
ఆంధ్రప్రదేశ్
YCP లో చేరిన జయసుధ
ప్రముఖ సినీ నటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ టీడీపీకి గుడ్బై చెప్పి YCP లో చేరారు. హైదరాబాద్ లోటస్ పాండ్లో YS జగన్ నివాసంలో ఆయన సమక్షంలో వైసీపీ కండువా
Read MoreMLA బాలకృష్ణ కాన్వాయ్ ను అడ్డుకున్న మహిళలు
వెలుగు: ఏపీ టీడీపీ ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణకు సొంత నియోజకవర్గంలోనే చేదు అనుభవం ఎదురైంది. ఎన్టీయార్ బయోపిక్ సినిమాల్లో బిజీగా గడిపిన బాలక
Read Moreలోకేశ్ ట్వీట్ : సైబర్ క్రైమ్ పుట్టిందే జగన్ ఇంట్లో
సైబర్ క్రైమ్ పుట్టిందే జగన్ ఇంట్లో అన్నారు ఏపీ మంత్రి నారా లోకేశ్. సీఎం చంద్రబాబు సైబర్ క్రైమ్ కు పాల్పడ్డారంటూ వైసీపీ అధినేత జగన్ గవర్నర్ కు ఫిర్
Read Moreదేశ చరిత్రలో ఇదే పెద్ద సైబర్ క్రైమ్ : జగన్
హైదరాబాద్ : దేశ చరిత్రలో ఇంత పెద్ద సైబర్ క్రైమ్ జరగలేదేమో అని తెలిపారు వైసీపీ అధినేత జగన్. ఆంధ్రప్రదేశ్ ప్రజల డేటా చోరీ, ఓట్ల తొలగింపు అక్రమాలపై జగ
Read Moreతెలంగాణ ప్రభుత్వం పై కేసు పెట్టే ఆలోచనలో చంద్రబాబు
ఐటీ గ్రిడ్స్ డేటా వ్యవహారంలో దూకుడుగా వెళ్లాలని AP సర్కార్ నిర్ణయించింది. డేటా చోరీకి సంబంధించి తెలంగాణ సర్కార్ పై కేసు పెట్టాలని AP సర్కార్ డిసైడైనట
Read Moreమార్చి 7 – 15 వరకు వివిధ ప్రాంతాల్లో శ్రీనివాస కల్యాణాలు
తిరుపతి : TTD శ్రీనివాస కల్యాణం ప్రాజెక్టు ఆధ్వర్యంలో మార్చి 7వ తేదీ నుంచి 26వ తేదీ వరకు చిత్తూరు, అనంతపురం, మహబూబ్నగర్ జిల్లాల్లోని 15 ప్రాంతా
Read Moreమరో ఐదేళ్లు హైదరాబాద్ పై మాకు హక్కుంది : దేవినేని ఉమ
ఉమ్మడి రాజధానిగా మరో ఐదేళ్లు హైదరాబాద్ పై తమకూ అధికారం ఉందన్నారు ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. BJP, TRS తో కుమ్మక్కై జగన్ కుట్రలు చేస్తున్నారని
Read Moreజనం డేటా దోచుకున్న చంద్రబాబే ఓ దొంగ, నేరస్తుడు : జగన్
నెల్లూరు పట్టణంలో వైసీపీ నిర్వహించిన సమర శంఖారావంలో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు అధికారమే లక్ష్యంగా అ
Read Moreనా ఓటునే తొలగించాలని చూస్తారా?
తన ఓటు తొలగించాలని ఎవరో దరఖాస్తు చేయడం తనను ఆశ్చర్యానికి గురి చేసిందని వైఎస్సార్సీపీ చీఫ్ జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి అన్నారు. ఏ
Read Moreసీఎంల కుమారులు.. కేటీఆర్, జగన్ ఇద్దరూ నియంతలే : సోమిరెడ్డి
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుపై తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన విమర్శలపై స్పందించారు ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి
Read Moreమీ ఇద్దరి మూలాలు కదిలిపోతాయ్: చంద్రబాబు హెచ్చరిక
మదనపల్లె: వైసీపీ, టీఆర్ఎస్ లాలూచీ పడి తమను దెబ్బతీసే ప్రయత్నం చేస్తే ఆ పార్టీ మూలాలే కదిలిపోతాయని ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు హెచ్చరించారు. ఏపీ
Read Moreకమనీయం.. కడు రమణీయం..మల్లన్న, భ్రమరాంబ కళ్యాణం..
శివుణ్ని చెంచులు గురువప్ప, గురుకనాథ, మల్లన్న, బయ్యన్న, సిద్ధయ్య అని పలు రకాలుగా పిలుచుకుంటారు. శివరాత్రికి ముందు రోజు ఎవరి పెరట్లో వాళ్లే గుడిసెలో గాన
Read Moreశివరాత్రి అర్ధరాత్రి.. భూతాలు, దెయ్యాలకు పూజలు
కడప : శివరాత్రి పర్వదినాన శైవక్షేత్రాలన్నీ శివ నామస్మరణలతో మార్మోగిపోతాయి. భక్తుల ఉపవాసాలు, పరమశివుడికి అభిషేకాలు, పూజలతో సందడిగా గడిచిపోతుంది. అయితే
Read More