మొగుళ్లపల్లి (టేకుమట్ల), వెలుగు : వచ్చే ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ భూస్థాపితం కావడం ఖాయమని భూపాలపల్లి కాంగ్రెస్ క్యాండిడేట్ గండ్ర సత్యనారాయణ రావు చెప్పారు. భూపాలపల్లి జిల్లా టేకుముట్ల మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం ప్రజాదీవెన యాత్ర చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ఫ్యామిలీ అవినీతి అక్రమాలకు కేరాఫ్ అడ్రస్గా మారిందన్నారు. పథకాల ఆశ చూపుతూ ఓట్ల కోసం ప్రజలను బ్రతిమిలాడుకునే పరిస్థితి అధికార పార్టీకి వచ్చిందని ఎద్దేవా చేశారు. ప్రజలకు దక్కాల్సిన పథకాలు పార్టీ లీడర్లకే దక్కాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం బండపల్లి సర్పంచ్ నామని రాజేందర్, వార్డు సభ్యులు, పలు గ్రామాలకు చెందిన లీడర్లు సత్యనారాయణరావు సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కోటగిరి సతీశ్గౌడ్ పాల్గొన్నారు.
బీజేపీ, బీఆర్ఎస్ పతనం ఖాయం : గండ్ర సత్యనారాయణ రావు
- వరంగల్
- November 4, 2023
లేటెస్ట్
- ఆఫ్ లైన్ గ్రాండ్ టెస్ట్కు దరఖాస్తు చేసుకోండి
- సామ్రాజ్యలక్ష్మి అవతారంలో అమ్మవారి దర్శనం
- బైక్ ఆపలేదని వాహనదారునిపై లాఠీ విసిరిన కానిస్టేబుల్
- పెట్రోల్ బంక్ లో పెట్రోల్ బదులుగా నీళ్లు
- పీసీసీ రేసులో ఉన్నది ఎవరు.?
- కరీంనగర్ సిటీలో ఫుట్పాత్లపై పొంచి ఉన్నప్రమాదాలు
- పీసీసీ రేసులో ఎస్సీ కోటాలో ఇద్దరు.. బీసీ కోటాలో ముగ్గురు
- హైదరాబాద్ బేగంపేట ఫ్లైఓవర్ పై కారు బీభత్సం.. ట్రాఫిక్ జాం
- Sunny Leon: అందుకే సన్నీ లియోన్ బర్త్ డే వేడుకలు.. కారణం చెప్పిన కర్ణాటక కుర్రోళ్ళు
- గుండెపోటుతో చనిపోయి ఇద్దరికి చూపునిచ్చిన టీచర్
Most Read News
- 10 రోజులు ముందుగానే.. రుతుపవనాలు వచ్చేస్తున్నయ్
- బీఆర్ఎస్ కారులో పట్టభద్రుల పంచాది
- కిడ్నీల్లో రాళ్ల సమస్యా?.. అయితే ఇలా చేసి చూడండి..
- కొబ్బరి చక్కెర గురించి విన్నారా.. దీని గురించి తెలుస్తే అసలు వదిలిపెట్టరు..
- లంచం తీసకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ మిధాని అదనపు జనరల్ మేనేజర్ టి.జానకీరావు
- తెలంగాణకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్.. మూడు రోజులు వానలు
- కాంగ్రెస్ పార్టీ గెలిచే ఒకే ఒక్క సీటు నల్గొండ : కేటీఆర్
- NTR: వీరభద్ర స్వామికి ఎన్టీఆర్ భారీ విరాళం..శిలాఫలకం చూస్తే కానీ తెలీలేదే!..ఆ ఆలయం ఎక్కడంటే?
- దేవుడా : కాశీకి వెళ్లే రైలులో పురుగుల అన్నం.. రైల్వే శాఖ ఏం చెప్పిందో తెలుసా..!
- PBKS vs RR: చేజారిన అగ్రపీఠం.. రాజస్థాన్పై పంజాబ్ ఘనవిజయం