ఆంధ్రప్రదేశ్
త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా ఘనంగా 73వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. కృష్ణా జిల్లా విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ప్రభుత్వ
Read Moreఏపీ విద్యార్థికి అమెరికాలో జైలు శిక్ష, 14 లక్షల జరిమానా
అమెరికాలో ఉన్నత విద్య చదువుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన విద్యార్థికి ఏడాది జైలు శిక్ష, 14 లక్షల జరిమానా విధించింది అక్కడి కోర్టు. దాదాపు 66
Read Moreచంద్రబాబు భద్రతపై హైకోర్టు ఆదేశాలు
ఏపీ మాజీ సీఎం చంద్రబాబు భద్రతపై హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. 97 మందితో భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది కోర్టు. అలాగే చంద్రబాబు కాన్వాయ్
Read Moreయార్లగడ్డకు ఏపీ సర్కార్ కీలక పదవి
యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ కు ఏపీ ప్రభుత్వం కీలక పదవి ఇచ్చింది. అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రెండేళ్ల పాటు ఆయన ఈ పద
Read Moreఅన్న కాంటీన్ల కోసం.. జగన్ కాళ్లు మొక్కేందుకు సిద్ధం
కర్నూలు: అన్న కాంటీన్ల మూసివేత ను నిరసిస్తూ.. కర్నూలు మాజీ మేయర్ బంగి అనంతయ్య వినూత్న నిరసన చేపట్టారు. భిక్ష పాత్ర తీసుకుని.. జిల్లా కలెక్టరేట్ పరిసర
Read Moreరైతు భరోసా ప్రారంభానికి ప్రధాని మోడీకి ఆహ్వానం
ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోమోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం అమలు చేయనున్న పథకాల యాక్షన్ ప్లాన్ను ప్రభుత్వం సిద్ధం చేసింది. దీనికి సంబంధిం
Read Moreమా MLAపై ఏకపక్షంగా వ్యవహరిస్తే నేనే వస్తా
జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ పై పోలీసులు కేసు పెట్టడాన్ని తీవ్రంగా ఖండించారు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్. ఏపీ ప్రభుత్వం ఏక పక్షంగా వ్యవహరిస్తే తానే వస్
Read Moreతెలంగాణ నుంచి శ్రీశైలానికి నీళ్లు తీసుకరావడం అన్యాయం..
తెలంగాణ నుంచి శ్రీశైలానికి నీళ్లు తీసుకవస్తామనడం అన్యాయమని అన్నారు టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు. మంగళవారం విజయవాడలో జరుగుతున్న టీడీపీ సర్వసభ్య సమావేశం
Read Moreశ్రీదేవి జయంతి నేడు.. తిరుపతిలో జాన్వీకపూర్
దివంగత సినీనటి శ్రీదేవి కుమార్తే, బాలీవుడ్ హీరోయిన్ జాన్వీకపూర్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇవాళ శ్రీదేవి జయంతిని పురస్కరించుకుని జాన్వ
Read Moreజగన్కు పెద్దన్నగా సహకారం అందిస్తా: కేసీఆర్
ఏపీ సీఎం జగన్ ను పట్టుదల ఉన్న యువనేతగా అభివర్ణించారు తెలంగాణ సీఎం కేసీఆర్. రాయలసీమ అభివృద్ధి విషయంలో తాను జగన్ కు పెద్దన్నలా వ్యవహరిస్తానని, అన్ని వి
Read Moreకేసీఆర్ కుటుంబానికి రోజా ఆతిథ్యం
తెలంగాణ సీఎం కేసీఆర్ కు కుటుంబం ఏపీఐఐసీ ఛైర్పర్సన్, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా నివాసానికి వెళ్లారు. అక్కడ వారు భోజనాలు చేశారు. రోజా స్వయంగా కేసీఆర్
Read Moreకేసీఆర్ కు గ్రాండ్ వెల్ కమ్ పలికిన రోజా
సీఎం కేసీఆర్ కుటుంబ సమేతంగా తమిళనాడులోని కాంచీపురంలో అత్తివరదరాజ స్వామిని దర్శించుకున్నారు. సోమవారం ఉదయం బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి బయల్దేరిన కేసీఆర్
Read Moreరేయ్ సీఐ.. నా పక్కన కూర్చో : ఎంపీ
అనంతపురం రూరల్ సీఐని ఉద్దేశించి.. హిందూపురం ఎంపీ అరుపు రేయ్ సీఐ… అంటూ అనంతపురం రూరల్ సీఐ డి.మురళీధర్ రెడ్డిని ఉద్దేశించి.. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ
Read More













