రేపు హైదరాబాద్ కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా

రేపు హైదరాబాద్ కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు  జేపీ నడ్డా

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రేపు సాయంత్రం హైదరాబాద్ కు రానున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో సాయంత్రం 5.30గంలకు నడ్డాను కలవనున్నారు రాష్ట్ర బీజేపీ నేతలు.  బండి సంజయ్ అరెస్టు, తదనంతర పరిణామాలను నడ్డాకు వివరించనున్నారు. భారీ సంఖ్యలో కార్యకర్తలను శంషాబాద్ కు తీసుకెళ్ళనున్నారు బీజేపీ నేతలు. రాష్ట్రంలో పరిణామాలపై, బండి సంజయ్ ఘటనపై, బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి జేపీ నడ్డా మాట్లాడే అవకాశముంది.