
పార్లమెంట్ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైంది. రాష్ట్రంలో ఉన్న అన్ని పార్లమెంట్ నియోజకవర్గంలోన్ని అసెంబ్లీ సెంగ్మెంట్లకు సమన్వయకర్తలను నియమిస్తూ వస్తున్నారు గులాబీ బాస్. ఇందులో భాగంగా వరంగల్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకు ఏడుగురు సమన్వయకర్తలను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
పరకాల: శ్రీ బండ ప్రకాష్ ముదిరాజ్
పాలకుర్తి: శ్రీ సిరికొండ మధుసూదనాచారి , శ్రీ మెట్టు శ్రీనివాస్,
స్టేషన్ ఘనపూర్: శ్రీ పల్లా రాజేశ్వర్ రెడ్డి,
వరంగల్ వెస్ట్: శ్రీ మర్రి యాదవ రెడ్డి, శ్రీ నాగుర్ల వెంకన్న, శ్రీ ఎస్. సుందర్ రాజ్,
వరంగల్ ఈస్ట్: శ్రీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి,
వర్ధన్నపేట: శ్రీ కే. వాసుదేవారెడ్డి, శ్రీ సమ్మారావు
భూపాలపల్లి: శ్రీ బస్వరాజు సారయ్య