బీజేపీ చేస్తున్న కుట్ర ప్రమాదకరమైందన్నారు కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బడుగు బలహీనవర్గాల ప్రజలను అణగతొక్కాలనే ప్రయత్నాలు చేస్తున్నాయని ఆరోపించారు. మేము కూడా భారతీయులమే అని జాతీయ జెండా పట్టుకుని చెప్పాల్సిన పరిస్థితి ఈ దేశంలో ఉందన్నారు. SC,ST బడుగు బలహీన వర్గాల ప్రజలు ఆందోళన చెందే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో మైనారిటీలు మా బ్రతుకు ఏంటి అంటూ రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేసే పరిస్థితులు ఎందుకు వచ్చాయంటూ MIM అధినేత అసదుద్దీన్ ఒవైసీనీ ప్రశ్నించారు. అంతేకాదు మీరు నిజంగా మైనారిటీల క్షేమం కోరేవారు అయితే.. చిత్తశుద్ధి ఉంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకి వ్యతిరేకంగా పోరాటం చేద్దాము రండి .. అంటూ కోరారు. ఇలాంటి పరిస్థితి రావడానికి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేక పోవడమే కారణమన్నారు. తిరిగి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకుచ్చేందుకు కృషి చేద్దామన్నారు భట్టి.
బీజేపీ చేస్తున్న కుట్ర ప్రమాదకరమైంది
- హైదరాబాద్
- February 18, 2020
లేటెస్ట్
- కోర్టు ముందుకు కవిత.. ఇవాళ ముగియనున్న జ్యుడీషియల్ కస్టడీ
- తీన్మార్ మల్లన్న గెలుపు ఖాయం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
- సూర్యాపేట మామిడి మార్కెట్లో వ్యాపారుల గోల్ మాల్
- పెట్టుబడులు పెంచిన టాటా మోటార్స్
- సామాన్యుడు కొనేలా గ్రీన్ బిల్డింగ్స్ ఉండాలి: భట్టి విక్రమార్క
- సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్లో గాడి తప్పిన పాలన
- ఆఖరాటలో సన్షైన్
- ఆప్ అంతమే బీజేపీ టార్గెట్.. ఆపరేషన్ ఝాడు చేపట్టింది : కేజ్రీవాల్
- ఢిల్లీలో మంత్రి సీతక్క ఇంటింటి ప్రచారం
- గెలిస్తే బంద్ చేస్తా.. కంగనా షాకింగ్ డెసిషన్
Most Read News
- సన్ రైజర్స్ vs పంజాబ్ మ్యాచ్.. ఉప్పల్ స్టేడియం వద్ద భారీ భద్రత..
- నైరుతి రుతుపవనాల పై కీలక అప్డేట్
- వరంగల్ అమ్మాయి, హైదరాబాద్ అబ్బాయి
- IPL 2024: 8ఏళ్ల కోహ్లీ రికార్డు బద్దలు.. తొలి భారత క్రికెటర్ గా అభిషేక్ శర్మ రికార్డు
- తెలంగాణలో మరో 4 రోజులు వర్షాలు.. 24 జిల్లాలకు ఎల్లో అలర్ట్
- ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్ : రియల్మీ 5జీ ఫోన్ బంపరాఫర్.. ఒక్కరోజు మాత్రమే
- హైదరాబాద్లో దంచికొడుతున్న వాన
- Good Health: జాజికాయ గురించి షాకింగ్ నిజాలు ఇవే.. రోజూ చిటికెడు పొడిని తింటే..!
- కుత్బుల్లాపూర్లో భారీగా మొహరించిన పోలీసులు..
- కూలిన ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్ ..కొనసాగుతున్న గాలింపు చర్యలు