న్యూఢిల్లీ: బిహార్లో ఎన్నికల ప్రచార హోరు వేడెక్కుతోంది. అధికార, విపక్షాలు ఒకదానిపై మరొకటి మాటల దాడికి దిగుతున్నాయి. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా ప్రచార బరిలోకి దిగారు. బిహార్లోని భగల్పూర్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ-జేడీ (యూ) పొత్తుపై పలు వ్యాఖ్యలు చేశారు. క్రికెట్లో సచిన్ టెండూల్కర్-వీరేంద్ర సెహ్వాగ్ జోడీలా బీజేపీ-జేడీయూ పొత్తు సూపర్ హిట్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నితీశ్ కుమార్ సీఎంగా ఉంటే ప్రభుత్వంలో అవినీతికి ఎలాంటి ఆస్కారం ఉండబోదన్నారు. ‘నితీశ్ కుమార్కు బిహార్కు కావాల్సినవన్నీ చేశారని నేను చెప్పట్లేదు. ఆయన ఎక్కువ పని చేశారా, తక్కువ చేశారా, లేదా ఇంకా ఎక్కువ చేయాల్సిందా అనేది చర్చించాల్సిన అంశం. కానీ ఆయన నిజాయితీని మాత్రం శంకించాల్సిన పని లేదు, దానిపై చర్చ కూడా అనవసరం’ అని రాజ్నాథ్ చెప్పారు.
‘సచిన్-సెహ్వాగ్లా బీజేపీ-జేడీ(యూ) జోడీ సూపర్ హిట్’
- దేశం
- October 21, 2020
లేటెస్ట్
- రాష్ట్రంలో బీజేపీకి సానుకూల పరిస్థితి ఉంది: కిషన్రెడ్డి
- షుగర్ ఉన్నవారు ఏయే పండ్లు తినకూడదు?
- ఫోన్ వాడొద్దని చెప్పినందుకు అన్నను గొడ్డలితో నరికి చంపిన 14ఏళ్ల బాలిక
- Manjummel Boys Telugu OTT: OTTకి వచ్చేసిన ఇండస్ట్రీ హిట్ మూవీ.. తెలుగు స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- మెదక్ జిల్లాలో అగ్నికి ఆహుతైన కారు
- సమ్మర్ స్పెషల్ ప్రూట్.. తాటిముంజలు.. ఇవి ఎన్ని లాభాలో...
- Samyuktha Menon: మరో క్రేజీ ఆఫర్ దక్కించుకున్న సంయుక్త మీనన్.. హీరో ఎవరో తెలుసా?
- ఇది పాలమూరు ఆత్మగౌరవ ఎన్నిక : వంశీచంద్రెడ్డి
- మహిళా డిగ్రీ కాలేజీ తేలేని అసమర్థుడు జగదీశ్ రెడ్డి : రాంరెడ్డి దామోదర్ రెడ్డి
- ఇవాళ అయోధ్యలో మోదీ రోడ్ షో
Most Read News
- చల్లటి కబురు : సోమవారం నుంచి తెలంగాణలో ఐదు రోజులు వానలు
- GT vs RCB: గుజరాత్తో కీలక మ్యాచ్.. టాస్ గెలిచిన బెంగళూరు
- AI టెక్నాలజీ CCTV నిఘాలో నీట్ ఎగ్జామ్స్
- రైల్వేను కూడా : కేరళ ఫస్ట్ ప్రైవేట్ రైలు వచ్చేస్తోంది..
- బాబోయ్ ఎండలు : ఏంది సామీ ఇది.. తట్టుకోలేకపోతున్నాం..
- విహారయాత్రలో విషాదం.. కారు లోయలో పడి ఐదుగురు విద్యార్థులు మృతి
- అలర్ట్.. మే 5న శంషాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు
- ఊటీనా తొక్కా.. అక్కడ కూడా ఎండ మండిపోతుంది
- IPL 2024: డేవిడ్ వార్నర్ 70 శాతం భారతీయుడు: ఆస్ట్రేలియా క్రికెటర్
- Weather Alert: ఏపీ ప్రజలు జాగ్రత్త.. ఆదివారం తీవ్ర వడగాలులు