థాక్రేతో కేసీఆర్ ఏం చర్చించారో ప్రజలకు చెప్పాలి

థాక్రేతో కేసీఆర్ ఏం చర్చించారో ప్రజలకు చెప్పాలి

కేంద్ర ప్రభుత్వంపై సీఎం కేసీఆర్ తప్పుడు ప్రచారం చేయడంపై బీజేపీ సీనియర్ నేత మురళీధర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులతో కేసీఆర్ చేతులు కలుపుతున్నారని మండిపడ్డారు. ఏ అభివృద్ధిపై ఉద్దవ్ థాక్రేతో చర్చించారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. కేసీఆర్ పర్యటనకు ప్రకాశ్ రాజ్ పాత్ర ఏమిటని నిలదీశారు. బీజేపీ ఉన్నంత వరకు దేశ ఐక్యతను ఎవరూ దెబ్బతీయలేరని అన్నారు మురళీధర్ రావు. 

మరిన్ని వార్తల కోసం

విశాఖలో ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ

నేను డబ్బు ఇవ్వను... మీరూ తీసుకోవద్దు