సింధుకు రూ.20 లక్షల నజరానా

సింధుకు రూ.20 లక్షల నజరానా

వరల్డ్‌‌ చాంపియన్‌‌షిప్స్‌‌లో గోల్డ్‌‌ మెడల్‌‌ నెగ్గిన పీవీ సింధు, కాంస్యం గెలిచిన సాయి ప్రణీత్‌‌కు బ్యాడ్మింటన్‌‌ అసోసియేషన్‌‌ ఆఫ్‌‌  ఇండియా (బాయ్‌‌)  ప్రైజ్‌‌మనీ ప్రకటించింది. సింధుకు రూ.20 లక్షలు, ఈ టోర్నీ పురుషుల సింగిల్స్‌‌లో 36 ఏళ్ల తర్వాత మెడల్‌‌ గెలిచిన ప్రణీత్‌‌కు రూ. 5 లక్షల నజరానా ఇస్తామని బాయ్‌‌ ప్రెసిడెంట్‌‌ హిమంత బిశ్వ తెలిపారు.