అగ్రా: 40 మంది ప్రయాణికులతో వెళుతున్న ఓ బస్సు ఓ భారీ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుంది. యమునా ఎక్స్ప్రెస్వేపై ఝాన్సీ నుంచి ఢిల్లీ వెళుతున్న ఆ బస్సు బ్రిడ్జి పైకి దూసుకెళ్లి అక్కడే ఆగిపోయింది. నేలకు 50 అడుగుల ఎత్తులో అలాగే బ్రిడ్జి పైనే బస్సు నిలిచిపోవడంతో అందులోని ప్రయాణికులు ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు. ప్రాణాలు అరచేత పట్టుకొని దేవుణ్ని స్మరిస్తూ ఆ ప్రమాదం నుంచి రెస్క్కూ టీమ్ సహాయంతో బయటపడ్డారు. ఈ సంఘటన గురించి తెలిసిన వెంటనే సహయక బృందం అక్కడికి చేరుకొని ప్రయాణీకులను ఒక్కొక్కరిగా బయటకు దించింది. దాదాపు 10 నిమిషాలపాటు బ్రిడ్జి పైనే బస్సు అలా ఉండిపోవడంతో ప్రయాణీకులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఈ ఘటనలో 10 మందికి గాయాలయ్యాయి.
బ్రిడ్జిని ఢీకొట్టి గాల్లో వేలాడిన బస్సు
- దేశం
- September 17, 2019
లేటెస్ట్
- బీఆర్ఎస్ హయాంలో ప్రజలకు మేలు చేయలేకపోయాం: నార్సింగి కౌన్సిలర్లు
- IPL 202: కోల్ కతా-రాజస్థాన్ మ్యాచ్ రద్దు..
- IPL 2024: 8ఏళ్ల కోహ్లీ రికార్డు బద్దలు.. తొలి భారత క్రికెటర్ గా అభిషేక్ శర్మ రికార్డు
- My Dear Donga OTT: 100 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్తో ఓటిటీలో దూసుకెళ్తున్న..అభినవ్ గోమఠం కొత్త మూవీ
- లారీ డీజిల్ ట్యాంక్ పేలి చెలరేగిన మంటలు.. వీడియో వైరల్
- లారీ ఢీకొని ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి
- Indian 2 Update: భారతీయుడు 2 ఫస్ట్ సింగిల్ అప్డేట్ వచ్చేసింది..'కమ్ బ్యాక్ ఇండియన్' వినేది ఎప్పుడంటే?
- లోకేష్ ను పప్పు అనేది అందుకే.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
- యోగా ఫ్రీ క్లాసులు.. ఎక్కడ.. ఎందుకంటే...
- Good Bad Ugly: మైత్రి నుంచి గుడ్ బ్యాడ్ అగ్లీ అప్డేట్..అజిత్ లుక్తో అంచనాలు పెంచేశారుగా
Most Read News
- రేషన్ షాపుల్లో సన్నబియ్యం
- సన్ రైజర్స్ vs పంజాబ్ మ్యాచ్.. ఉప్పల్ స్టేడియం వద్ద భారీ భద్రత..
- నైరుతి రుతుపవనాల పై కీలక అప్డేట్
- వరంగల్ అమ్మాయి, హైదరాబాద్ అబ్బాయి
- తెలంగాణలో మరో 4 రోజులు వర్షాలు.. 24 జిల్లాలకు ఎల్లో అలర్ట్
- హైదరాబాద్లో దంచికొడుతున్న వాన
- IPL 2024: 8ఏళ్ల కోహ్లీ రికార్డు బద్దలు.. తొలి భారత క్రికెటర్ గా అభిషేక్ శర్మ రికార్డు
- కుత్బుల్లాపూర్లో భారీగా మొహరించిన పోలీసులు..
- ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్ : రియల్మీ 5జీ ఫోన్ బంపరాఫర్.. ఒక్కరోజు మాత్రమే
- Good Health: జాజికాయ గురించి షాకింగ్ నిజాలు ఇవే.. రోజూ చిటికెడు పొడిని తింటే..!