టీఆర్ఎస్ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ మెంట్ పథకానికి తూట్లు పొడిచిందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. బీసీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్ షిప్ బకాయిలను వెంటనే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రెండేళ్లుగా బీసీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్ షిప్పులు చెల్లించకపోవడంతో దాదాపు 3వేల కోట్లు బకాయిలు పేరుకు పోయాయన్నారు. కాలేజీలు ఫీజులు కట్టాలంటూ విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్నాయన్నారు బండి సంజయ్. ప్రభుత్వ నిర్లక్ష్యంతో దాదాపు 14 లక్షల మంది బీసీ విద్యార్థులు మానసిక క్షోభ అనుభవిస్తున్నారన్నారు. ఫీజులు చెల్లించకపోవడంతో బీటెక్, బీఈ, ఎంటెక్, MBA MCA కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇచ్చేందుకు కాలేజీలు నిరాకరిస్తున్నాయన్నారు సంజయ్.
ఫీజు రీయింబర్స్ మెంట్ పథకానికి ప్రభుత్వం తూట్లు
- తెలంగాణం
- January 14, 2022
లేటెస్ట్
- కవితపై ముమ్మాటికి కుట్రపూరితంగా కేసు పెట్టిన్రు : కేసీఆర్
- నాగుపాముల కూర.. చూసి వణికిపోయిన నెటిజన్లు
- చంద్రబాబు, లోకేష్ లపై ఎన్ని కేసులంటే.. ఇక్కడ కూడా అదే నంబర్...
- Pottel Teaser: గూస్ బంప్స్ తెప్పిస్తున్న పొట్టెల్ టీజర్..రస్టిక్ కంటెంట్తో ఇచ్చిపడేసింది
- MI vs PBKS: ముంబై బ్యాటర్ల బౌండరీల మోత.. పంజాబ్ ఎదుట భారీ లక్ష్యం
- కోటీశ్వరుడు చనిపోయాడు.. ఆ తర్వాత రష్యాలో ప్రత్యక్షం.. ఇదెలా సాధ్యం
- జగన్ పై దాడి కేసు: నెల్లూరు జైలుకు నిందితుడు..
- PAK vs NZ: భారీ వర్షం.. పాకిస్తాన్ vs న్యూజిలాండ్ మ్యాచ్ ఆలస్యం
- కెనడా చరిత్రలో అతిపెద్ద దోపిడీ కేసు:ఇద్దరు ఇండియన్లు అరెస్ట్
- పంద్రాగస్టులోపు రూ.2 లక్షల రుణమాఫీ పెద్ద బోగస్ : బండి సంజయ్
Most Read News
- మామిడి ధర రూ.40వేలకు డమాల్
- హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో వర్షం
- యాదగిరిగుట్టలో ఉత్తర్వులను తుంగలో తొక్కిన భద్రతా సిబ్బంది..
- నెరవేరనున్న దశాబ్దాల కల
- చరిత్ర సృష్టించిన శ్రీలంక.. ఆస్ట్రేలియా రికార్డు బ్రేక్
- IPL 2024: ఉప్పల్ ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు ఓపెన్.. బుక్ చేసుకోండి
- ఐపీఎల్ చరిత్రలో రోహిత్ మరో రికార్డు
- హైదరాబాద్ లో వర్షం.. భారీ ఈదురుగాలులతో ఉరుములు
- షుగర్ లెవెల్ పెరగాలని కేజ్రీవాల్ మామిడిపండ్లు తింటుండు : ఈడీ
- IPL 2024: అందమైన అభిమానిని చూసి కంట్రోల్ తప్పిన గిల్