హైదరాబాద్, వెలుగు: సోషల్ మీడియాలో మహిళలను వేధిస్తున్న వ్యక్తిని రాచకొండ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. సిటీకి చెందిన ప్రైవేట్ ఎంప్లాయ్ మోట దుర్గాప్రసాద్(23) సోషల్ మీడియాలో మహిళల ఫోన్ నంబర్లు తీసుకుని వాట్సాప్ వీడియో కాల్స్ చేస్తున్నాడు. న్యూడ్ ఫొటోస్ పంపాలని, లేదంటే మీ ఫోన్ నంబర్ ను పోర్న్ సైట్స్ లో పెడతానని బెదిరింపులకు పాల్పడుతున్నాడు. ఓ మహిళా అడ్వకేట్ కు ఇలాగే మెసేజ్ లు పంపడంతో ఆమె సైబర్ క్రైం పోలీసులకు కంప్లయింట్ చేశారు. దుర్గాప్రసాద్ ను పోలీసులు శనివారం గుర్తించి అరెస్ట్ చేశారు. అతడిపై 2017లోనే నల్లగొండ జిల్లాలో ఒకటి, రాచకొండ కమిషనరేట్ పరిధిలో 3 వేధింపుల కేసులున్నట్లు పోలీసులు తెలిపారు.
మహిళలను వేధిస్తున్న యువకుడి అరెస్ట్
- క్రైమ్
- August 2, 2020
లేటెస్ట్
- వైసీపీ నేతల ఇండ్లల్లో నాటు బాంబులు గుర్తింపు
- జూన్ 4న దేశం షాకయ్యే రిజల్ట్ వస్తది : జగన్
- మోదీ రైతుల సంక్షేమం కోసం ఏం చేయలేదు : శరద్ పవార్
- సీఏఏ అమలు చేసి తీరుతాం..ఇది మోదీ గ్యారంటీ : మోదీ
- ఓరి దుర్మార్గుల్లారా : మెడికల్ షాపుల్లోనే నకిలీ మందులు అమ్ముతున్నారు..!
- ఫ్లోర్ టెస్ట్ జరగాల్సిందే .. ఎల్లారెడ్డి బల్దియా కేసులో హైకోర్టు
- అమిత్ షాను ప్రధానిని చేసేందుకే మోదీ ఓట్లు అడుగుతున్నారు : కేజ్రీవాల్
- Kevvu Karthik: జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట విషాదం
- జగనన్న విద్యా దీవెన.. రూ.502 కోట్లు ఖాతాల్లో జమ
- Devara Fear Song: దేవర దెబ్బకి రజినీ హుకుం సాంగ్ అవుట్.. నిర్మాత షాకింగ్ కామెంట్స్
Most Read News
- 10 రోజులు ముందుగానే.. రుతుపవనాలు వచ్చేస్తున్నయ్
- కొబ్బరి చక్కెర గురించి విన్నారా.. దీని గురించి తెలుస్తే అసలు వదిలిపెట్టరు..
- కిడ్నీల్లో రాళ్ల సమస్యా?.. అయితే ఇలా చేసి చూడండి..
- బీఆర్ఎస్ కారులో పట్టభద్రుల పంచాది
- తెలంగాణకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్.. మూడు రోజులు వానలు
- త్వరలో స్థానిక ఎన్నికలు
- కాంగ్రెస్ పార్టీ గెలిచే ఒకే ఒక్క సీటు నల్గొండ : కేటీఆర్
- ఇక స్థానిక సమరం !.. జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలకు ఒకటే నోటిఫికేషన్
- NTR: వీరభద్ర స్వామికి ఎన్టీఆర్ భారీ విరాళం..శిలాఫలకం చూస్తే కానీ తెలీలేదే!..ఆ ఆలయం ఎక్కడంటే?
- దేవుడా : కాశీకి వెళ్లే రైలులో పురుగుల అన్నం.. రైల్వే శాఖ ఏం చెప్పిందో తెలుసా..!