీ కెప్టెన్
- 10 రోజులు ముందుగానే.. రుతుపవనాలు వచ్చేస్తున్నయ్
- సీఎం జగన్ ఇంట్లో ముగిసిన రాజశ్యామల చండీయాగం
- రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు కేసీఆర్ పిలుపు
- ఏందమ్మా ఇది... . దోమల బ్యాట్ను ఇలా కూడా వాడతారా..
- టెట్ పరీక్ష హాల్టికెట్ల విషయంలో గందరగోళం
- PBKS vs RR: పంజా విసిరిన పంజాబ్ బౌలర్లు.. ఎదుట స్వల్ప లక్ష్యం
Most Read News
- ఎల్లుండి నుంచి (మే 17) సినిమా థియేటర్లు మూసివేత
- తెలంగాణకు కేసీఆర్ ఒక నిన్న
- శుభం కార్డ్ : తెలంగాణలో 800 సింగిల్ స్క్రీన్ ధియేటర్లు మూసివేత
- ఆర్టీసీలో డ్రైవర్ కమ్ కండక్టర్
- బీఆర్ఎస్ కారులో పట్టభద్రుల పంచాది
- కిడ్నీల్లో రాళ్ల సమస్యా?.. అయితే ఇలా చేసి చూడండి..
- టూర్లకు పోతున్న లీడర్లు
- లంచం తీసకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ మిధాని అదనపు జనరల్ మేనేజర్ టి.జానకీరావు
- తెలంగాణకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్.. మూడు రోజులు వానలు
- యాదాద్రి పవర్ ప్లాంట్ ఫస్ట్ ఫేజ్ షురూ