కేంద్ర ప్రభుత్వంపై సీఎం కేసీఆర్ తప్పుడు ప్రచారం చేయడంపై బీజేపీ సీనియర్ నేత మురళీధర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులతో కేసీఆర్ చేతులు కలుపుతున్నారని మండిపడ్డారు. ఏ అభివృద్ధిపై ఉద్దవ్ థాక్రేతో చర్చించారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. కేసీఆర్ పర్యటనకు ప్రకాశ్ రాజ్ పాత్ర ఏమిటని నిలదీశారు. బీజేపీ ఉన్నంత వరకు దేశ ఐక్యతను ఎవరూ దెబ్బతీయలేరని అన్నారు మురళీధర్ రావు.
మరిన్ని వార్తల కోసం