టీఎన్జీవోస్​ ​ఆధ్వర్యంలో బోనాలు : నిజామాబాద్​

టీఎన్జీవోస్​ ​ఆధ్వర్యంలో బోనాలు : నిజామాబాద్​

ఆషాఢమాసాన్ని పురస్కరించుకొని నిజామాబాద్​నగరంలో టీఎన్జీవోస్​ ఆధ్వర్యంలో ఘనంగా బోనాల పండగ నిర్వహించారు. పాత కలెక్టరేట్​ ఆవరణలో ఉన్న నవదుర్గ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు.

పోతురాజులు, శివసత్తుల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమంలో టీఎన్జీవోస్​ జేఏసీ జిల్లా చైర్మన్​ అలుక కిషన్, సంఘం సభ్యులు పాల్గొన్నారు.

– వెలుగు  ఫొటోగ్రాఫర్, నిజామాబాద్​